Author: Sanju
-

బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Mar 14, 2026 8:56 PM IST ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక. బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్లకు గెజిట్ నోటిఫికేషన్…
-

OTT Movie: సోషల్ మీడియాని షేక్ చేసిన సరికొత్త లవ్ స్టోరీ.. IMDbలో 9.1 రేటింగ్.. నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది అస్సలు మిస్ కావద్దు.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 6:50 PM IST తమిళంలో మంచి ప్రశంసలు అందుకున్న రొమాంటిక్ డ్రామా ‘29’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 5 నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు సహా పలు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. News18 ప్రస్తుతం థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లకు ప్రేక్షకుల్లో భారీ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా మంచి కథతో వచ్చిన చిన్న సినిమాలు ఓటీటీలో విడుదలై మరింత పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి చిత్రాల్లో…
-

RCB vs GT, IPL 2026 Final Live: ఐపీఎల్ మహా సంగ్రామం.. డిఫెండింగ్ ఛాంపియన్స్తో గుజరాత్ ఢీ ! | క్రీడా వార్తలు | ACTPnews
IPL 2026 Final Live: బెంగళూరు వర్సెస్ గుజరాత్.. ఆశలన్నీ వీరిపైనే ! ఐపీఎల్ 2026 టైటిల్ వేటలో ఇరు జట్లు విజయం కోసం సిద్ధమయ్యాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కగిసో రబడ వంటి కీలక ఆటగాళ్లపై భారీగా ఆశలు పెట్టుకుంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్…
-

శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా..? టికెట్ బుకింగ్ షెడ్యూల్ ఇదే..! ttd-darshan-tickets-services-and-rooms-schedule-for-july. | | ACTPnews
Last Updated:Apr 12, 2026 10:30 PM IST జూలై నెలకు తిరుమల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలు టీటీడీ ప్రకటించింది, అన్ని బుకింగ్స్ అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారానే చేయాలని సూచించింది శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలై నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల తేదీలు.. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది. జూలై నెలకు సంబంధించిన దర్శన…
-

Car Accident: ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి..! | | ACTPnews
Last Updated:May 31, 2026 7:44 AM IST హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని ప్రమాదకరమైన కొండ ప్రాంతంలో ఓ కారు అదుపుతప్పి సుమారు 500 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి బైరాగఢ్-సాచ్ పాస్-కిల్లర్ రహదారిపై జరిగింది. News18 హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని ప్రమాదకరమైన కొండ ప్రాంతంలో ఓ కారు…
-

తిరుమలలో వేద విశ్వవిద్యాలయం.. ధర్మగిరి విజ్ఞానపీఠం ప్రత్యేకత ఇదే..! | | ACTPnews
విద్యార్థుల దినచర్య పూర్తిగా వేదాచారాల ఆధారంగా క్రమబద్ధంగా కొనసాగుతోంది. సంధ్యావందనం, అగ్నికార్యం, పఠనం, పారాయణం, క్రీడలు, రాత్రి అధ్యయనం వరకు సమగ్ర విద్యా విధానం అమలవుతోంది. అదనంగా, దేశవ్యాప్తంగా పండితులను ఆకర్షిస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఈ సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతోంది. ధర్మగిరితో పాటు కీసరగుట్ట, నల్గొండ, భీమవరం, కొటప్పకొండ, విజయనగరం ప్రాంతాల్లో కూడా వేద విజ్ఞానపీఠాలను విజయవంతంగా నడిపిస్తూ టీటీడీ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తోంది.…
-

అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు… రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం… తక్కువ ధరకే ఐఆర్సీటీసీ ప్యాకేజీ | IRCTC tourism announced Divya Dakshin Yatra | బిజినెస్ | ACTPnews
Last Updated:May 11, 2026 5:19 PM IST Arunachalam Yatra | అరుణాచలం, రామేశ్వరంతో పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం మరోసారి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. Arunachalam Yatra: అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు… రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం… తక్కువ ధరకే ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం) వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు…
-

DK Shiva Kumar: డీకే శివకుమార్కి సిద్ధరామయ్యే పెద్ద సవాలు.. పూలగుత్తితో బయటపడిన నిజం! | ACTPnews
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన జూన్ 3న రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వయంగా సిద్దరామయ్య ఆయన పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. పరమేశ్వర దానిని బలపరిచారు. దీంతో, రెండున్నరేళ్ల అధికార భాగస్వామ్య సూత్రం ఫలించింది. ఇటీవల విడుదలైన ఈ ఇద్దరు నాయకుల ఫొటోలు.. రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఈ ఛాయాచిత్రాలలోని వారి హావభావాలను…
-

సంగీతం, నృత్యం నేర్చుకోవాలనుకుంటున్నారా..? టీటీడీ నుంచి బంపర్ ఛాన్స్..! TTD music and dance admissions | | ACTPnews
Last Updated:May 31, 2026 4:19 PM IST టీటీడీ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలు, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలల్లో 2026-27 ప్రవేశాలకు జూన్ 2 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తుంది News18 భారతీయ సాంప్రదాయ సంగీతం, నృత్య కళలను అభ్యసించాలనే ఆసక్తి ఉన్న యువతకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోసారి అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలతో పాటు…
-

Kakani Govardhan Reddy | డ్రగ్స్ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు ప్లాన్.. | ACTPnews
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు డ్రగ్ పాజిటివ్ అని తేలడంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన తన పార్టీ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు తన పరపతిని వాడుతున్నారని, రేవంత్ రెడ్డితో ఉన్న ‘హాట్లైన్’ సంబంధాలతో కేసును…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











