Author: Sanju

  • రష్యా చమురు వివాదం.. భారత్‌తో బంధంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు ! | | ACTPnews

    రష్యా చమురు వివాదం.. భారత్‌తో బంధంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు ! | | ACTPnews

    Last Updated:May 23, 2026 8:15 PM IST రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలు కేవలం భారతదేశాన్ని ఉద్దేశించినవి కావు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఇంధన భద్రత కోసం భారత్ ఇతర ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకోవాలని సూచించారు. News18 భారతదేశ ఉత్పత్తులపై అమెరికా విధించిన ఆంక్షలు కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకుని చేసినవి కావు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని…

    Continue Reading

  • Revanth Reddy vs Pinarayi Vijayan | పినరయికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది-  రేవంత్ రెడ్డి | ACTPnews

    Revanth Reddy vs Pinarayi Vijayan | పినరయికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది- రేవంత్ రెడ్డి | ACTPnews

    కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (ఏప్రిల్ 6, 2026) తిరువనంతపురంలో నిర్వహించిన రోడ్షోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై ఆయన నిప్పులు చెరిగారు. “పినరయి విజయన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.. ఇక ఆయనకు బై బై చెప్పే సమయం వచ్చింది” అని రేవంత్ వ్యాఖ్యానించారు. విజయన్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. విజయన్ మరియు కేసీఆర్ మంచి మిత్రులని,…

    Continue Reading

  • Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews

    Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews

    Last Updated: Apr 28, 2026, 19:21 IST అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారని, ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే అద్భుతమైన కార్యక్రమని కొనియాడారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు కూడా ఇలాగే హేళన చేశారని, కానీ నేడు అది నగరానికే తలమానికంగా మారిందని గుర్తు చేశారు. గూగుల్…

    Continue Reading

  • Gurvinder Singh: భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర.. 100 మీటర్ల పరుగులో నేషనల్ రికార్డు బద్దలు కొట్టిన గుర్విందర్ సింగ్ | క్రీడా వార్తలు | ACTPnews

    Gurvinder Singh: భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర.. 100 మీటర్ల పరుగులో నేషనల్ రికార్డు బద్దలు కొట్టిన గుర్విందర్ సింగ్ | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 23, 2026 8:59 PM IST ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్‌లో గుర్విందర్ సింగ్ 10.09 సెకన్లతో వంద మీటర్ల పరుగును ముగించి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించారు. ఈ విజయంతో ఆయన కామన్వెల్త్, ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. News18 రాంచీ వేదికగా జరుగుతున్న నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో పంజాబ్ స్ప్రింటర్ గుర్విందర్ సింగ్ సరికొత్త రికార్డుతో సంచలనం సృష్టించారు. శనివారం జరిగిన పురుషుల 100 మీటర్ల పరుగు పందెం ఫైనల్లో…

    Continue Reading

  • Jagadish Reddy Serious Warnings To Police Officers | తప్పు చేస్తే ఏ అధికారిని వదిలేది లేదు! | ACTPnews

    Jagadish Reddy Serious Warnings To Police Officers | తప్పు చేస్తే ఏ అధికారిని వదిలేది లేదు! | ACTPnews

    మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీడియా సమావేశంలో పోలీస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితుడు మధు కుటుంబ పోషణ బాధ్యత, వారి పిల్లల చదువుల బాధ్యతను బీఆర్ఎస్ పార్టీనే పూర్తిగా తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా తాము గమనిస్తూనే ఉన్నామని, తప్పు చేసిన వారు భవిష్యత్తులో తప్పించుకోలేరని హెచ్చరించారు. గతంలో ఇలాంటి క్రిమినల్ కేసులు 10 ఏండ్ల తర్వాత కూడా రీ-ఓపెన్ చేసి, బాధ్యులైన…

    Continue Reading

  • ఇరాన్ చర్యలు చట్టవిరుద్ధం.. అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర ముప్పు: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో | | ACTPnews

    ఇరాన్ చర్యలు చట్టవిరుద్ధం.. అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర ముప్పు: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో | | ACTPnews

    Last Updated:May 23, 2026 8:36 PM IST ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ సముద్ర మార్గంలో ఇరాన్ చేస్తున్న దాడులు అంతర్జాతీయ వాణిజ్యానికి ముప్పుగా మారాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఈ విషయంలో భారత్, అమెరికా ఒకే వైఖరితో ఉన్నాయన్నారు. News18 భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం సిఎన్ఎన్-న్యూస్18 (CNN-News18) ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇరాన్ తీవ్రవాద పోకడలపై తీవ్రంగా విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడానికి,…

