Author: Sanju

  • తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. వైభవంగా హనుమ జయంతి వేడుకలు! | | ACTPnews

    తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. వైభవంగా హనుమ జయంతి వేడుకలు! | | ACTPnews

    Last Updated:May 12, 2026 10:42 PM IST తిరుమలలో వైభవంగా హనుమ జయంతి వేడుకలు..! + News18 తిరుమల పర్వతాలు మరోసారి భక్తిరసంలో మునిగిపోయాయి. వైశాఖ మాసం బహుళ దశమిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హనుమ జయంతి వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాపవినాశనం మార్గంలోని జాపాలి తీర్థం వరకు భక్తుల సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు…

    Continue Reading

  • Trump | ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్ | ACTPnews

    Trump | ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్ | ACTPnews

    ఇజ్రాయెల్ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల సెగలు రేగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని అధికార కూటమిలో తీవ్ర సంక్షోభం నెలకొనడం, ఆయన పదవికే ముప్పు వచ్చేలా ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు పడుతుండటంతో ట్రంప్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో జోక్ చేస్తూ.. “ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజల్లో నాకు 99 శాతం ప్రజాదరణ ఉంది. బహుశా…

    Continue Reading

  • Amit Shah : నక్సలిజం కథ ముగిసింది! పార్లమెంట్ లో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    Amit Shah : నక్సలిజం కథ ముగిసింది! పార్లమెంట్ లో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    దేశం నుండి నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని, ఏప్రిల్ 1 నుండి భారత్ నక్సల్ రహిత దేశంగా మారుతుందని హోంమంత్రి అమిత్ షా సోమవారం (మార్చి 30, 2026) లోక్సభలో ప్రకటించారు. బస్తర్ ప్రాంతం ఇప్పుడు తుపాకుల మోత నుండి స్కూలు గంటల వైపు మళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంపై ఆయన విమర్శలు గుప్పించారు. 1970వ దశకంలో ఇందిరా గాంధీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వామపక్ష భావజాలాన్ని ప్రోత్సహించారని, దానివల్లే దేశంలో 12…

    Continue Reading

  • Kishan Reddy | పెట్రోల్ డీజిల్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ! | | ACTPnews

    Kishan Reddy | పెట్రోల్ డీజిల్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ! | | ACTPnews

    Last Updated: Apr 29, 2026, 21:00 IST తెలంగాణలో చమురు సరఫరాపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని సీజీఓ టవర్స్లో చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్ల అసోసియేషన్తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. “రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరియు సోషల్ మీడియాలో వస్తున్న…

    Continue Reading

  • IPL 2026: కృనాల్ పాండ్యా చొక్కా పట్టుకున్న పూరన్.. మ్యాచ్ అనంతరం డిష్యుం.. డిష్యుం.. వీడియో వైరల్ | క్రీడా వార్తలు | ACTPnews

    IPL 2026: కృనాల్ పాండ్యా చొక్కా పట్టుకున్న పూరన్.. మ్యాచ్ అనంతరం డిష్యుం.. డిష్యుం.. వీడియో వైరల్ | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 09, 2026 10:46 AM IST ఆట మధ్యలో జరిగిన ఈ వాగ్వివాదం చివరకు పూరన్ తన తోటి ఆటగాడైన కృనాల్ పాండ్యా కాలర్ పట్టుకునే వరకు వెళ్లడం అందరినీ విస్మయానికి గురిచేసింది. PC : Screen Short IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్‌లో మైదానంలో ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న అనూహ్య ఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు చెందిన ఇద్దరు…

    Continue Reading

  • Rajagopal Reddy vs Kavitha: కవిత కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్! | ACTPnews

    Rajagopal Reddy vs Kavitha: కవిత కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్! | ACTPnews

    మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కవిత కొత్త పార్టీ ఏర్పాటును “బిగ్ జోక్”గా అభివర్ణించారు. “తండ్రికి (కేసీఆర్) కనీస విలువ ఇవ్వని మనిషి.. తెలంగాణ ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడి బిడ్డగా మాత్రమేనని, ఆమెకు స్వతంత్ర రాజకీయ నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు. తిరిగి TRS పేరుతో పార్టీ…

    Continue Reading

  • PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews

    PM Modi: కేంద్ర కేబినెట్‌ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews

    Last Updated:May 22, 2026 8:16 AM IST ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు కేంద్ర మంత్రిమండలి సుదీర్ఘంగా సమావేశమైంది. ఫైళ్ల కదలికను వేగవంతం చేస్తూ, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు. credit: x ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన…

    Continue Reading

  • Rahul Gandhi : శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్ | | ACTPnews

    Rahul Gandhi : శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్ | | ACTPnews

    Last Updated: Mar 30, 2026, 21:28 IST కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (మార్చి 30, 2026) రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి హిందూ మతం అన్నా, ఆలయాల అన్నా నిజమైన గౌరవం లేదని ఆయన విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే శబరిమల ఆలయంలో బంగారం చోరీ జరిగితే, దానిపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేరళలో అధికార ఎల్డీఎఫ్ (LDF) మరియు బీజేపీ…

    Continue Reading

  • Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews

    Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews

    తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. Source…

    Continue Reading

  • RR vs GT: దుమ్మురేపిన శుభమన్ గిల్.. గుజరాత్ భారీ స్కోర్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    RR vs GT: దుమ్మురేపిన శుభమన్ గిల్.. గుజరాత్ భారీ స్కోర్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 09, 2026 9:21 PM IST జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై GT 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు సాధించింది. శుభమన్ గిల్ 88, సాయి సుదర్శన్ 55, వాషింగ్టన్ సుందర్ 37 అద్భుతంగా రాణించారు. credit: x జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ దుమ్మురేపింది. ముఖ్యంగా ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో GT నిర్ణీత 20 ఓవర్లలో…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports