Author: Sanju
-

కన్న కొడుకు మరణాన్ని స్వాగతించిన తండ్రి.. ‘వాడు చావడమే మంచిదైంది’ అంటూ కామెంట్ ! | | ACTPnews
Last Updated:May 22, 2026 8:24 AM IST పీఓకేలో హతమైన ఉగ్రవాది హంజా బుర్హాన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుకుంటానని వెళ్లి కొడుకు ఉగ్రవాద బాట పట్టాడని, అతని వల్ల కుటుంబం ఎంతో నరకం చూసిందని, వాడు చావడమే మంచిదైందని పేర్కొన్నారు. News18 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, అల్-బదర్ ఉగ్రవాద సంస్థ కమాండర్ హంజా బుర్హాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో హతమయ్యాడు. ముజఫరాబాద్లో అజ్ఞాత వ్యక్తులు జరిపిన తుపాకీ కాల్పుల్లో అతడు…
-

Atishi :మోదీకి రాఘవ్ భయపడ్డాడు..బీజేపీలో చేరుతాడు..అతిశీ సంచలన ఆరోపణలు! | ACTPnews
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వ్యవహారశైలిపై ఢిల్లీ అసెంబ్లీ విపక్ష నేత అతిశీ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల అవకతవకలపై విపక్షాలు గళమెత్తుతున్నా రాఘవ్ చద్దా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆయన భయపడుతున్నారా? అని నిలదీశారు. గతంలో ఇతర విపక్ష నేతలు ED, CBI కేసులకు భయపడి బిజెపిలో చేరినట్లుగానే, చద్దా కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే…
-

Hyderabad: జవహర్నగర్ నేపాల్ ముఠా దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
నమ్మకంగా ఇంట్లో చేరి.. పుట్టినరోజు నాటకంతో స్కెచ్ పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్ లోని అత్యంత విలాసవంతమైన ‘మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్’లో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సిపురం (68) తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారనే విషయాన్ని అక్కడ పనిచేసే రాజేష్, మీనా అనే నేపాల్ కార్మికులు గమనించారు. ఎలాగైనా ఆ ఇంట్లో పెద్ద ఎత్తున దోపిడీ చేసి లగ్జరీ లైఫ్ గడపాలని వారు పక్కా స్కెచ్…
-

LSG vs PBKS: దుమ్మురేపిన శ్రేయస్ అయ్యార్.. లక్నోపై పంజాబ్ అద్భుత విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 11:09 PM IST పంజాబ్ కింగ్స్ 197 లక్ష్యాన్ని 18 ఓవర్లలో చేజ్ చేసి లక్నోపై గెలుపు, శ్రేయస్ అయ్యార్ సెంచరీ, ప్రభుసిమ్రన్ సింగ్ 69, జోష్ ఇంగ్లిస్ 72 వృథా credit:x లక్నో సూపర్ జయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఈజీగా ఛేజించేసింది. శ్రేయస్ అయ్యార్ బౌండరీల మోత మోగించాడు. కేవలం 51 బంతుల్లో…
-

Peddi Ram Charan: అరెరే..! నోరు జారిన రామ్ చరణ్.. సోషల్ మీడియాలో మొదలైన ట్రోలింగ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 10:51 PM IST భోపాల్లో ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు బుచ్చిబాబు, యాక్టర్, ఎంపీ రవి కిషన్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా జూన్ 4న తేదీన దేశవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. News18 పాపం.. అసలే మన…
-

Hyderabad Buffet: హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద బుఫే.. హైదరాబాద్ శరత్ సిటీ మాల్లో ‘ది గ్రాండ్లైన్’ ఫుడ్ కార్నివాల్.. | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:May 17, 2026 2:52 PM IST Hyderabad Buffet: హైదరాబాద్లోని సరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ప్రారంభమైన “ది గ్రాండ్లైన్” ప్రపంచంలోనే అతిపెద్ద బఫేగా ఫుడ్ లవర్స్ను ఆకట్టుకుంటోంది. 500కు పైగా వంటకాలతో ఈ రెస్టారెంట్ భోజన ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. News18 హైదరాబాద్ నగరం అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్, చారిత్రక కట్టడాలు, నిజాం సంస్కృతి, రుచికరమైన బిర్యానీ. అయితే ఇప్పుడు ఈ మహానగరం మరో ప్రత్యేక ఆకర్షణతో…
-

Tamilandu Child Murder: తమిళనాడులో దారుణం.. పదేళ్ల బాలిక గొంతు నులిమి హత్య.. సీఎం విజయ్ కీలక ఆదేశం | | ACTPnews
Last Updated:May 23, 2026 4:11 PM IST కోయంబత్తూరు సమీపంలో పది సంవత్సరాల బాలిక అపహరణ, హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం, వేగంగా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది. ప్రతీకాత్మక చిత్రం తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని సూలూర్ కన్నంపాలయం ప్రాంతంలో 10 సంవత్సరాల బాలిక అపహరణ, హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ…
-

Khushbu Sundar | అసెంబ్లీ ఎన్నికలపై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్! | ACTPnews
తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆమె స్పందిస్తూ.. పుదుచ్చేరి ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఎన్డీయే అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమను మళ్ళీ అధికారంలోకి తెస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన ఖుష్బూ, దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని, పుదుచ్చేరిలో తమ గెలుపు ఏకపక్షంగా ఉంటుందని…
-

Ashwini Vaishnaw | హైదరాబాద్-అమరావతి బుల్లెట్ రైలుజస్ట్ గంటలో వెళ్లొచ్చు.. | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రైల్వే చరిత్రలో మంగళవారం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీకి వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ – అమరావతి మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలకు తగ్గుతుందని, ఈ ప్రాజెక్టును 7-8 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే…
-

GT vs RR IPL 2026: రాజస్థాన్పై గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ విజయం.. దుమ్మురేపిన శుభ్మన్ గిల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 10, 2026 4:15 AM IST GT vs RR IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RR ముందు GT 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. జవాబుగా RR 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో GT పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. రాజస్థాన్పై గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ విజయం (Image – x – @gujarat_titans)…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











