Author: Sanju
-

IPL 2026: ఓటమి తట్టుకోలేక ఏడ్చేసిన కావ్య మారన్.. వీడియో వైరల్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 11:55 AM IST రాజస్తాన్ రాయల్స్ చేతిలో సన్ రైజర్స్ హైాదరాాబాద్ ఓటమిని ఓనర్ కావ్య మారన్ తట్టుకోలేకపోయింది. మ్యాచ్ అనంతరం స్టాండ్స్లో కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. PC: X.com IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs RR) కథ ముగిసింది. న్యూ ఛండీగడ్ వేదికగా బుధవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో…
-

KakaniGovardhanReddy | అమరావతి పేరుతో అప్పుల కుప్ప.. చంద్రబాబుపై కాకాణి నిప్పులు! | ACTPnews
అమరావతి రాజధానిని చంద్రబాబు కేవలం తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. “అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామంటూ అసెంబ్లీలో తీర్మానాలు చేయడం ఒక పెద్ద డ్రామా. గతంలో వేల కోట్లు ఖర్చు చేశామన్నారు, మరి ఇప్పుడు మళ్లీ అప్పులు ఎందుకు తెస్తున్నారు?” అని ప్రశ్నించారు. అమరావతిని చంద్రబాబు ఇప్పటికే అప్పులకుప్పగా మార్చారని, గ్రాఫిక్స్తో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలని హితవు పలికారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ, కేవలం…
-

Sr Ntr- Balakrishna: తండ్రి ఎన్టీఆర్తో బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేశారో తెలుసా? అన్నింటిలో ఇదొక్కటి మాత్రం చాలా స్పెషల్ | | ACTPnews
ఈ చిత్రంలో అన్న ఎన్టీఆర్.. శ్రీకృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధునుడిగా మూడు పాత్రల్లో విభిన్నమైన నటన కనబరిచి మెప్పించిన సంగతి తెలిసిందే కదా. తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఐదో చిత్రం ‘అక్బర్ సలీం అనార్కలి’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అక్బర్ పాత్రలో నటిస్తే.. బాలయ్య.. సలీం పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో…
-

Lakshadweep: లక్షద్వీప్లో సీప్లేన్ సేవలు.. పర్యాటక రంగంలో భారీ మార్పులకు శ్రీకారం | | ACTPnews
Last Updated:May 28, 2026 11:46 AM IST ఇప్పటివరకు లక్షద్వీప్కు వెళ్లాలంటే అగత్తి వరకు మాత్రమే పరిమిత విమాన సౌకర్యం ఉండేది. అక్కడి నుంచి నౌకల ద్వారానే ఇతర ద్వీపాలకు చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సీప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం లభించనుంది. Representational image లక్షద్వీప్లోని నీలిరంగు సముద్ర ద్వీపాల మధ్య సీప్లేన్లో ప్రయాణించే కల త్వరలో నిజం కానుంది. పర్యాటకం, రవాణా…
-

Jr NTR tributes to NTR |తాతకు జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి!ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్యాన్స్ హంగామా | ACTPnews
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది. తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తన తాతగారి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. తారక్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.…
-

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఇదే నా బహిరంగ సవాల్.. నేను దేనికైనా రెఢీ, నీవు సిద్ధమా?: హరీశ్ రావు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Mar 29, 2026 9:50 PM IST Harish Rao: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత తనపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా లాగుతున్నారని ఆరోపించారు. Harish rao: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో…
-

Chiranjeevi: పర్సంటేజీ వివాదానికి చిరంజీవి ఫుల్స్టాప్.. పెద్ది మూవీకి లైన్ క్లియర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 9:03 AM IST టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు), నిర్మాతలకు మధ్య నడుస్తున్న ‘పర్సంటేజీ వర్సెస్ రెంటల్’ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో పెద్ది మూవీకి లైన్ క్లియర్ అయింది. చిరంజీవి (FILE Image) టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు), నిర్మాతలకు మధ్య నడుస్తున్న ‘పర్సంటేజీ వర్సెస్ రెంటల్’ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. థియేటర్లను…
-

రేవంత్ క్యాబినెట్ మార్పులు.. ఇద్దరు మంత్రులకు గుడ్ బై.. కొత్తవారు ఎవరంటే..? Revanth Reddy cabinet expansion veto on North Telangana. | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Mar 30, 2026 3:05 PM IST తెలంగాణలో Revanth Reddy మంత్రివర్గ విస్తరణ మళ్లీ హాట్ టాపిక్. Lambada ప్రాధాన్యతతో Warangal నేతలు Konda Surekha Seethakka Revuri Prakash Reddy పోటీ పెంపు. + మంత్రివర్గ విస్తరణలో నేతలకు చోటు దక్కేనా..? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన మంత్రివర్గాన్ని సమతుల్యం చేయడానికి…
-

IPL Sunrisers Hyderabad: మీరిద్దరు కాకుండా ఇంకా వేరే ఎవరు ఉన్నా సన్రైజర్స్ గెలిచేది.. పిల్లాడి చేతులో అలా ఓడిపోయారేంట్రా? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 5:58 AM IST హై టెన్షన్ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పిచ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకపోవడం జట్టుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యంగా జట్టు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, బౌలింగ్ వైఫల్యం, టాప్ ఆర్డర్ కుప్పకూలడం ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపించాయి. News18 ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ అంతా దూసుకెళ్లిన సన్రైజర్స్ హైదరాబాద్…
-

YS Sharmila | మతం మారితే రిజర్వేషన్లు పోవాలా? వైఎస్ షర్మిల ఫైర్ | ACTPnews
దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం (మార్చి 31, 2026) నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని, కేవలం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











