Author: Sanju
-

FIFA World Cup 2026: మెస్సీ, రొనాల్డో కాదు.. డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో ఫుట్బాల్ ఆల్టైమ్ గ్రేట్ ఇతడే! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 5:09 PM IST ఇద్దరూ చరిత్ర సృష్టించేందుకు పోటీపడుతున్న తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, ఈ 2026 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు ట్రంప్ హాజరై, విజేతగా నిలిచిన జట్టుకు స్వయంగా ట్రోఫీని అందించనున్నారు. ట్రంప్, రొనాల్డో, మెస్సీ FIFA World Cup 2026: ఫుట్బాల్ ప్రపంచంలో ‘అత్యుత్తమ ఆటగాడు’ (Greatest of All Time – GOAT) ఎవరనే చర్చ వచ్చినప్పుడల్లా లయనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోల…
-

Botsa Satyanarayana : ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా..? | ACTPnews
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి బస ఏర్పాట్లపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని ప్రైవేట్ హోటల్లో బస చేయించడం సరైన నిర్ణయం కాదని, రాష్ట్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, ప్రభుత్వ భవనాలు ఉండగా ప్రైవేట్ సంస్థకు అవకాశం కల్పించడం ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే ప్రభుత్వ భవనాలను ఆధునీకరించి రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల కోసం ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయం దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని…
-

France Heatwave: ఫ్రాన్స్లో భానుడి భగభగలు.. వడగాల్పుల ధాటికి 1,000 మంది మృతి.. 85 శాతం వృద్ధులే! | | ACTPnews
Last Updated:Jun 28, 2026 4:32 PM IST France Heatwave: ఫ్రాన్స్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో కూడిన తీవ్రమైన హీట్వేవ్ (వడగాల్పులు) పెను విషాదాన్ని నింపింది. ఈ విపరీతమైన ఎండల కారణంగా దేశంలో అంచనా వేసిన దానికంటే అదనంగా దాదాపు 1,000 మంది మరణించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. హీట్ వేవ్ ఈ మరణాలలో అత్యధికంగా 85 శాతం మంది వృద్ధులే కావడం గమనార్హం. “జూన్ 24 నుండి ఇప్పటివరకు, గత…
-

Chandrababu Launches Pulse Polio Drive : ఉమ్మడి కుటుంబాలే సమాజానికి బలం! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరణ కావాలని ఆకాంక్షించారు. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తండ్రులు మరియు కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సంతానాన్ని…
-

PM Modi: ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం.. పర్యావరణ పరిరక్షణకు గుర్తింపుగా ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ ప్రదానం! | | ACTPnews
Last Updated:Jun 28, 2026 4:13 PM IST సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ప్రధాని మోదీ PM Modi: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన సీషెల్స్లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం స్టేట్ హౌస్లో ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. సీషెల్స్ అధ్యక్షుడు…
-

KTR Slams Telangana Speaker Gaddam Prasad : స్పీకర్పై కేటీఆర్ ఫైర్! | ACTPnews
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేసిన అప్పుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి కేసీఆర్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. RBI, CAG లెక్కల ప్రకారం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2.80 లక్షల కోట్లేనని, అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిందని పేర్కొన్నారు. అయితే స్పీకర్ మాత్రం రూ.8 లక్షల కోట్లు, రూ.9 లక్షల కోట్లు, రూ.10…
-

The Family Man: ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 4’ పై రాజ్ నిడిమోరు క్రేజీ అప్డేట్! స్క్రిప్ట్లో ట్విస్ట్లే ట్విస్ట్లు.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 3:13 PM IST ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 4 పనులు వేగంగా సాగుతున్నాయని దర్శకుడు రాజ్ నిడిమోరు వెల్లడించారు. సీజన్ 3, సీజన్ 4లను ఒకే కథకు సంబంధించిన రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. News18 రాజ్ నిడిమోరు తాజాగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 4 గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ పాపులర్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్కు సంబంధించిన…
-

Mumbai: పెయిన్ కిల్లర్ అంటూ 15 వేల మందిని చంపడమే లక్ష్యం! ముంబై విషప్రయోగం ప్లాన్ ఘటనలో సంచలన విషయాలు | | ACTPnews
Last Updated:Jun 28, 2026 2:14 PM IST బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విధుల్లో ఉన్న పోలీసులు, ఒక అనుమానాస్పద వ్యక్తి ఊరేగింపులో పాల్గొన్న వారికి క్యాప్సూల్స్ పంపిణీ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆ క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. PC: X.com Mumbai: అత్యంత విషపూరితమైన, ఎలుకల మందుగా వాడే ‘జింక్ ఫాస్ఫైడ్’ కలిపిన క్యాప్సూల్స్ను పంపిణీ చేసి, మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా…
-

బిర్యానీ లవర్స్కు షాక్.. మెహెఫిల్, షా గౌస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. బయటపడిన షాకింగ్ నిజాలు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 1:46 PM IST హైదరాబాద్లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చే ప్రముఖ రెస్టారెంట్లలో మెహెఫిల్, షా గౌస్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ప్రతిరోజూ వేలాది మంది ఈ రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. News18 హైదరాబాద్లో బిర్యానీ అంటే ముందుగా గుర్తొచ్చే ప్రముఖ రెస్టారెంట్లలో మెహెఫిల్, షా గౌస్ పేర్లు తప్పకుండా ఉంటాయి. ప్రతిరోజూ వేలాది మంది ఈ రెస్టారెంట్లలో భోజనం చేస్తుంటారు. అలాంటి ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన…
-

PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ పర్యటనలో ప్రధాని.. తాబేలుకి ఆహారం పెట్టిన మోదీ.. సముద్ర భద్రతకు కొత్త మైలురాయి | | ACTPnews
సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధ్యక్షుడు హెర్మినీతో కలిసి ఘన స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ, నేషనల్ బోటానికల్ గార్డెన్ను సందర్శించారు. అక్కడ ప్రపంచంలోనే అతి ప్రాచీన తాబేలు అయిన జొనాథన్ని కలిశారు. 194 సంవత్సరాల వయస్సు గల అల్డాబ్రా జెయింట్ టార్టాయిజ్ ఇది. భూమిపై ప్రస్తుతం జీవించి ఉన్న ఎక్కువ వయస్సు జీవి ఇదే. దీనికి మోదీ ఆహారం ఇచ్చారు. Visited the Giant Tortoise Enclosure at the Seychelles National Botanical Garden…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











