Author: Sanju
-

Petrol Prices: పెట్రోల్ ధరల్లో హైదరాబాద్ టాప్… లీటర్కు ఏ రాష్ట్రంలో ఎంత ఉందంటే | Hyderabad Tops Indias Petrol Price Chart Check Per-Litre Fuel Rate | | ACTPnews
మే 15, 2026 తర్వాత ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీ రూ.97.77, ముంబై రూ.106.64, కోల్కతా రూ.108.74, చెన్నై రూ.103.90, గురుగ్రామ్ రూ.98.29, నోయిడా రూ.98.04, బెంగళూరు రూ.106.17, భువనేశ్వర్ రూ.104.57, చండీగఢ్ రూ.97.27, హైదరాబాద్ రూ.110.89, జైపూర్ రూ.108.19, లక్నో రూ.97.58, పాట్నా రూ.108.55, తిరువనంతపురం రూ.110.75. అదే సమయంలో డీజిల్ ధరలు న్యూఢిల్లీ రూ.90.67, ముంబై రూ.93.14, కోల్కతా రూ.95.13, చెన్నై రూ.95.47, గురుగ్రామ్ రూ.90.77, నోయిడా రూ.91.31, బెంగళూరు…
-

Special Efforts to Ensure Safe Arrival of Ships | భారత్కు చేరుతున్న చమురు, గ్యాస్, ఎరువుల నౌకలు | ACTPnews
పశ్చిమాసియాలో (West Asia) యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ, భారత్కు వచ్చే సముద్ర వాణిజ్య నౌకల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో కీలక ప్రకటన చేశారు. చమురు (Oil), గ్యాస్ (Gas) మరియు ఎరువులను (Fertilisers) తీసుకొచ్చే నౌకలు సురక్షితంగా మన దేశానికి చేరుకునేలా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. గత కొద్ది రోజుల్లోనే అనేక నౌకలు సురక్షితంగా భారత తీరానికి చేరుకున్నాయని, రైతులకు ఎరువుల కొరత లేకుండా, సామాన్యులకు ఇంధన…
-

Marco Rubio: భారత్-అమెరికా బంధంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:May 24, 2026 3:02 PM IST భారత్తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో బలమైందని, పాకిస్తాన్తో జరిపే సాధారణ చర్చల వల్ల దిల్లీతో ఉన్న కూటమికి ఎలాంటి నష్టం వాటిల్లదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. News18 అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో కలిసి ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన…
-

మే 9న తెలంగాణలో మోడీ పర్యటన.. వేల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం..! Narendra Modi Telangana visit. | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Apr 25, 2026 7:38 PM IST మే 9న ప్రధానమంత్రి Narendra Modi తెలంగాణ పర్యటన, Warangal రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంకితం, మామునూర్ ఎయిర్పోర్టు, Hyderabad MMTS దశ 2, ఎయిమ్స్ విస్తరణకు శంకుస్థాపన చేయనున్నారు మే 9న వరంగల్ కు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో మరోసారి రాజకీయ, అభివృద్ధి వాతావరణం వేడెక్కబోతోంది. ప్రధానమంత్రి Narendra Modi మే 9న రాష్ట్రంలో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన…
-

రఫాడించిన SRH బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 06, 2026 9:20 PM IST ఐపీఎల్ 2026లో పంజాబ్పై మ్యాచ్లో సన్రైజర్స్ 4 వికెట్లకు 235 పరుగులు చేసింది, హెన్రిచ్ క్లాసెన్ 43 బంతుల్లో 69 అజేయం, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి ఆరంభం News18 ఐపీఎల్ 2026 సీజన్లో నేడు పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235…
-

Pithapuram Flexi Row: కాకినాడలో ఫ్లెక్సీల రచ్చ …టీడీపీ – జనసేన నేతల మధ్య తోపులాట! | | ACTPnews
Last Updated: Apr 21, 2026, 21:36 IST టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.. ట్యాబ్ లు పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేశారు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్… అయితే, పాడా కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు జనసేన…
-

Nirmala Sitharaman | పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన | ACTPnews
ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంతో పాటు సామాన్యులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో వెల్లడించారు. పెట్రోల్పై లీటరుకు ఎక్సైజ్ సుంకాన్ని ₹13 నుండి ₹3కి తగ్గించగా, డీజిల్పై ఉన్న ₹10 ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా సున్నాకు (Zero) తగ్గించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా రవాణా రంగంపై సానుకూల ప్రభావం చూపి, నిత్యావసర వస్తువుల…
-

Ebola: ఆఫ్రికా దేశంలో ఎబోలా కలకలం.. మూఢనమ్మకంతో చికిత్స కేంద్రాలకు నిప్పు.. పారిపోయిన 18 మంది బాధితులు | | ACTPnews
Last Updated:May 24, 2026 10:07 AM IST కాంగోలోని ముంగ్బ్వాలూ పట్టణంలో ఎబోలా బాధితులకు చికిత్స అందిస్తున్న ఒక ప్రత్యేక శిబిరానికి కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Ebola: ఆఫ్రికా ఖండంలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఎబోలా వైరస్ సంక్షోభం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఒకవైపు ప్రాణాంతక వైరస్ వేగంగా విస్తరిస్తుండగా, మరోవైపు స్థానిక ప్రజలలో నెలకొన్న మూఢనమ్మకాలు, భయాందోళనలు ఈ సంక్షోభాన్ని…
-

Harshaveena’s Explosive Allegations | ఈసారి నేనూ కొడతా.. మీ వల్లే పవన్కు అనారోగ్యం..! | ACTPnews
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపుల బాధితురాలు హర్షవీణ బుధవారం విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. “ఒక దరిద్రుడు నడిరోడ్డు మీద నన్ను కొట్టాడు. ఈసారి కొట్టడానికి వస్తే నోటితో కాదు, నా చేత్తోనే పని చెప్తా” అని ఆమె తీవ్ర హెచ్చరికలు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని, పార్టీ ఎటువంటి క్లీన్ చీట్ ఇవ్వకుండానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని ఆమె ప్రశ్నించారు.…
-

IPL 2026: విమానంలో చాహల్ ‘ఈ-సిగరెట్’ కలకలం.. నెట్టింట వీడియో వైరల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 07, 2026 5:32 PM IST పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ విమానంలో ప్రయాణిస్తూ ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. పేసర్ అర్ష్దీప్ సింగ్ చిత్రీకరించిన ఒక ట్రావెల్ వ్లాగ్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. News18 ఐపీఎల్ 2026 సీజన్ లో ఈ-సిగరెట్ వివాదాలు కుదిపేస్తున్నాయి. మొన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో ఈ-సిగరెట్ తాగి అడ్డంగా బుక్కవగా, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