    Continue Reading

  • Ex-CM Uma Bharti : రోడ్డుపై పోహ-జిలేబీ అమ్మిన మాజీ సీఎం ఉమాభారతి! | ACTPnews

    Ex-CM Uma Bharti : రోడ్డుపై పోహ-జిలేబీ అమ్మిన మాజీ సీఎం ఉమాభారతి! | ACTPnews

    మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తన సొంత పట్టణం టికంగఢ్లో సోమవారం (ఏప్రిల్ 6, 2026) అరుదైన రీతిలో కనిపించారు. తన బంగ్లా ముందు ఉన్న రోడ్డుపై తోపుడు బండిపై కూర్చుని ఆమె స్వయంగా పోహ, జిలేబీలు అమ్మారు. ఇటీవల స్థానిక మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతంలోని పేద వ్యాపారుల బట్టీలను తొలగించడాన్ని నిరసిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. “పేదల నోటికాడ కూడు లాక్కోకండి” అని అధికారులను హెచ్చరించిన ఆమె, స్వయంగా వ్యాపారం చేసి వారికి…

    Continue Reading

  • KTR Inspiring Speech At ICAI Convocation In Hyderabad | సీఏలకు కేటీఆర్ కీలక సందేశం! | ACTPnews

    KTR Inspiring Speech At ICAI Convocation In Hyderabad | సీఏలకు కేటీఆర్ కీలక సందేశం! | ACTPnews

    హైదరాబాద్ అన్వయ కన్వెన్షన్లో జరిగిన ఐసీఏఐ (ICAI) కాన్వొకేషన్ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా చార్టర్డ్ అకౌంటెంట్లు (CA) అయిన యువతను వారి పట్టుదల, క్రమశిక్షణను అభినందిస్తూ కేటీఆర్ గారు కీలక ప్రసంగం చేశారు. దేశ నిర్మాణంలో, మారుతున్న ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సమగ్రత, పారదర్శకతను కాపాడటంలో చార్టర్డ్ అకౌంటెంట్లు దేశ ఆర్థిక…

    Continue Reading

  • IPL 2026: తాగి బౌలింగ్ చేశావా బ్రో.. ఆ ఓవర్ ఏందీ.. ఆ కథేంది! ఆఖరికి సంగక్కార రంగంలోకి దిగాల్సి వచ్చింది | క్రీడా వార్తలు | ACTPnews

    IPL 2026: తాగి బౌలింగ్ చేశావా బ్రో.. ఆ ఓవర్ ఏందీ.. ఆ కథేంది! ఆఖరికి సంగక్కార రంగంలోకి దిగాల్సి వచ్చింది | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 10, 2026 12:36 PM IST ఈ ఓవర్ మధ్యలో అతను తీవ్ర అసహనానికి గురికాగా, పరిస్థితిని చక్కదిద్దేందుకు రాజస్థాన్ హెడ్ కోచ్ కుమార సంగక్కర స్వయంగా బౌండరీ లైన్ వద్దకు రావాల్సి వచ్చింది. PC : X.com IPL 2026: సాధారణంగా క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు బంతులు ఉంటాయి. కానీ, రాజస్థాన్ రాయల్స్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 11 బంతుల ఓవర్‌ వేసి…

    Continue Reading

  • Hyderabad Crime: వివాహేతర సంబంధానికి అడ్డని కన్నకూతుర్నే పొట్టనబెట్టుకున్న కఠిన తల్లి.. ఎలా చంపేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews

    Hyderabad Crime: వివాహేతర సంబంధానికి అడ్డని కన్నకూతుర్నే పొట్టనబెట్టుకున్న కఠిన తల్లి.. ఎలా చంపేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews

    Last Updated:May 19, 2026 5:18 AM IST Hyderabad Crime: హైదరాబాద్ అల్వాల్‌లో రేఖ అనే తల్లి, ప్రియుడు సాయి కోసం ఆరేళ్ల కూతురు తన్వికను నీటి ట్యాంకులో నెట్టివేసి హత్య చేసింది, ఇద్దరిపై కేసు, అరెస్ట్ చేశారు News18 కన్నప్రేమను మంటగలిపే అత్యంత అమానవీయమైన, క్రూరమైన సంఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రియుడితో ఉన్న వివాహేతర సంబంధానికి ఆరేళ్ల కన్నకూతురు అడ్డంగా ఉందన్న కారణంతో, ఓ తల్లి కఠినంగా మారి…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports