Author: Sanju
-

Electric Buses: ఏపీకి కేంద్రం భారీ కానుక.. రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News) | ACTPnews
Last Updated:Apr 27, 2026 8:58 AM IST కేంద్రం పర్యావరణహిత రవాణా కోసం ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది, CESL ప్రకారం తిరుపతికి 300, విశాఖకు 150, మిగతావి ఇతర నగరాలకు, కాలుష్యం తగ్గించడమే లక్ష్యం News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రానికి భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. దేశవ్యాప్తంగా…
-

PM Modi: ‘కారును షేర్ చేసుకోండి.. కొత్త వాహనాలపై ఖర్చులు వద్దు’ కేబినెట్ మీటింగ్లో మంత్రులకు పీఎం మోదీ కీలక సూచన! | | ACTPnews
Last Updated:May 28, 2026 2:46 PM IST ప్రధాని మోదీ మంత్రులకు పలు కీలక సూచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మంత్రులంతా ఆడంబరాలకు పోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతూ, ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో) PM Modi: కేంద్ర ప్రభుత్వ పాలనలో పారదర్శకతతో పాటు పర్యావరణ స్పృహ, వ్యక్తిగత బాధ్యతను పెంపొందించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక అడుగులు వేస్తున్నారు.…
-

NTR Statue: దివంగత మాజీ సీఎం NTR విషయంలో కేసీఆర్ చేసిన తప్పేంటి..? రేవంత్ రెడ్డి చేస్తున్న ఒప్పు ఏంటీ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 4:11 PM IST NTR Statue: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార తీరు సరైనది కాదని మేధావులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకే కాదు తెలుగుజాతికి, యావత్ తెలుగువాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహనీయుడి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. NTR Statue Telangana Politics: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా…
-

Trikala Review: శ్రద్దా దాస్ త్రికాల మూవీ రివ్యూ.. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
కథా నేపథ్యం: శతాబ్దాల రహస్యం.. కలియుగ ముప్పు! కథ ప్రకారం.. శతాబ్దాల క్రితం “కుమారి ఖండం” అనే పౌరాణిక భూభాగంలోని మునులు, అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలను అసురుల బారి నుంచి రక్షించడానికి “శక్తి ఏథా” అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులతో పోరాడి అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని…
-
Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…
-

Ken-Betwa project: రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచన.. మోదీ చెప్పిన కెన్-బెట్వా ప్రాజెక్టు ప్రత్యేకతేంటి? | | ACTPnews
కెన్-బెట్వా ప్రాజెక్టు: ప్రధాని మోదీ.. కెన్-బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టును.. రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి ఆదర్శ మోడల్గా తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా.. సహకారంతోపాటూ.. మిషన్ మోడ్లో అమలు చెయ్యడం ద్వారా వివాదాల్ని ఎదుర్కోవచ్చని సూచించారు. రాష్ట్రాలు.. నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భజలాల పునరుద్ధరణ, సమర్థమైన నీటిపారుదల వంటి అంశాల్ని గుర్తించి దీర్ఘకాలం నీరు లభించేలా చెయ్యాలని మోదీ సూచించారని డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశాలు ఇవే: *…
-

MLA Mandula Samuel | హైదరాబాద్ మీ అయ్య జాగీరా? బాబు, పవన్లకు ఎమ్మెల్యే సామెల్ స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కూటమి నాయకులపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ అత్యంత సంచలన, ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయడానికి ఆంధ్రా పోలీసులు హైదరాబాద్ రావడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. “హైదరాబాద్ మీ అయ్య జాగీరా?” అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి ప్రశ్నించారు. సిగ్గు, శరం ఉంటే హైదరాబాద్ వదిలి అమరావతికో, కుప్పానికో వెళ్లి మీ రాజకీయాలు చూసుకోవాలని.. తెలంగాణను ఆగం…
-

Lakshmi Parvathi | నా దేవుడు ఎన్టీఆర్..ఎన్టీఆర్ ఆశయాలను ధ్వంసం చేసారు | ACTPnews
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సతీమణి, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “ఎన్టీఆర్ నా దేవుడు.. ఆయన భార్యను కావడానికి ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో” అంటూ కొనియాడారు. తెలుగు నేల, తెలుగు ఆత్మగౌరవం అనగానే గుర్తొచ్చే మొదటి పేరు…
-

PNG Connection Rules 2026: PNG కనెక్షన్లు ఉన్నవారు LPG గ్యాస్ సిలిండర్ను ఉంచుకోవచ్చు.. కొత్త రూల్స్ ఇవే | | ACTPnews
అంతర్జాతీయ హోర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత దృష్ట్యా, భారత ప్రభుత్వం తన దేశీయ వనరులను సమర్థవంతంగా, ప్రభావవంతంగా వినియోగించుకోవడం అత్యంత ముఖ్యం. అందువల్ల, పెట్రోలియం , సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ కొత్త సవరణ బదిలీ అయ్యే ఉద్యోగాలు ఉన్నవారికి లేదా తరచుగా నివాసాలు మార్చేవారికి గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. బదిలీ అయ్యే ఉద్యోగులు, ప్రవాస కుటుంబాలు, అద్దెదారులు, చదువుల నిమిత్తం విదేశాలలో నివసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు…
-

ఒక్కరోజే 1,000కి పైగా కేసులు.. ఈ ఏరియాల్లో కాపు కాస్తున్న పోలీసులు, అలా అస్సలు చేయొద్దు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 6:06 AM IST ట్రాఫిక్ పోలీసులు షాకిస్తున్నారు. ఒక్క రోజే ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదు చేశారు. అందువల్ల మీరు ఈ తప్పు చేయొద్దు. ఈ ఏరియాల్లో కాపు కాస్తున్న పోలీసులు, ఈ పొరపాటు చేయొద్దు! బండి మీద ముగ్గురా? అయితే మీ జేబుకు చిల్లు పడ్డట్టే! ప్రాణాలకు ముప్పు తెచ్చే ఈ నిర్లక్ష్యపు ప్రయాణాలకు ఇకపై బ్రేక్ పడాల్సిందే. ట్రాఫిక్ నిబంధనలను గాలికి వదిలేసి, ద్విచక్ర వాహనాలపై ఇష్టానుసారంగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











