Author: Sanju
-

Tirumala: రాత్రి తిరుమల మాడ వీధుల్లో అద్భుతం..! ఈ దృశ్యాలు చూస్తే జన్మ తరించినట్లే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:52 AM IST పౌర్ణమి వెన్నెల్లో తిరుమల శ్రీవారి గరుడసేవ అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామిని గరుడ వాహనంపై దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. News18 నింగిలో నిండు చందమామ ప్రశాంతమైన వెన్నెలను విరజిమ్ముతుంటే, ఆ శ్వేత కాంతిలో కలియుగ వైకుంఠం సప్తగిరి కమనీయంగా మెరిసిపోయింది. భక్తజనుల గోవింద నామస్మరణతో పవిత్రమైన తిరుమల గిరులు నలుదిక్కులా మారుమోగాయి. ప్రతినెలా వచ్చే పౌర్ణమి పర్వదినం కోసం ఎంతో…
-

అద్భుతం.. మీ కళ్లను మీరే నమ్మలేరు, కనుసైగలతోనే నడిచే మ్యాజిక్ వీల్ చైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 12:31 PM IST శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారి కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక అద్భుతమైన స్మార్ట్ వీల్చైర్ను రూపొందించారు. కేవలం తల, కళ్ల కదలికలతోనే ఈ కుర్చీని సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అద్భుతం.. మీ కళ్లను మీరే నమ్మలేరు, కనుసైగలతోనే నడిచే మ్యాజిక్ వీల్ చైర్! చేతులు కదపాల్సిన అవసరం లేదు.. ఎవరి సహాయం అసలే అక్కర్లేదు! కేవలం కళ్ల కదలికలు, తల ఊపుతూ కనుసైగలతోనే చక్రాల కుర్చీని…
-

Telugu Serials: ఒక్క క్లిక్తో 7 సీరియళ్లు చదివేయండి.. చనిపోయిన సైకో పల్లవి తల్లి.. ఇందు, రాజు శోభనం! | | ACTPnews
Illu Illalu Pillalu Serial June 1st Episode: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ జూన్ 1 ఎపిసోడ్లో, కొడుకు సాగర్ గీసిన సరిహద్దు గీతను చూసి రామరాజు, వేదవతిలు ఎమోషనల్ అవుతారు. ఇంతలో నర్మద తండ్రి ప్రసాద్ రావు సామాన్లు తీసుకొని రాగా, కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చావా అంటూ నర్మద, వేదవతిలు అతనిపై మండిపడతారు; అయితే సాగర్ మాత్రం వేదవతి పుట్టింటి గురించి అవమానకరంగా మాట్లాడి ఆ సామాన్లను ఇంట్లోకి దించుతాడు. ఈ క్రమంలో సామాన్ల…
-

Pakistan: విలవిల్లాడుతున్న పాకిస్తాన్.. కరాచీలో అంధకారం.. చుక్క నీటి కోసం అల్లాడుతున్న జనం! | | ACTPnews
Last Updated:Jun 01, 2026 12:02 PM IST ఎండ తీవ్రతకు ఆహార పదార్థాలు కుళ్ళిపోతున్నా వాటిని భద్రపరుచుకోవడానికి విద్యుత్ లేదు. తాగడానికి, స్నానాలు చేయడానికి నీరు లేదు. చివరకు వంట వండుకోవడానికి గ్యాస్ కూడా రావడం లేదు. ప్రతీకాత్మక చిత్రం Pakistan: సింధు నదీ జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం తెచ్చిపెట్టిన నష్టాల నుండి పాకిస్తాన్ ఇంకా కోలుకోకముందే, ఆ దేశ ఆర్థిక రాజధాని కరాచీ నగరాన్ని తీవ్రమైన మౌలిక వసతుల…
-

Hyderabad: హైదరాబాద్లో అరుదైన ఖగోళ వింత.. నేడు ‘నీడ’ మాయం! సమయం ఎప్పుడంటే? | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 09, 2026 5:51 AM IST అటువంటి ఒక అరుదైన, ఆసక్తికరమైన ఖగోళ ఘటనకు నేడు మన భాగ్యనగరం వేదిక కానుంది. సాధారణంగా ఎండలో నడుస్తున్నప్పుడు మన నీడ మనల్ని వెన్నంటే ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: వెలుతురు ఉంటే నీడ ఉంటుంది. చీకటిలోనే నీడ ఉండదు. అయితే ఈరోజు హైదరాబాద్ అరుదైన ఖగోళ వింతకు వేదిక కానుంది. నేడు (శనివారం) కాసేపు నీడ మాయం కానుంది. ప్రకృతి ప్రసాదించే అద్భుతాలలో ఖగోళ వింతలు…
-

