Author: Sanju

  • IPL 2026 Final: వీడొక్కడు సరిగ్గా ఆడితే చాలు.. జట్టుకు ఐపీఎల్ 2026 ట్రోఫీని కొట్టుకొచ్చేస్తాడు..  | | ACTPnews

    IPL 2026 Final: వీడొక్కడు సరిగ్గా ఆడితే చాలు.. జట్టుకు ఐపీఎల్ 2026 ట్రోఫీని కొట్టుకొచ్చేస్తాడు..  | | ACTPnews

    ఇక రెండు జట్లు తమ గేమ్ ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే క్వాలిఫయర్ 1లో ఈ రెండు జట్లు తలపడగా.. ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ఇదే ఊపులో ఫైనల్ మ్యాచ్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు గుజరాత్ జట్టుకు ఫైనల్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ కావడం అతిపెద్ద అడ్వాన్టేజ్ కానుంది. గుజరాత్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం.. శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ మంచి ఫామ్‌లో…

    Continue Reading

  • Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 31, 2026 4:29 AM IST పోలీసులు ఆయనను భారీ భద్రత నడుమ చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ అరెస్టు పర్వం శనివారం ఉదయం నుండి రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ, నాటకీయ పరిణామాల మధ్య సాగింది. బాల్క సుమన్ Balka Suman: సింగరేణి సంస్థ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై భారతీయ రాష్ట్ర సమితి (భారాస) కీలక నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను…

    Continue Reading

  • Tragedy: అమెరికాలో విషాదం.. ముగ్గురు స్నేహితులను కాపాడి మరణించిన తెలుగు విద్యార్థి | | ACTPnews

    Tragedy: అమెరికాలో విషాదం.. ముగ్గురు స్నేహితులను కాపాడి మరణించిన తెలుగు విద్యార్థి | | ACTPnews

    Last Updated:May 31, 2026 9:03 AM IST ప్రమాదంలో చిక్కుకున్న తన ముగ్గురు స్నేహితులను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ యువకుడు, చివరకు విధి ఆడిన వింత నాటకంలో నీట మునిగి ప్రాణాలు వదిలాడు. ప్రతీకాత్మక చిత్రం Tragedy: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి, కొద్దిరోజుల క్రితమే పట్టభద్రుడైన ఒక భారతీయ తెలుగు విద్యార్థి ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో చిక్కుకున్న తన ముగ్గురు స్నేహితులను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ యువకుడు,…

    Continue Reading

  • Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి, మీకే లాభం | | ACTPnews

    Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి, మీకే లాభం | | ACTPnews

    Last Updated:Apr 13, 2026 5:25 PM IST Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వ్యక్తి కాసుల కోసం కక్కూర్తి పడ్డాడు. tirumala Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న నరసింహారెడ్డి అనే వ్యక్తి, సేవలు…

    Continue Reading

  • CM Chandrababu  | విజయవాడలో సీఎం చంద్రబాబు ఇఫ్తార్ విందు | ACTPnews

    CM Chandrababu | విజయవాడలో సీఎం చంద్రబాబు ఇఫ్తార్ విందు | ACTPnews

    విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ చేశారు. ఈ సందర్భంగా ఇమామ్‌లు, మౌజమ్‌ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మైనార్టీల మనోభావాలను గౌరవిస్తూ, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణతో పాటు ఆటోనగర్ ద్వారా ముస్లిం యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని…

    Continue Reading

  • Ananya Goli: తెలుగు అమ్మాయికి అమెరికాలో ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అనన్య గోలి సరికొత్త రికార్డు! | | ACTPnews

    Ananya Goli: తెలుగు అమ్మాయికి అమెరికాలో ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అనన్య గోలి సరికొత్త రికార్డు! | | ACTPnews

    Last Updated:May 31, 2026 9:30 AM IST అమెరికాలో అందించే ప్రతిష్ఠాత్మక ‘మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్’ అవార్డులలో భాగంగా అనన్య ‘స్టేట్ హానరబుల్ మెన్షన్’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. అనన్య గోలి Ananya Goli: అమెరికాలో చదువుకుంటున్న తెలుగు అమ్మాయి అనన్య గోలి సరికొత్త రికార్డు సృష్టించి, తెలుగు జాతి గర్వపడేలా చేసింది. కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ రంగాలలో అత్యంత ప్రతిభ కనబర్చే వారికి ఏటా అమెరికాలో అందించే ప్రతిష్ఠాత్మక ‘మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్…

    Continue Reading

  • Hyderabad: రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అబిడ్స్ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అబిడ్స్ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 31, 2026 4:39 AM IST ఇన్‌స్పెక్టర్ జట్ల మహేందర్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ లోపలే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీకి చిక్కిన సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక…

    Continue Reading

  • Pawan Reviews : గంజాయి తగులబెట్టించిన పవన్ కళ్యాణ్! | ACTPnews

    Pawan Reviews : గంజాయి తగులబెట్టించిన పవన్ కళ్యాణ్! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్నాడు జిల్లాలోని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లో పర్యటించారు. పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో గంజాయిని (Marijuana) పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, అత్యాధునిక సాంకేతికతతో సైంటిఫిక్ మరియు ఎకో-ఫ్రెండ్లీ (Eco-Friendly) పద్ధతిలో ధ్వంసం చేసే ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. బహిరంగంగా కాల్చడం వల్ల వచ్చే కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తూ, జిందాల్ ప్లాంట్ బాయిలర్లలో ఈ వ్యర్థాలను కాల్చి బూడిద చేసే విధానాన్ని…

    Continue Reading

  • PM Modi: భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మోదీ.. కేంద్ర మంత్రి షెఖావత్ ఆసక్తికర వ్యాఖ్యలు | | ACTPnews

    PM Modi: భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మోదీ.. కేంద్ర మంత్రి షెఖావత్ ఆసక్తికర వ్యాఖ్యలు | | ACTPnews

    Last Updated:May 31, 2026 1:00 PM IST Narendra Modi: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, విదేశాల్లో భారత ప్రతిష్ట పెరిగిందని, నరేంద్ర మోదీ దేశానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని, ఇది పర్యాటక రంగానికి ఊతమని అన్నారు. News18 ఒకప్పుడు విదేశాలలో భారతదేశ గుర్తింపు కేవలం మహాత్మా గాంధీతో మాత్రమే ముడిపడి ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు.…

    Continue Reading

  • 3D Painting: వైరల్‌గా మారిన కుప్పం ఆర్టిస్ట్ 3D పెయింటింగ్.. టీవీ స్క్రీన్‌పై ‘తిమ్మరాజు పల్లి’ సందడి! | | ACTPnews

    3D Painting: వైరల్‌గా మారిన కుప్పం ఆర్టిస్ట్ 3D పెయింటింగ్.. టీవీ స్క్రీన్‌పై ‘తిమ్మరాజు పల్లి’ సందడి! | | ACTPnews

    Last Updated:Apr 13, 2026 10:11 PM IST 3D Painting: కుప్పం నుంచి వచ్చిన టీవీ సినిమా తిమ్మరాజు పల్లి కోసం కళాకారుడు పురుషోత్తమ్ చేసిన 3D పెయింటింగ్ వైరల్, కిరణ్ అబ్బవరం షేర్ చేయడంతో ప్రచారం పెరిగింది + తిమ్మరాజు పల్లి సినిమా విడుదలకు ప్రత్యేకంగా టీవీ స్క్రీన్‌లో టీం చిత్రాలు..! కుప్పం ప్రాంతం నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న చిన్న సినిమా ‘తిమ్మరాజు పల్లి’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఒక స్థానిక…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports