Author: Sanju
-

Terror Alert: దేశంలో భారీ పేలుళ్లకు ప్లాన్.. 9 మంది అరెస్టుతో బయటపడిన దావూద్ లింకులు | | ACTPnews
Last Updated:May 30, 2026 3:09 PM IST Terror Alert: ఈ మాడ్యూల్ దేశంలోని కీలక స్థావరాలు, భద్రతా సిబ్బంది, ధార్మిక స్థలాలను లక్ష్యం చేసుకుని పని చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మరిన్ని రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ప్రతీకాత్మక చిత్రం ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసి దేశ భద్రతకు ప్రధాన ముప్పును తొలగించింది. ‘గ్యాంగ్ బస్ట్ ఆపరేషన్ 2.0’…
-

Chandrababu Naidu Birthday: చంద్రబాబు బర్త్ డేకి లక్ష మందికిపైగా అన్నదానం.. టీటీడీకీ భాష్యం రామకృష్ణ భారీ విరాళం | | ACTPnews
Last Updated:Apr 20, 2026 5:46 PM IST Chandrababu Naidu Birthday: తెలుగు రాష్ట్రాల్లోనే పేరు గడించిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం పుట్టిన రోజు సందర్భంగా తన వంతుగా తిరుమలలో భక్తులకు ఒకరోజు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చంద్రబాబు పేరు మీదుగా రామకృష్ణ నిర్వహించారు. + Bhashyam Ramakrishna donation Tirumala: ఒకే సందర్భంలో రెండు మంచి పనులు చేయడం అరుదుగా జరుగుతుంది.…
-

Modi Cabinet Reshuffle 2026: త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ? మోదీ 3.0 కేబినెట్లో భారీ మార్పులు? | | ACTPnews
ఈ పునర్వ్యవస్థీకరణలో ప్రధాన లక్ష్యాలు ఏమిటి? అనేది చూస్తే.. పనితీరు సమీక్ష, యువ నేతలు-మహిళలకు ప్రాధాన్యం, మిత్రపక్షాలకు.. ముఖ్యంగా ఏపీ, బీహార్కి సముచిత ప్రాతినిధ్యం, దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేయడం వంటివి కనిపిస్తున్నాయి. మోదీ 3.0 ప్రభుత్వం రెండేళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధానాలు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఇలా అనేక అంశాలు ప్రభావితం చేశాయి. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో సంస్థాగత మార్పులు జరుగుతున్న…
-

Bhumana Karunakar Reddy : టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఘాటు వ్యాఖ్యలు.. | ACTPnews
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టినట్లు నటించారని, ఇదంతా ఒక పెద్ద నాటకమని ఆయన ఆరోపించారు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయమయ్యాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం ఒక అటెండర్ కూడా పట్టించుకోని వ్యక్తిగా బీఆర్ నాయుడును అభివర్ణించిన భూమన, దేవాలయ ప్రతిష్టను కాపాడాలంటే ఆయనను తక్షణమే…
-

Telugu Serials: ఒక్క క్లిక్తో 6 సీరియల్స్.. భాగ్యంకు మొగుడుతో తన్నులు… పొదరిల్లులో చక్రికి స్పాట్, మళ్లీ అవనికి కష్టాలు! | | ACTPnews
intinti ramayanam Serial: ‘ఇంటింటి రామాయణం’ మే 30 ఎపిసోడ్లో, కమల్, శ్రీకర్ కొబ్బరి బొండంలో వోడ్కా కలుపుకోగా, అది తెలియక భానుమతి, పల్లవి తాగేసి ఇల్లంతా డాన్స్లతో రచ్చ రచ్చ చేస్తారు. మరోవైపు, శ్రియను ఆస్తి ఆశతో, రాజేశ్వరిని భరత్-పల్లవిల పుట్టుక రహస్యం బయటపెడతాననే భయంతో లొంగదీసుకుని ఇంటికి రప్పించానని అవని చెప్పడంతో అక్షయ్ షాక్ అవుతాడు. చివరగా, ఆరాధ్య బర్త్డే డ్రస్సును పాడుచేసింది పల్లవేనని కనిపెట్టిన అవని, ఆ నిజం బయటపెడితే కమల్ తరిమికొడతాడని…
-

Tirumala: శ్రీవారి గోల్డ్ డాలర్స్కి పెరిగిన క్రేజ్.. ఎగబడి కొనుగోలు చేసిన భక్తులు | | ACTPnews
Last Updated:Apr 21, 2026 10:07 AM IST Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరిపింది.గతేడాదితో పోలిస్తే ఈసారి డాలర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. Tirumala Tirumala: అక్షయతృతియ సందర్భంగా టీటీడీ మరో కొత్త రికార్డు నెలకోల్పింది. శ్రీవారి ఫోటోతో ఉన్న గోల్డ్ డాలర్స్ విక్రయంలో ఈసారి గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో అమ్మకాలు…
-

Jr NTR: తాత, బాబాయ్ చేయని సాహసం.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్.. ఆ పౌరాణిక పాత్రకు తారక్ రెడీ.. | | ACTPnews
సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్పై భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ను పూర్తి స్థాయి పౌరాణిక పాత్రలో చూడాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ తరహా పాత్రలకు బాగా సరిపోతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్లో అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. త్రివిక్రమ్ సృజనాత్మకత, ఎన్టీఆర్ నటన కలిస్తే తెలుగు ప్రేక్షకులకు మరో విజువల్ వండర్ దక్కే…
-

Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం : ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది | | ACTPnews
Last Updated:May 30, 2026 12:58 PM IST ప్రస్తుతం త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, పోరాట సన్నద్ధతను మెరుగుపరచడం, భవిష్యత్తు యుద్ధ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన నొక్కిచెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని, ప్రస్తుతానికి కేవలం తాత్కాలికంగా మాత్రమే ఆగిపోయాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం స్పష్టం చేశారు. సాయుధ…
-

టీటీడీకి కాసుల వర్షం.. శ్రీవారి లడ్డూతో పాటూ వీటికి భారీగా పెరిగిన డిమాండ్.. క్యూలో నిలబడి మరీ ఎందుకు కొంటున్నారో తెలుసా? | | ACTPnews
Last Updated:Apr 22, 2026 6:18 AM IST తిరుమలలో శ్రీవారి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగింది, బంగారం వెండి రాగి డాలర్ల విక్రయంతో టీటీడీకి ఆదాయం పెరిగి ధార్మిక సేవలకు వినియోగం, భక్తులు ఆన్లైన్ విక్రయ విస్తరణ కోరుతున్నారు News18 కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం, ఆ స్వామి ఆశీస్సులకు గుర్తుగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించేవి ‘శ్రీవారి డాలర్లు’. ప్రస్తుతం తిరుమలలో ఈ డాలర్ల అమ్మకాలు విపరీతంగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