OTT Thriller: ఇదెక్కడి థ్రిల్లర్ రా బాబు.. మైండ్ పోతుంది లోపల.. రేటింగ్తో అల్లడిస్తోందిగా! | | ACTPnews
గుండెల్ని పిండేసే బ్యాక్ స్టోరీ.. ఇన్సోమ్నియాతో హీరో: సినిమా స్టార్టింగ్లోనే ఏసీపీ అబ్రహం ఓజ్లర్ (జయరామ్) వ్యక్తిగత జీవితంలోని ఒక ఘోరమైన洍ాదంతో కథ మొదలవుతుంది. ఓజ్లర్ భార్య, కూతురు ఒక క్రూరమైన నేరంలో మరణిస్తారు (కూతురి బాడీ కూడా దొరకదు). ఆ దెబ్బకు ఓజ్లర్ తీవ్రమైన ‘ఇన్సోమ్నియా’ (నిద్రలేమి సమస్య) మరియు హాలూసినేషన్స్తో నరకం అనుభవిస్తుంటాడు. రాత్రంతా నిద్రపట్టక, తన కళ్లముందే భార్య, కూతురు ఉన్నట్లు భ్రమపడుతూ ఆయన పడే బాధ, ఆ సైకలాజికల్ సీన్స్ ప్రేక్షకుడిని…
-

RCB vs GT Final IPL 2026: ఐపీఎల్ 2026 విజేత బెంగళూరు.. వరుసగా రెండోసారి థ్రిల్లింగ్ విక్టరీ!.. ఈసాలా కప్ నందే! | క్రీడా వార్తలు | ACTPnews
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గుజరాత్ టైటాన్స్ని ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్గా అవతరించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ థ్రిల్లింగ్ ఫైనల్లో గుజరాత్ ఇచ్చిన 156 పరుగుల టార్గెట్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులతో ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచి ఒత్తిడికి లోనైంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు కుంచించుకుపోయింది.…
-

ట్రాఫిక్ సిబ్బంది వ్యక్తిగత ఫోన్లో వాహనదారుల ఫోటోలు తీయొచ్చా? వీడియో వైరల్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 6:04 AM IST ట్రాఫిక్ సిబ్బంది రోడ్లపై వెళ్తున్న వాహనదారుల ఫోటోలను వారి పర్సనల్ ఫోన్లలో తీయొచ్చా? వైరల్ అవుతున్న వీడియో మీరూ చేసేయండి. News18 హైదరాబాద్ మహానగర రోడ్లపై ప్రయాణించడం అంటేనే ఒక పెద్ద సాహసం. ట్రాఫిక్ రద్దీకి తోడు, అడుగడుగునా చెట్ల చాటున నిలబడి మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీసే ట్రాఫిక్ సిబ్బంది వాహనదారులకు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. కానీ, రోజువారీ జరిగే ఈ తంతును ఓ సామాన్యుడు…
-

Nandus World Scam: 20 లక్షలు ఇస్తే యూకే వీసా.. ‘నందూస్ వరల్డ్’ కోట్లలో స్కాం, అసలేం జరిగింది? | | ACTPnews
గతంలో ఫేక్ అలిగేషన్స్ అన్నారు.. మరి ఇప్పుడెందుకు సైలెంట్? గతంలో కూడా వీరిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, వాళ్లే స్వయంగా లైవ్లోకి వచ్చి అవన్నీ తప్పుడు ఆరోపణలని, ఫేక్ అలిగేషన్స్ అని కొట్టి పారేశారు. కానీ, గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ఈ స్కామ్ గురించి ప్రచారం జరుగుతున్నా, ట్వీట్లు వైరల్ అవుతున్నా.. నందూస్ వరల్డ్ టీమ్ నుండి ఎలాంటి స్పందన లేదు. వాళ్లు బయటకు వచ్చి క్లారిటీ ఇవ్వకపోవడంతోనే ఈ…
-

Tirupati Direct Train: నెరవేరిన 75 ఏళ్ల కల… ఏపీలో అక్కడి నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్… రైలు ఆగే స్టాప్స్ ఇవే | | ACTPnews
ఇక ఈ ట్రైన్ టైమింగ్స్ చూస్తే రైలు నెంబర్ 17440 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు ఏప్రిల్ 13 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరుతుంది. ఈ రైలు చీపురుపల్లెకు 15:25, విజయనగరానికి 15:55, కొత్తవలసకు 16:30, పెందుర్తికి 16:40, దువ్వాడకు 17:58, అనకాపల్లికి 18:18, ఎలమంచిలికి 18:33, సామర్లకోటకు 20:08, రాజమండ్రికి 21:08, ఏలూరుకు 22:18, విజయవాడకు 00:20, తెనాలికి 01:08,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











