Author: Sanju
-

సీఎం కుర్చీ కోసం ఆధ్యాత్మిక యాత్రా?.. డీకే శివకుమార్ ఆలయ దర్శనాల వెనుక అసలు కథ! | | ACTPnews
Last Updated:Jun 01, 2026 4:08 PM IST గత కొన్ని నెలలుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (డీకేఎస్) చేసిన ఆలయ సందర్శనలు రాజకీయ, మీడియా వర్గాల్లో విశేష చర్చకు దారితీశాయి. News18 గత కొన్ని నెలలుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (డీకేఎస్) చేసిన ఆలయ సందర్శనలు రాజకీయ, మీడియా వర్గాల్లో విశేష చర్చకు దారితీశాయి. సాధారణంగా రాజకీయ నాయకులు దేవాలయాలకు వెళ్లడం కొత్త విషయం కాకపోయినా, ఆయన పర్యటనలు కర్ణాటక…
-

IRCTC Tour: ఈ టూర్ ప్యాకేజీకి ఫుల్ డిమాండ్… రైలులో మరో 60 ఖాళీ బెర్తుల్ని చేర్చిన ఐఆర్సీటీసీ… హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక యాత్ర | బిజినెస్ | ACTPnews
Last Updated:May 08, 2026 6:19 PM IST IRCTC Tourism | ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి అనేక టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ పాపులర్ టూర్ ప్యాకేజీలో మరో 60 బెర్తుల్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర గురించి తెలుసుకోండి. IRCTC Tour: ఈ టూర్ ప్యాకేజీకి ఫుల్ డిమాండ్… రైలులో మరో 60 ఖాళీ బెర్తుల్ని చేర్చిన ఐఆర్సీటీసీ… హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక…
-

Rafale with Brahmos missile: చైనా, పాక్కి చుక్కలు.. రాఫెల్కి బ్రహ్మోస్ క్షిపణి.. భారత్ నిర్ణయంతో ఉలిక్కిపడిన ఫ్రాన్స్! | | ACTPnews
భారతదేశం తన సొంత ఐదో తరం స్టెల్త్ ఫైటర్ అయిన AMCAని అభివృద్ధి చేస్తోంది, కానీ అది 2035కు ముందు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అందువల్ల, రాబోయే దశాబ్దం పాటు రాఫెల్ IAF అత్యంత అధునాతన యుద్ధ విమానంగా కొనసాగుతుంది. అందుకే న్యూఢిల్లీ ఈ ఒప్పందాన్ని కేవలం విమానాల కొనుగోలుగా మాత్రమే కాకుండా, భవిష్యత్ వాయు శక్తిగా, సాంకేతిక స్వావలంబనగా, చైనా, పాకిస్తాన్లకు వ్యతిరేక వ్యూహాత్మక సమతుల్యతగా చూస్తోంది. చర్చలు ప్లాన్ ప్రకారం సాగితే, ఈ…
-

Hyderabad: పనిమనిషే హంతకురాలు.. విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్యలో నమ్మలేని నిజాలు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 09, 2026 4:31 AM IST వృద్ధురాలైన తల్లికి సేవలు చేసేందుకు కల్పన అనే నేపాలీ మహిళను పనిలో పెట్టుకున్నారు. కొద్దికాలంలోనే ఇంటి సభ్యుల నమ్మకాన్ని గెలుచుకున్న కల్పన, వారి ఇంట్లోనే ఒక గదిలో ఉండేది. అయితే, ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆమె భారీ దోపిడీకి పథకం రచించింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రశాసన్ నగర్లో కలకలం రేగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ…
-

తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:07 AM IST తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం కావాలని అయ్యన్న, పేదల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని నారాయణస్వామి ప్రార్థించారు. + తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు నిత్యం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగుతుంటాయి. సామాన్యుల నుంచి…
-

JEE Advanced: JEE అడ్వాన్స్డ్ పాస్ అయినా 12వ మార్కులు తక్కువా? ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? | | ACTPnews
Last Updated:Jun 01, 2026 2:07 PM IST JEE Advanced 2026 Results Controversy: జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో క్వాలిఫై అయినవారు 12వ సీబీఎస్ఈ OSM మార్కులపై ఆందోళన లేకుండా వెంటనే JoSAA 2026 కౌన్సెలింగ్కు నమోదు కావాలని ఐఐటీ రూర్కీ సూచించింది. News18 JEE Advanced 2026 Results Controversy: తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులలో ఒక వైపు సంతోషాన్ని, మరోవైపు కొత్త ఆందోళనను రేకెత్తించాయి.…
-

Rashmika Mandanna: స్టేజ్పై హీరోయిన్ మీద చేయి వేసిన హీరో.. ఇదేం పని అంటూ నెట్టింట వైరల్.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 1:58 PM IST ‘కాక్టెయిల్ 2’ ప్రమోషన్స్లో షాహిద్ కపూర్, రష్మిక మందన్నా మధ్య జరిగిన వైరల్ ఘటనపై తాజాగా ఇద్దరూ సరదాగా స్పందించారు. దీంతో సోషల్ మీడియాలో జరిగిన ఊహాగానాలకు చెక్ పడింది. News18 బాలీవుడ్లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కాక్టెయిల్ 2’ ఒకటి. షాహిద్ కపూర్, రష్మిక మందన్నా, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.…
-

టీటీడీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.50 కే శ్రీవారి సన్నిధిలో అడ్మిషన్, గోల్డెన్ ఛాన్స్ వదులుకోకండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:39 AM IST తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. News18 సంగీతం, నాట్యం దైవదత్తమైన కళలు. సప్తగిరీశుని సన్నిధిలో ఆ కళలను అభ్యసించడం, ప్రాచీన సంప్రదాయాలను నేర్చుకోవడం ఎంతో అదృష్టం. కళాకారులుగా ఎదగాలని, ప్రపంచ వేదికలపై తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని…
-

Vaibhav Sooryavanshi Diet: బాబు నీ డైట్ సీక్రెట్ ఇదా? చికెన్, మటన్తో పాటు ఆ స్వీట్ కూడా.. అందుకే అంత పవర్ఫుల్! | లైఫ్ స్టైల్ | ACTPnews
Last Updated:Jun 01, 2026 1:28 PM IST Vaibhav Sooryavanshi Diet: యంగ్ క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్ లో సిక్సర్ల వర్షం కురిపించే ఎనర్జీ వెనుక ఉన్న ఆ పవర్ఫుల్ ఫుడ్స్ ఏంటో తెలుసా? లంచ్ లో ఆ నాన్ వెజ్ డిషెస్ ఉంటే చాలు.. News18 Vaibhav Sooryavanshi: ఇండియన్ క్రికెట్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బలానికి కారణం ఏంటో తెలుసా? మైదానంలో అలసట…
-

Talliki Vandanam Success | గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ..10,091 కోట్లు | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ‘తల్లికి వందనం’ పథకం నిధులను విడుదల చేశారు. మొత్తం 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ. 10,091 కోట్లు జమ అయ్యాయి. గతంలో కంటే మెరుగ్గా, ప్రతి బిడ్డకు రూ. 10,500 చొప్పున అందిస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. తల్లులు ఈ నిధులను తమ పిల్లల విద్యా అవసరాలకే వినియోగించాలని సీఎం కోరారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











