Author: Sanju
-

Harish Rao Slams Congress Govt Over Funds & Land Issues | కాంగ్రెస్పై హరీష్ రావు ఫైర్ | ACTPnews
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్టీ కార్పొరేషన్కు రూ.2,730 కోట్లు కేటాయించినా, గిరిజనుల కోసం కేవలం రూ.52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. గీత కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రమాదాల్లో చనిపోతే రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని, శాశ్వత అంగవైకల్యం కలిగితే సహాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ గీత కార్మికులకు ఇంకా ఆర్థిక సహాయం అందడం లేదని…
-

Tirumala: తిరుమలలో శ్రీవేంకటేశ్వర మ్యూజియం రెడీ.. కొండపై మరో విజిటింగ్ స్పాట్ | | ACTPnews
Last Updated:Apr 23, 2026 12:37 PM IST Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. + తుది దశకు చేరుకున్న మ్యూజియం బ్రహ్మోత్సవాల్లో సీఎం చేతులమీదుగా ప్రారంభం Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు…
-

Chandrababu Naidu : అమరావతిని హైదరాబాద్ కంటే గొప్పగా నిర్మిస్తాం! | ACTPnews
అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతి ప్రాజెక్టును పక్కన పెట్టడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం, రాష్ట్ర విభజన నాటి నష్టం కంటే ఎక్కువేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందని మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి 94 శాతం సీట్ల విజయంతో చారిత్రక…
-

PM Modi: నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండాలని ప్రధాని మోదీ ఆదేశం ! | | ACTPnews
Last Updated:May 21, 2026 6:44 AM IST ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి అత్యవసరంగా భేటీ కానుంది. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు, పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చించే అవకాశం ఉండటంతో మంత్రులందరూ ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. News18 ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి నేడు అత్యవసర సమావేశం కానుంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ప్రధాని ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’…
-

Varudu Kalyani | భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్.. | ACTPnews
విశాఖపట్నంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపై ఆయన అహంకారంతో మాట్లాడటం సరికాదని, ఇది భక్తుల మనోభావాలను కించపరచడమేనని ఆమె అన్నారు. గతంలో ఆయనకు సంబంధించి కొన్ని అసభ్యకర వీడియోలు బయటకు వచ్చాయని, అటువంటి వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు ప్రభుత్వం మంటగలుపుతోందని…
-

Tirupati Family Tragedy: తల్లీ, భార్య పిల్లలు ఎవర్ని వదలకుండా చంపాడు.. నాలుగు మర్డర్స్కి కారణం అదే | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Apr 23, 2026 5:43 PM IST Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే ఇంటి యజమాని మానసిక పరిస్థితి బాగోకపోతే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడానికి తిరుపతిలో జరిగిన ఓ దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. Tirupati Family Tragedy Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే…
-

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ ! | | ACTPnews
Last Updated:May 21, 2026 7:04 AM IST ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాయ్బరేలీలో ఆయన మాట్లాడిన మాటలు అరాచక ఆలోచనలకు అద్దం పడుతున్నాయని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. News18 ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ‘గద్దార్’ (ద్రోహి) వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. రాయ్బరేలీలో నిర్వహించిన ఓ సభలో రాహుల్…
-

Harish Rao Questions Govt Over Delays & Hospital Crisis | ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పుడిస్తారు? | ACTPnews
తెలంగాణలో ఆరోగ్యశ్రీ బిల్లులపై పెద్ద వివాదం నెలకొంది. హరీష్ రావు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి బిల్లులు క్లియర్ కావడం లేదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సహాయం చేసి 607 మందికి ప్రయోజనం కల్పించిందని తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తామని చెప్పినా, రెండున్నర సంవత్సరాల్లో…
-

GT vs RR IPL 2026: చేతులెత్తేసిన రాజస్థాన్ బౌలర్లు.. ఫైనల్కి గుజరాత్ టైటాన్స్.. RCBతో టైటిల్ పోరు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 29, 2026 11:29 PM IST GT vs RR IPL 2026: బ్యాటింగ్లో పర్వాలేదనిపించుకున్న రాజస్థాన్ రాయల్స్.. బౌలింగ్లో మాత్రం చతికిలపడ్డారు. వికెట్ల వేటలో చేతులెత్తేశారు. దాంతో.. గుజరాత్ బ్యాటర్లకు పంట పండింది. పరుగుల వరద పారించారు. గెలుపు తమదే అని ముందే ఫ్యాన్స్ ఊహించేలా చేశారు. ఫైనల్కి గుజరాత్ టైటాన్స్.. (Image – x – gujarat_titans) ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో విన్నర్స్ అయ్యి.. టైటిల్ పోరుకు అర్హత…
-

Nara Lokesh Fire Speech at AM/NS Plant Grounding | ఏపీలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం | ACTPnews
అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒప్పందాల (MoUs) మీద సంతకాలు చేయడమే కాకుండా, ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22 సెక్టార్ బేస్డ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా రాబోయే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











