Author: Sanju
-

Madhya Pradesh: వీడెవడండీ బాబు.. బాబాగా మారాలని మధ్యప్రదేశ్ రైతు పిచ్చి పని.. ఏకంగా దాన్నే గొడ్డలితో నరుక్కున్నాడు! | | ACTPnews
Last Updated:May 31, 2026 6:30 AM IST మధ్యప్రదేశ్కు చెందిన ఒక రైతు సాధువుగా మారాలనే కోరికతో ఒక పిచ్చి పని చేశాడు. అతడు చేసిన పని ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది. ఏకంగా తన శరీరంలోని ఒక అవయవాన్ని కోసుకొని బావిలో విసిరేశాడు. ప్రతీకాత్మక చిత్రం Madhya Pradesh: కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన ఒక వ్యక్తిని ఎంతటి ఘోరమైన నిర్ణయానికి పురిగొల్పుతాయో నిరూపించే ఒక విస్తుపోయే ఘటన మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. బాబాగా…
-

Mulugu: దూడను కాపాడి.. మృత్యుఒడికి చేరిన తండ్రీకొడుకులు.. ప్రాణాలు తీసిన విషవాయువు.. ములుగు జిల్లాలో విషాదం | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 10, 2026 4:45 AM IST మానవత్వమే ఆ కుటుంబానికి శాపమైంది. లేగదూడను కాపాడే ప్రయత్నంలో తండ్రికొడుకులు ఊహించని విధంగా మృత్యువాత పడ్డారు. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన తండ్రి, చేతికందిన కొడుకు ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ గ్రామం కన్నీరుమున్నీరవుతోంది. ప్రతీకాత్మక చిత్రం Mulugu: ఒక మూగజీవ ప్రాణాన్ని కాపాడాలనే మానవత్వం ఆ ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన లేగదూడను రక్షించిన తండ్రీకుమారులు, అదే బావిలో ఊపిరాడక ప్రాణాలు విడిచిన…
-

Tirumala Tirupati: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు.. | | ACTPnews
Last Updated:Apr 12, 2026 11:56 AM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, విఐపీలు దర్శనం, బీజేపీ నేత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు, దేవాలయాల రక్షణకు కఠిన చర్యలు కోరారు, హుండీ ఆదాయం 3.43 కోట్లు + శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..! తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కలియుగ వైకుంఠంగా భాసించే వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఆదివారం…
-

Karnataka politics: ‘గెలవొచ్చు.. ఓడొచ్చు’.. డీకే శివకుమార్కు సిద్ధరామయ్య భావోద్వేగ సందేశం | | ACTPnews
Last Updated:May 31, 2026 6:53 AM IST నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న తన సహచరుడు డి.కె. శివకుమార్కు సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకున్నారు. డీకే, సిద్ధరామయ్య Karnataka politics: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన అనంతరం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న డి.కె. శివకుమార్ ఏకగ్రీవంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో, నూతన…
-

TTD Services: శ్రీవారి భక్తులకు వడదెబ్బ తగలకుండా టీటీడీ కవచం.. మొబైల్ వాటర్ డ్రమ్స్తో టీటీడీ సేవలు! | | ACTPnews
Last Updated:Apr 12, 2026 1:50 PM IST తిరుమలలో ఎండ తీవ్రత మధ్య టీటీడీ మొబైల్ వాటర్ సర్వీస్ తో భక్తులకు తాగునీరు, కూల్ పెయింటింగ్, ఫ్యాన్లు, ఫాగర్స్, NABL ల్యాబ్ ద్వారా నీరు ఆహార నాణ్యత భద్రత. + ఎండలోనూ భక్తులకు చల్లని సేవ మొబైల్ వాటర్ డ్రమ్స్ ద్వారా తాగునీరు..! తిరుమల పుణ్యక్షేత్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపట్టిన చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయి. వేసవి…
-

Development Works: శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పర్వం.. రూ. 3,369 కోట్లతో మారుతున్న రూపురేఖలు! | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Mar 13, 2026 1:37 PM IST శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధి కోసం రూ. 3,369 కోట్లతో ప్రాజెక్టులు వేగవంతం. కలెక్టర్ శ్యాం ప్రసాద్ నేతృత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, పాడి రైతుల ఆదాయం పెంపు. రూ..3369 కోట్లతో శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పనులు… శ్రీ సత్య సాయి జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాల మెరుగుదల, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా…
-

Russia anti aging project: మరణాన్ని జయించేందుకు రష్యా ప్లాన్? పుతిన్ 26 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు దేనికి? | | ACTPnews
ఈ ప్రాజెక్ట్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?: పుతిన్ కూతురు మరియా వొరొంత్సోవా ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఆమె ఒక ఎండోక్రినాలజిస్ట్, ప్రభుత్వ జన్యుశాస్త్ర కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఆమె కుర్చటోవ్ ఇన్స్టిట్యూట్కు అధిపతి, భౌతిక శాస్త్రవేత్త కూడా. పుతిన్కు సన్నిహిత సహచరిగా ఉంటారు. త్వరలోనే సైన్స్.. మానవుల శరీర భాగాలను ఎప్పటికీ రిపేర్ చెయ్యగలదనీ, భర్తీ చేయడానికి వీలవుతుందని ఇటీవల వాదించారు. రష్యన్ మీడియాతో మాట్లాడుతూ, అమరత్వం అంతుచిక్కనిదనీ, కానీ తమను తాము బాగుచేసుకునే మానవుల సామర్థ్యం…
-

Talasani Srinivas Yadav : రేవంత్ రెడ్డికి తలసాని స్ట్రాంగ్ కౌంటర్! | ACTPnews
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చుంటున్న సచివాలయం (Secretariat), కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రజాభవన్ (ప్రగతి భవన్) నిర్మించింది కేసీఆర్ గారేనని ఆయన గుర్తుచేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి, ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టిన కేసీఆర్ గారి ఆనవాళ్లను ఎలా…
-

Komatireddy : టాపర్ భవితకు కోమటిరెడ్డి అండ! | ACTPnews
పదో తరగతిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి టాపర్గా నిలిచిన విద్యార్థిని భవితకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు అండగా నిలిచారు. పాత స్కూల్ ఫీజు కట్టలేక, సర్టిఫికెట్లు చేతికి రాక భవిత పడుతున్న ఇబ్బందుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంత్రి తక్షణమే స్పందించారు. భవిత చదివిన స్కూల్ ప్రిన్సిపల్ను స్వయంగా తన క్వార్టర్స్కు పిలిపించి, పెండింగ్లో ఉన్న రూ. 60 వేల ఫీజును ఆయనే స్వయంగా చెల్లించారు. అంతేకాకుండా, పాలిసెట్ (POLYCET)…
-

Mega 158: ‘మెగాస్టార్ 158’ పై క్రేజీ అప్డేట్.. కథను మలుపు తిప్పే పాత్రలో చిరు పక్కన ఆ హీరోకి ఛాన్స్.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 7:15 PM IST మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్రలో నటించనున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. News18 మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా 158’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు బాబీ కొల్లితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్బస్టర్ అందించిన చిరంజీవి, మరోసారి అదే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











