Author: Sanju
-

Kadiyam Kavya's Roar in LS: తెలంగాణను పాకిస్థాన్తో పోల్చుతారా?".. ఎంపీ కడియం కావ్య ఫైరింగ్ స్పీచ్! | ACTPnews
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులపై లోక్సభలో జరిగిన చర్చలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నిప్పులు చెరిగారు. “అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను పాకిస్థాన్తో పోల్చుతారా?” అంటూ ఆమె కేంద్ర మంత్రులు, బీజేపీ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాల సీట్లను తగ్గించి రాజకీయంగా అన్యాయం చేయాలని చూడటం కుట్రపూరితమని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లను 2029 వరకు వాయిదా వేయడం మహిళా లోకాన్ని వంచించడమేనని, జనగణనతో సంబంధం…
-

US Iran Deal: అమెరికా-ఇరాన్ ఒప్పంద చర్చల్లో కీలక మలుపు.. హోర్ముజ్ జలసంధిపై టెన్షన్ | | ACTPnews
Last Updated:May 25, 2026 11:44 AM IST ఆర్థిక ఆంక్షల కింద విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధుల అంశం కూడా చర్చల్లో ప్రధానంగా మారింది. ఇరాన్కు చెందిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయాలని టెహ్రాన్ కోరుతోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు తీసుకెళ్తున్న అమెరికా-ఇరాన్ ఒప్పంద చర్చలు కీలక దశకు చేరుకున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఇంకా అనేక విభేదాలు కొనసాగుతున్నాయి. చర్చలు పురోగతిలో ఉన్నాయని అమెరికా, ఇరాన్ వర్గాలు…
-

IPL 2026: ముంబయి ఇండియన్స్కు దెబ్బ మీద దెబ్బ.. లీగ్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ అవుట్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 28, 2026 11:41 AM IST బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఆయనకు ఈ గాయమైంది. శాంట్నర్ స్థానంలో దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ను ముంబయి జట్టులోకి తీసుకుంది. PC : IPL IPL 2026: ఐపీఎల్ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ముంబయి ఇండియన్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ జట్టు ప్రధాన స్పిన్ ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ భుజం గాయం కారణంగా ఈ సీజన్ నుండి వైదొలిగారు. బౌండరీ…
-

TTD Tickets: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా?.. ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. అస్సలు మిస్సవ్వకండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 10:33 PM IST జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుండటంతో అనేక మంది భక్తులు నిరాశ చెందుతున్నారు. News18 జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని…
-

Ravula Sridhar Reddy Fires | తేజస్వి సూర్య, రేవంత్ రెడ్డిలపై రావుల శ్రీధర్ రెడ్డి ఫైర్ | | ACTPnews
Last Updated: Apr 17, 2026, 17:31 IST బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తేజస్వి సూర్య దక్షిణాది రాష్ట్రాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.…
-

నాసిక్ మత మార్పిడి కేసులో కొత్త ట్విస్ట్.. SIT చేతికి కీలక ఆధారాలు | | ACTPnews
దర్యాప్తులో కీలకంగా మారిన చాట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిర్యాదుదారురాలి మత మార్పిడికి సంబంధించిన చాట్ సంభాషణలను SIT స్వాధీనం చేసుకుంది. ఒక చాట్లో నిదా ఖాన్ తన బంధువుతో “ఈరోజు నేను హానియాతో బయటకు వెళ్తున్నాను” అని చెప్పినట్లు తెలుస్తోంది. దానికి “హానియా ఎవరు?” అని ప్రశ్నించగా, “మతం మార్చుకున్న ఆ అమ్మాయి” అని నిదా సమాధానం ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. ఈ సందేశాలు కేసులోని పలు ఆరోపణలకు బలమైన ఆధారాలుగా…
-

Manu Bhaker: ఒలింపియన్ మను భాకర్కు వింత ప్రశ్న.. నెటిజన్ల ఆగ్రహం.. క్రీడల్లో వివక్షపై మరోసారి చర్చ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Apr 28, 2026 12:03 PM IST ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ.. అనూహ్యంగా 15 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్, ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్న అడిగారు. మనూ భాకర్, వైభవ్ సూర్యవంశీ Manu Bhaker: భారత షూటింగ్ దిగ్గజం, ఒలింపిక్స్లో సరికొత్త చరిత్ర సృష్టించిన మను భాకర్కు ఎదురైన ఒక ప్రశ్న ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ అయింది. ‘నేషనల్ రైఫిల్…
-

Ravula Sridhar Reddy Slams CM Revanth : రేవంత్ రెడ్డిది అంతా ‘డైవర్షన్ పాలిటిక్స్’.. | ACTPnews
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం రేవంత్ ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతు రుణమాఫీ, తాగునీటి సమస్య వంటి కీలక అంశాలను వదిలేసి, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. హామీల అమలుపై స్పష్టమైన గడువు ప్రకటించాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రావుల…
-

Hyderabad: ట్రేడింగ్ పేరిట భారీ మోసం.. ఐటీ ఉద్యోగి నుంచి రూ.3.26 కోట్లు స్వాహా | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 6:23 AM IST తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబంధించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. సామాన్యులనే కాకుండా అధిక విద్యావంతులైన ఐటీ ఉద్యోగులను కూడా తమ మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఒక ఐటీ ఉద్యోగి ఆన్లైన్…
-

Twisha Sharma: “చనిపోయిన కూతురి కంటే.. విడాకులు తీసుకున్న కూతురు బెటర్”.. సుప్రీంకోర్టులో సంచలన వ్యాఖ్యలు! | | ACTPnews
Last Updated:May 25, 2026 4:57 PM IST ఈ కేసులో ఎలాంటి పక్షపాతం లేని, నిష్పక్షపాతమైన సీబీఐ (CBI) దర్యాప్తు జరగాలనే డిమాండ్కు అత్యున్నత న్యాయస్థానం మద్దతు పలికింది. ఈ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సాలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా కోర్టులో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. News18 Twisha Sharma: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న మాజీ నటి, మోడల్ ట్విషా శర్మ మృతి కేసును ఈ రోజు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












