Author: Sanju
-

Nagarjuna: బ్రాండ్ అంబాసిడర్గా అక్కినేని నాగార్జున.. ఏ సంస్థకో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 14, 2026 4:56 PM IST అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. రెండు దశాబ్దాలకుపైగా B2B సేవల రంగంలో మానవ వనరుల పరిష్కారాలను అందిస్తున్న కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్.. News18 అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. రెండు దశాబ్దాలకుపైగా B2B…
-

Samay Raina: ఫేమస్ స్టాండ్ అప్ కామెడీ షో రూపకర్తకు గుడ్ న్యూస్.. సమయ్ రైనాపై పెట్టిన కేసులన్నింటిని కొట్టేసిన సుప్రీం కోర్టు | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 14, 2026 3:23 PM IST India’s Got Latent: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనాకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది. సమయ్ రైనా హోస్ట్ కమ్ ఓన్ డిజైన్ చేసిన షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (India’s Got Latent) షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షో సంగతి పక్కన పెడితే దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అతనిపై నమోదైన అన్ని కేసులను (FIRs) దేశ…
-

Husharu Pittalu Movie Review: ‘హుషారు పిట్టలు’ మూవీ రివ్యూ.. ఈ యూత్ ఫుల్ లవ్స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 14, 2026 5:19 PM IST టీజర్, ట్రైలర్లతోనే యూత్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సినిమా ‘హుషారు పిట్టలు’. బోల్డ్ కంటెంట్తో పాటు ప్రస్తుత సమాజానికి అవసరమైన ఓ సీరియస్ మెసేజ్ను చెప్పే ప్రయత్నం చేసింది ఈ మూవీ. అన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహించారు. News18 టీజర్, ట్రైలర్లతోనే యూత్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సినిమా ‘హుషారు పిట్టలు’. బోల్డ్ కంటెంట్తో పాటు ప్రస్తుత సమాజానికి…
-

Census 2027: స్వతంత్ర భారత్లో తొలిసారి.. 2027 జనాభా లెక్కల్లో కులాల చిట్టా.. జాబితాలో 40 ప్రశ్నలు! | | ACTPnews
Last Updated:Aug 14, 2026 5:00 PM IST స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా 2027 జనాభా లెక్కల్లో కులగణన జరగనుంది. కేంద్ర ప్రభుత్వం రెండో దశ జనగణన కోసం 40 ప్రశ్నలతో కూడిన జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో కులంతో పాటు ఆధార్, బ్యాంక్ వివరాలు అడగనున్నారు. News18 భారతదేశ తదుపరి జనాభా లెక్కలు కేవలం పేరు, వయసు తెలుసుకోవడానికే పరిమితం కావు. 2027లో జరగబోయే జనగణనలో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సాధారణ…
-

Varun Tej Son: తొలిసారి వరుణ్ తేజ్ కొడుకు ఫొటో షేర్ చేసిన నాగబాబు.. ‘ఆ కళ్లలో చెప్పని కథలు’ అంటూ ఆసక్తికరమైన పోస్ట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 14, 2026 4:33 PM IST మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతుల కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలకు సంబంధించిన వార్తలపై మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. News18 మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి…
-

Most Expensive Sweet: గోల్డెన్ స్వీట్ టేస్ట్ అదుర్స్, Kg 51 వేలు.. దేంతో చేస్తారో..? ఎక్కడ దొరుకుతుందో తెలుసా..? | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 14, 2026 3:55 PM IST Swarna Sringara Dhevar: మనిషి లైఫ్ స్టైల్ చాలా ఖరీదైపోయింది. నివసించే ఇల్లు మొదల్కొని వేసుకునే డ్రెస్లు, తినే తిండి కూడా బాగా రిచ్గా మారిపోతున్నాయి.ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే సాధారణంగా కిలో స్వీట్ ధర రూ. 500 – రూ.2000 వరకు ఉంటాయని తెలుసు. కాని ఆ మిఠాయి ధర కిలో అక్షరాల అర లక్ష అంటే రూ. 51 వేలకు అమ్ముతున్నారు. …
-

Goerge Krish Movie: సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకున్న శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ అంటూ క్రేజీ కాన్సెప్ట్తో..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 14, 2026 3:22 PM IST టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన.. మరో సినిమాతో కూడా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. News18 టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన..…
-

PM Modi: ‘దేశ విభజన నాటి కష్టాలు మరువలేం’.. బాధితుల త్యాగాలను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Aug 14, 2026 2:52 PM IST దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన బాధితుల అంతులేని ధైర్యసాహసాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. బుధవారం నాటి ‘విభజన విభిషిక స్మృతి దివస్’ సందర్భంగా వారికి ఆయన ఘనంగా నివాళులర్పించారు. News18 స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 14న దేశవ్యాప్తంగా ‘విభజన విభిషిక స్మృతి దివస్’ (Vibhajan Vibhishika Smriti Diwas) పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విభజన…
-

Actress: మాజీ సీఎం కోడలు, పెళ్లైన 11 రోజులకే భర్త మృతి, 7 నెలల గర్భిణిగా ఉండగా రెండో పెళ్లి.. ఆ సౌత్ హీరోయిన్ ఎవరంటే..? | | ACTPnews
South Actress: ప్రస్తుతం సౌత్ యాక్టరస్ తెలుగులో, ఇతర భాషల్లో ఎలా సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారో గతంలో అంతే డిమాండ్ దక్షిణాది హీరోయిన్లకు ఉండేది. మన నటీమణులు ప్రాంతాలు, భాషలకు అతీతంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇక వాళ్లలో ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ రేఖ, డ్రీమ్ గర్ల్ హేమ మాలిని మాదిరిగానే మరో నటి కూడా తన యాక్టింగ్తో బాలీవుడ్ని ఏలింది. ఆమె 1960- 70 టైమ్లో బాలీవుడ్ చిత్రసీమలో టాప్ హీరోయిన్ అనే…
-

Bomb Threat: స్వాతంత్య్ర దినోత్సవం వేళ బాంబు బెదిరింపుల కలకలం.. ఢిల్లీలో హై అలర్ట్! | | ACTPnews
Last Updated:Aug 14, 2026 1:41 PM IST భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఒక్కరోజు ముందు దేశ రాజధాని ఢిల్లీని బాంబు బెదిరింపులు వణికించాయి. రెడ్ ఫోర్ట్, ఐజీఐ ఎయిర్పోర్ట్, ఢిల్లీ హైకోర్టు సహా పలు కీలక ప్రాంతాలను పేల్చేస్తామంటూ ఆగంతకుల నుంచి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ai gen దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు భద్రతా బలగాలను కలవరపెట్టేలా వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












