Author: Sanju
-

Actor Nagarjuna & DGP CV Anand | సైబర్ నేరాలపై సీవీ ఆనంద్, నాగార్జున సంచలన వ్యాఖ్యలు | ACTPnews
హైదరాబాద్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, టాలీవుడ్ కథానాయకుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా చదువుకున్న వారు కూడా మోసపోతున్నారని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే వేదికపై నాగార్జున మాట్లాడుతూ.. తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినేనని, గతంలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో తనను మోసం చేసే ప్రయత్నం చేశారని, తమ కుటుంబ సభ్యులను 6-7 గంటల పాటు డిజిటల్…
-

Akhil: ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న అయ్యగారు.. లెనిన్ సినిమా సంచలనం.. అఖిల్ అన్న కుమ్మేస్తున్నాడు..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 14, 2026 7:59 PM IST ‘లెనిన్’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్ హిట్టు మాత్రం కొట్టాడు. News18 ‘లెనిన్’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా…
-

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం.. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంపై కీలక సందేశం | | ACTPnews
Last Updated:Aug 14, 2026 8:18 PM IST రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, డిజిటల్ విప్లవంపై దృష్టి. President Droupadi Murmu addressed the nation భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆగస్టు 15, 1947న భారత్ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన…
-

TTD Alert: శ్రీవారి దర్శనం పేరుతో కొత్త మోసం.. టీటీడీ కీలక హెచ్చరిక..! ttd scams warning to devotees. | | ACTPnews
Last Updated:Aug 14, 2026 7:11 PM IST టీటీడీ పేరుతో నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలతో మోసాలు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి. అధికారిక టీటీడీ వెబ్సైట్/యాప్ ద్వారానే బుకింగ్ చేయాలి. News18 తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్ కోసం ఆన్లైన్లో ప్రయత్నిస్తున్నారా? అయితే ఒక్క చిన్న పొరపాటు చేసినా మీ డబ్బులు పోయే ప్రమాదం ఉంది. టీటీడీ పేరు, లోగోను ఉపయోగిస్తూ నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల…
-

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్కు ఆ వివాదంతో సంబంధం లేదు.. బాధితురాలి కీలక వ్యాఖ్యలు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 14, 2026 7:30 PM IST విశాఖ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డిపై నమోదైన కేసు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో 15 మందిపై కేసు నమోదైనట్లు సమాచారం. News18 విశాఖ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డిపై నమోదైన…
-

Nagarjuna: బ్రాండ్ అంబాసిడర్గా అక్కినేని నాగార్జున.. ఏ సంస్థకో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 14, 2026 4:56 PM IST అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. రెండు దశాబ్దాలకుపైగా B2B సేవల రంగంలో మానవ వనరుల పరిష్కారాలను అందిస్తున్న కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్.. News18 అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. రెండు దశాబ్దాలకుపైగా B2B…
-

Samay Raina: ఫేమస్ స్టాండ్ అప్ కామెడీ షో రూపకర్తకు గుడ్ న్యూస్.. సమయ్ రైనాపై పెట్టిన కేసులన్నింటిని కొట్టేసిన సుప్రీం కోర్టు | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 14, 2026 3:23 PM IST India’s Got Latent: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనాకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది. సమయ్ రైనా హోస్ట్ కమ్ ఓన్ డిజైన్ చేసిన షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (India’s Got Latent) షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షో సంగతి పక్కన పెడితే దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అతనిపై నమోదైన అన్ని కేసులను (FIRs) దేశ…
-

Husharu Pittalu Movie Review: ‘హుషారు పిట్టలు’ మూవీ రివ్యూ.. ఈ యూత్ ఫుల్ లవ్స్టోరీ ప్రేక్షకులను మెప్పించిందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 14, 2026 5:19 PM IST టీజర్, ట్రైలర్లతోనే యూత్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సినిమా ‘హుషారు పిట్టలు’. బోల్డ్ కంటెంట్తో పాటు ప్రస్తుత సమాజానికి అవసరమైన ఓ సీరియస్ మెసేజ్ను చెప్పే ప్రయత్నం చేసింది ఈ మూవీ. అన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహించారు. News18 టీజర్, ట్రైలర్లతోనే యూత్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సినిమా ‘హుషారు పిట్టలు’. బోల్డ్ కంటెంట్తో పాటు ప్రస్తుత సమాజానికి…
-

Census 2027: స్వతంత్ర భారత్లో తొలిసారి.. 2027 జనాభా లెక్కల్లో కులాల చిట్టా.. జాబితాలో 40 ప్రశ్నలు! | | ACTPnews
Last Updated:Aug 14, 2026 5:00 PM IST స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా 2027 జనాభా లెక్కల్లో కులగణన జరగనుంది. కేంద్ర ప్రభుత్వం రెండో దశ జనగణన కోసం 40 ప్రశ్నలతో కూడిన జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో కులంతో పాటు ఆధార్, బ్యాంక్ వివరాలు అడగనున్నారు. News18 భారతదేశ తదుపరి జనాభా లెక్కలు కేవలం పేరు, వయసు తెలుసుకోవడానికే పరిమితం కావు. 2027లో జరగబోయే జనగణనలో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సాధారణ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













