Author: Sanju
-

శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati | | ACTPnews
భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి…
-

Upendra: అక్కడ విజయ్, ఇక్కడ ఉపేంద్ర.. సీఎం కుర్చీపై శివరాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 12:10 PM IST కన్నడ స్టార్ హీరో, ‘శివన్న’గా పిలవబడే శివరాజ్ కుమార్ రాజకీయాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. News18 కన్నడ స్టార్ హీరో, ‘శివన్న’గా పిలవబడే శివరాజ్ కుమార్ రాజకీయాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్లోబల్ స్టార్ రామ్…
-

Vantara: వంతారాకు క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. చట్టబద్ధమైన, ప్రపంచ స్థాయి పరిరక్షణ చర్యలను అభినందించిన అత్యున్నత న్యాయస్థానం | | ACTPnews
Last Updated:May 30, 2026 12:03 PM IST వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు స్పష్టమైన, సమగ్రమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు Vantara: గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రం ‘వంతారా’ (Vantara)కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ…
-

ChandrababuNaidu : అమరావతిలో ఉంటే 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు! | ACTPnews
అమరావతి రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని కాలుష్య రహిత ‘బ్లూ-గ్రీన్’ సిటీగా నిర్మిస్తున్నామని, ఇక్కడ నివసించే వారు ఆరోగ్యకరమైన వాతావరణం వల్ల ఇతరులకంటే 20 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చి గొప్ప త్యాగం చేశారని కొనియాడారు. గతంలో…
-

Romanchakam: రోమాంచకం పోస్టర్ తోనే సరికొత్త వైబ్స్.. సందీప్ రెడ్డి వంగా సడెన్ సర్ప్రైజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 10:27 AM IST పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రాబోతున్న కొత్త సినిమా రోమాంచకం. కేవలం పోస్టర్ తోనే ఈ సినిమాపై సరికొత్త వైబ్స్ క్రియేట్ చేశారు. News18 పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో రూపొందుతున్న సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్…
-

పద్మావతి అమ్మవారికి ప్రత్యేక కానుక.. భక్తుల సేవాభావం వైరల్..! two air conditioners donated by devotees to sri padmavathi temple. | | ACTPnews
Last Updated:Apr 22, 2026 8:33 PM IST తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ రెండు ఏసీలు విరాళంగా ఇచ్చారు, పరాకామణి విభాగంలో వినియోగించనున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రెండు ఏసీల బహూకరణ..! తిరుచానూరులోని ప్రసిద్ధ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (Sri Padmavathi Ammavari Temple) మరోసారి భక్తుల సేవాభావానికి వేదికగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ తమ…
-

బిక్షాటన నుంచి.. ప్రభుత్వ ఆస్తుల రక్షణ వరకు.. HYDRA ఈగల్ టీమ్ ట్రాన్స్జెండర్ల సంచలన విజయం..! hydra eagle team includes transgender people protectors. | | ACTPnews
Last Updated:May 30, 2026 7:56 AM IST తెలంగాణలో HYDRAలో 16 మంది ట్రాన్స్జెండర్లను ఈగల్ టీమ్గా నియమించి ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడే బాధ్యత ఇచ్చి, వారికి గౌరవం, ఆర్థిక భద్రత కలిగింది News18 ఒకప్పుడు బిక్షాటనే జీవనాధారంగా మార్చుకున్న వాళ్లు.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమాజం నుంచి అవమానాలు, ఎగతాళి, నిరాకరణ మాత్రమే ఎదుర్కొన్న ట్రాన్స్జెండర్ల జీవితాల్లో HYDRA ఉద్యోగం కొత్త వెలుగులు నింపింది. చేతిలో ఉద్యోగం, ఒంటిపై…
-

Ponnam Prabhakar vs Paidi Rakesh Reddy Over 'Indiramma' Name | ఇందిరమ్మను అవమానిస్తావా? | ACTPnews
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సారా (మద్యం) అంశంపై అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్ప పువ్వుతో సారా తయారు చేస్తే చేసుకోండి కానీ, దానికి ‘ఇందిరమ్మ’ పేరును ఎందుకు వాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరా గాంధీ గారి పేరును సారా అంశంలో ప్రస్తావించడం అవమానకరమని, రాకేష్ రెడ్డి…
-

Tirupati: తిరుపతి జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు బలి.. నాన్న చనిపోవద్దు అని వేడుకున్న పిల్లలు.. మిస్టరీగా మారిన మరణాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Apr 23, 2026 10:38 AM IST కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోహన్ భార్య, బిడ్డలు Tirupati: తిరుపతి జిల్లాలో బుధవారం ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఏ పాపం తెలియని ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యువు కబళించింది. కన్నతల్లిని,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












