Author: Sanju
-

Vinod Kumar | మిస్టర్ రేవంత్.. ఈ రెండేళ్లు పని చెయ్, తర్వాత వచ్చేది మేమే! | ACTPnews
బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేడిపల్లి ప్రాజెక్టు పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. “మిస్టర్ రేవంత్ రెడ్డి.. నీకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉంది. ఈ మిగిలిన కాలం రాజకీయాలు మానేసి ప్రజల కోసం పని చెయ్” అని హితవు పలికారు. కేసీఆర్ హయాంలో 90% పూర్తయిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పక్కన పెడుతోందని ఆరోపించారు. “అధికారం ఎవరికీ శాశ్వతం…
-

SRH vs KKR: కోల్కతా స్పిన్నర్ల మాయలో కుప్పకూలిన సన్రైజర్స్.. 7 వికెట్ల తేడాతో ఓటమి | క్రీడా వార్తలు | ACTPnews
ఈ మ్యాచ్ హైదరాబాద్ ఫ్యాన్స్కు నిరాశ కలిగించినప్పటికీ, క్రికెట్ ప్రేమికులకు థ్రిల్లింగ్ అనుభవం ఇచ్చింది. పవర్ప్లేలో SRH దూసుకెళ్లినా, మిడిల్ ఓవర్లలో కెకేఆర్ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. ఇది ఐపీఎల్లో బ్యాటింగ్ ఎంత ముఖ్యమో, స్పిన్ ఎంత కీలకమో మరోసారి రుజువు చేసింది. టాస్, ఇన్నింగ్స్ ప్రారంభం: ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం సహజం. ట్రావిస్ హెడ్ (61 బాల్స్ 28, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ధూమకేతువులా ఆడి పవర్ప్లేలో 71/1 స్కోరు…
-

PBKS vs GT: తుస్సుమన్న పంజాబ్ కింగ్స్.. వరుసగా రెండో ఓటమి.. అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 04, 2026 4:23 AM IST మొన్నటి వరకు పరాజయం లేని జట్టుగా సాగిన పంజాబ్ కింగ్స్కు వరుసగా రెండు ఓటములు ఎదురవ్వడం గమనార్హం. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్లో ఉన్నప్పటికీ.. ఆర్సీబీ తన తర్వాతి పోరులో నెగ్గితే ఆ జట్టు టాప్ ప్లేస్ చేరనుంది. PC : IPL PBKS vs GT: పంజాబ్ కింగ్స్ (PBKS vs GT)కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్ (GT vs…
-

Manne Krishank : నా భార్య ఏం పాపం చేసింది.. దమ్ముంటే నాతో పెట్టుకోండి | ACTPnews
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ గురువారం కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. తన భార్యపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై ఆయన తీవ్రంగా స్పందించారు. “రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, నా భార్యపై తప్పుడు వార్తలు రాస్తారా? ఆమె ఏం పాపం చేసింది?” అని ఆయన ప్రశ్నించారు. మంత్రి సీతక్క శాఖలోని అంగన్వాడీ ఫోన్ల స్కామ్ను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సంస్థల అక్రమ మైనింగ్ను బయటపెట్టినందుకే తనపై ఈ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రభ పత్రిక…
-

సముద్రం నుంచి శివలింగం ప్రత్యక్షం.. ఆ జిల్లాలో భక్తులను ఆశ్చర్యపరిచిన ఘటన..! shivlinga appears from sea at thupilipalem beach. | | ACTPnews
Last Updated:May 06, 2026 9:48 PM IST తిరుపతి జిల్లా నాయుడుపేట తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం, నంది, నాగ విగ్రహాలు బయటకు రావడంతో భక్తులు భారీగా చేరుకుని పూజలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు + News18 తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుని స్థానికులను, యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన వారు ఒక్కసారిగా కడలి అలల మధ్య…
-

Rajasthan Royals: చిక్కుల్లో రాజస్థాన్ రాయల్స్.. రూ. 15,660 కోట్ల డీల్పై రాజుకున్న నిప్పు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 04, 2026 10:31 AM IST ఆదివారం నాడు లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలాలతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.65 బిలియన్ డాలర్ల (రూ. 15,660 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే, ఈ డీల్ ముగిసినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక అసలు డ్రామా ఇప్పుడే మొదలైంది. PC : IPL Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన యాజమాన్య…
-

BRS Leader Jeevan Reddy Targets Revanth Reddy | రేవంత్ రెడ్డికి కలలో కూడా కేసీఆరే కనిపిస్తున్నారు! | ACTPnews
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి గురువారం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే గందరగోళం సృష్టిస్తూ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తిరస్కరించడం రేవంత్ సర్కార్కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. “అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా, కనీసం మేడిగడ్డ మరమ్మతులకు సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేదు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కడతామని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు…
-

ఫాల్తాలో బీజేపీ సంచలన విజయం.. ‘ప్రజాస్వామ్యం గెలిచింది.. బెదిరింపుల రాజకీయం ఓడింది’ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్య ! | | ACTPnews
Last Updated:May 24, 2026 10:29 PM IST పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ కోట అయిన ఫాల్తా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ, ఇది ప్రజాస్వామ్య విజయమని కొనియాడారు. News18 బెంగాల్ రాష్ట్రంలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం వెలువడిన ఈ ఫలితాలపై ఆయన స్పందిస్తూ, ఇది ప్రజాస్వామ్య…
-

Tirumala: టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు కోట్లాది రూపాయల విరాళం..! ఇచ్చింది ఎవరో తెలుసా..? | | ACTPnews
Last Updated:May 07, 2026 8:49 AM IST Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్కు అందజేసింది. News18 Tirumala: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు భారీ విరాళం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాన్ని ట్రస్ట్కు అందజేసింది. ఈ…
-

MI vs LSG: రెచ్చిపోయిన హిట్మ్యాన్.. లక్నోపై ముంబై ఇండియన్స్ సంచలన విజయం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 05, 2026 4:23 AM IST గాయం నుంచి కోలుకొని ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ శర్మ (44 బంతుల్లో 84; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోయాడు. రయాన్ రికెల్టన్ (32 బంతుల్లో 83; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. వీరి ధాటికి ముంబై విజయం సులభం అయ్యింది. PC : X.com MI vs LSG: ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ (MI vs LSG) ఖాతాలో మరో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











