Author: Sanju

  • Ganga Expressway | యూపీలో గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ.. | ACTPnews

    Ganga Expressway | యూపీలో గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ.. | ACTPnews

    ఉత్తరప్రదేశ్లో రవాణా రంగాన్ని మలుపు తిప్పే గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. సుమారు 36,230 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ 594 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ కారిడార్ మేరఠ్ మరియు ప్రయాగ్రాజ్ నగరాలను కలుపుతుంది. దీనివల్ల గతంలో 12 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 6 గంటలకే సాధ్యం కానుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శించుకుని గర్భాలయంలో ప్రత్యేక అభిషేకాలు…

    Continue Reading

  • US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు..? తుది ఒప్పందం సిద్ధం! | | ACTPnews

    US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు..? తుది ఒప్పందం సిద్ధం! | | ACTPnews

    Last Updated:May 22, 2026 3:57 PM IST అమెరికా, ఇరాన్ మధ్య పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై శాంతి చర్చలు తుది దశలోకి, 10 షరతులతో తుది ముసాయిదా ఒప్పందం సిద్ధమైందని అల్ అరబియా, అంతర్జాతీయ మీడియా సమాచారం. ట్రంప్, ఖమేని పశ్చిమ ఆసియాలో నెలలుగా ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌లో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం…

    Continue Reading

  • Ebola virus: శంషాబాద్ విమానాశ్రయంలో ‘ఎబోలా’ అలర్ట్.. విదేశీ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభం! | | ACTPnews

    Ebola virus: శంషాబాద్ విమానాశ్రయంలో ‘ఎబోలా’ అలర్ట్.. విదేశీ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభం! | | ACTPnews

    Last Updated:May 22, 2026 7:21 AM IST ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్, అనుమానితులకు ఐసోలేషన్ చికిత్స News18 ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా ముందస్తుగా కట్టడి చేసేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం..…

    Continue Reading

  • First Time: సౌరబ్ ధింగ్ర ఫస్ట్ టైం మూవీ రివ్యూ.. ఈ వినూత్న కథాంశం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    First Time: సౌరబ్ ధింగ్ర ఫస్ట్ టైం మూవీ రివ్యూ.. ఈ వినూత్న కథాంశం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 22, 2026 3:45 PM IST హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని, స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ టైం’. సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.. News18 హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని, స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ టైం’. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, భారీ…

    Continue Reading

  • ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. అరుదైన ఘనత సాధించిన ఒకేఒక్కడు ! | క్రీడా వార్తలు | ACTPnews

    ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. అరుదైన ఘనత సాధించిన ఒకేఒక్కడు ! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 13, 2026 9:43 PM IST ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (279) ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ధోనీ, రోహిత్ శర్మలను అధిగమించిన కోహ్లీ, ఒకే జట్టు తరపున 19 సీజన్లు ఆడిన ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కాడు. News18 రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఐపీఎల్…

    Continue Reading

  • Kothi Kommachi Shooting: వైజాగ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘కోతి కొమ్మచ్చి’ ! | | ACTPnews

    Kothi Kommachi Shooting: వైజాగ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘కోతి కొమ్మచ్చి’ ! | | ACTPnews

    Last Updated:Nov 22, 2020 2:45 PM IST Satish Vegesna Kothi Kommachi: శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సతీష్ వేగేశ్న చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా తెరకెక్కుతున్న.. శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సతీష్ వేగేశ్న చాలా రోజుల తర్వాత మళ్లీ కామెడీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి,…

    Continue Reading

  • Peddi: రామ్ చరణ్ అభిమానులకు కిక్కు మీద కిక్కు.. పెద్ది ఐటెం సాంగ్‌ ప్రోమో రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Peddi: రామ్ చరణ్ అభిమానులకు కిక్కు మీద కిక్కు.. పెద్ది ఐటెం సాంగ్‌ ప్రోమో రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:May 22, 2026 3:20 PM IST మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (పెద్ది). తాజాగా ఈ సినిమా నుంచి ఐటెం సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. News18 మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) చిత్రం నుండి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ‘ఉప్పెన’…

    Continue Reading

  • Mamata Banerjee Votes in Bhabanipur | ఓటు వేసిన దీదీ.. పోలీసులపై ఆగ్రహం | ACTPnews

    Mamata Banerjee Votes in Bhabanipur | ఓటు వేసిన దీదీ.. పోలీసులపై ఆగ్రహం | ACTPnews

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భవానీపూర్లోని మిత్ర ఇన్స్టిట్యూట్లో తన ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా’ జరుగుతున్నాయన్న ఈసీ ప్రకటనలను ఆమె తోసిపుచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి “దురాగతాలను” ఎప్పుడూ చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు బూత్ల వద్ద సామాన్య ప్రజలను, ముఖ్యంగా మహిళలను, పిల్లలను కూడా కొడుతున్నాయని…

    Continue Reading

  • Supreme Court Reservation Debate: అభివృద్ధి చెందిన కుటుంబాలకు రిజర్వేషన్ అవసరమా? | | ACTPnews

    Supreme Court Reservation Debate: అభివృద్ధి చెందిన కుటుంబాలకు రిజర్వేషన్ అవసరమా? | | ACTPnews

    Last Updated:May 22, 2026 2:24 PM IST రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు కూడా కోటా ప్రయోజనాలను కొనసాగిస్తూ కోరడం సరైనదేనా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు దేశంలో రిజర్వేషన్లు, క్రీమీ లేయర్‌ అంశాలపై భారత సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. విద్యా, ఆర్థిక రంగాల్లో ఇప్పటికే ఉన్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాలు, ఇంకా కోటా ప్రయోజనాల కోసం పట్టుబట్టడాన్ని న్యాయస్థానం తీవ్రంగా ప్రశ్నించింది.…

    Continue Reading

  • Hyderabad: 20 రోజుల్లోనే 2.60 లక్షల వాటర్ ట్యాంకర్ల సరఫరా.. హైదరాబాద్‌లో మునుపెన్నడూ లేనివిధంగా పెరిగిన నీటి డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: 20 రోజుల్లోనే 2.60 లక్షల వాటర్ ట్యాంకర్ల సరఫరా.. హైదరాబాద్‌లో మునుపెన్నడూ లేనివిధంగా పెరిగిన నీటి డిమాండ్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 22, 2026 12:39 PM IST మే నెల ప్రారంభమైన మొదటి 20 రోజుల్లోనే నగరవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల ట్యాంకర్లను జలమండలి సరఫరా చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: మహా నగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు తోడు భూగర్భ జలాలు (Groundwater Levels) పాతాళానికి పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నీటి కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలో తాగునీటి అవసరాల కోసం…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports