Author: Sanju
-

KTR : పొంగులేటిని బర్తరఫ్ చేయండి! గవర్నర్కు కేటీఆర్ ఫిర్యాదు.. | ACTPnews
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబానికి చెందిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ అక్రమ మైనింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. సోమవారం లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన కేటీఆర్ బృందం, మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సభా సంఘం (House Committee)…
-

Prof K Nageshwar: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 5:39 AM IST జనసేనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. Prof K Nageshwar: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు! రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పొలిటికల్ అనలిస్ట్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జనసేన పార్టీపై ఆయన చేసిన సంచలన…
-

New Assembly Constituencies: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఇవే.. ఏ పార్టీకి లాభమో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News) | ACTPnews
Last Updated:Apr 02, 2026 2:19 PM IST New Assembly Constituencies: చిత్తూరు జిల్లా రాజకీయ చరిత్రలో మరో కీలక మలుపు తిరగబోతోంది. దేశవ్యాప్తంగా లోక్ సభ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 7 నుంచి 10 లేదా 11కి పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త…
-

NEET UG Re Exam 2026: నీట్ యూజీ రీ-ఎగ్జామ్పై కేంద్రం కీలక నిర్ణయాలు.. కఠిన భద్రతతో పరీక్ష నిర్వహణ | | ACTPnews
ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, గతంలో జరిగిన NEET UG పరీక్షలో బయటపడిన లోపాలు, అవకతవకలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రీ-ఎగ్జామ్ను పూర్తిగా భద్రతతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. NEET UG రీ-పరీక్ష జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహించనున్నారు. భారత్తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో ఈ పరీక్ష పెన్-అండ్-పేపర్ విధానంలో…
-

Tirupati Trains: వేసవిలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… ఈ రైళ్లు తిరుపతిలో ఆగవు | | ACTPnews
చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే 07615 నెంబర్ గల రైలును ఏప్రిల్ 28న రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి మీదుగా మళ్లిస్తారు. తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వెళ్లే 07220 నెంబర్ గల రైలును ఏప్రిల్ 30న కాట్పాడి, మేల్పాక్కం, రేణిగుంట మీదుగా మళ్లిస్తారు. చిత్తూరు, పాకాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. పైన తెలిపిన రైళ్లేవీ ఆ తేదీల్లో తిరుపతిలో ఆగవు. మీరు ఈ…
-

Hyderabad Rains: 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ చల్లటి కబురు! | | ACTPnews
సియాసాత్ కథనం ప్రకారం.. కేవలం వర్షాలు మాత్రమే కాకుండా, బలమైన ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 29, శుక్రవారం వరకు హైదరాబాద్ నగరానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్…
-

Pinarayi Vijayan: కేరళం మాజీ సీఎం విజయన్ ఇంటిపై ఈడీ దాడులు.. సీఎంఆర్ఎల్ కేసు మళ్లీ హాట్ టాపిక్ | | ACTPnews
న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం… విజయన్ ఇటీవల నివాసం మార్చిన తిరువనంతపురంలోని అతని అద్దె నివాసంలో కూడా కేంద్ర ఏజెన్సీ తనిఖీలు నిర్వహించింది. వీణా తైక్కండియిల్ కూడా అక్కడే నివాసముంటున్నట్లు అర్థమవుతుంది. వీణా యాజమాన్యంలోని ఐటీ సంస్థ అయిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్కు సంబంధించిన దర్యాప్తుతో ఈ సోదాలకు సంబంధం ఉంది. సీఎంఆర్ఎల్పై ఈడీ దర్యాప్తును రద్దు చేయడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన ఒక రోజు తర్వాత ఈ దాడులు జరగడం, ఆ కంపెనీకి, దాని అధికారులకు…
-

Tirumala Temple: తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. గరుడ వాహనంపై మలయప్ప స్వామి రాజసం! | | ACTPnews
Last Updated:Apr 28, 2026 3:03 PM IST Tirumala Temple: తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ముగిశాయి, గరుడ వాహనంపై శ్రీమలయప్ప స్వామి, పల్లకీల్లో శ్రీదేవి భూదేవి శోభాయాత్ర, వేదపారాయణం, బుల్లెమ్మ సంకీర్తనలు. + News18 తిరుమల పుణ్యక్షేత్రంలో అత్యంత రమణీయంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒకటైన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సోమవారం సాయంత్రం కనులపండువగా ముగిశాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ మహోత్సవ వేడుకలు, భక్తులకు సాక్షాత్తు…
-

Vijayashanti Fires on Congress Govt | ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్.. | | ACTPnews
Last Updated: Mar 30, 2026, 22:17 IST తెలంగాణ శాసనమండలి వేదికగా సోమవారం (మార్చి 30, 2026) ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనతపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్వయంగా సూచిస్తేనే ఉద్యమకారుల కోసం ప్రత్యేక హామీలను మేనిఫెస్టోలో చేర్చారని, ఆ నమ్మకంతోనే వేలాది మంది ఉద్యమకారులు కాంగ్రెస్ వెనుక నిలిచారని ఆమె గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చి…
-

Byju’s: అసలు ఏంటి బైజూ రవీంద్రన్ కేసు.. ఇంత వరకు ఎంత మంది అరెస్ట్ చేశారు? | | ACTPnews
Last Updated:May 27, 2026 9:40 AM IST బైజూ రవీంద్రన్ ఒకప్పుడు భారత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్ను ప్రారంభించారు. News18 ఒకప్పుడు భారత స్టార్టప్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగపూర్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించడం అంతర్జాతీయ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











