Author: Sanju
-

US, Iran & Pakistan Leaders High-Level Peace Talks : అమెరికా, ఇరాన్, పాక్ కీలక చర్చలు! | ACTPnews
పశ్చిమాసియాలో శాంతి స్థాపనే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో అమెరికా, ఇరాన్, పాకిస్తాన్ దేశాల అగ్రనేతల కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇస్లామాబాద్ ఒప్పందం అమలులో భాగంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్ చేరుకుంది. ఈ చారిత్రాత్మక చర్చలకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. టాప్ లెవెల్ చర్చలకు ముందే యూఎస్ బృందం పాక్ నేతలతో భేటీ అయింది. మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి…
-

India A vs Sri Lanka A: వైభవ్ విధ్వంసం.. ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ట్రై సిరీస్ భారత్ వశం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 21, 2026 6:25 PM IST త్రికోణ సిరీస్ ఫైనల్లో శ్రీలంకపై 66 పరుగుల తేడాతో గెలిచి భారత ‘ఏ’ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 94 పరుగులతో చారిత్రాత్మక విధ్వంసం సృష్టించాడు. భారత్ 377 పరుగులు చేయగా, లంక 311 పరుగులకే ఆలౌట్ అయింది. News18 శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భారత ‘ఏ’ జట్టు…
-

Vishnu Priya: విష్ణుప్రియ బాయ్ఫ్రెండ్స్ అందరూ తన బెస్ట్ ఫ్రెండ్సే.. బ్రేకప్ అయినా ఇప్పటికీ వాళ్లతో ఆ పని.. బోల్డ్ కామెంట్స్ వైరల్! | | ACTPnews
“ఒకరితో కలిసి జీవించలేకపోయామంటే వారిని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. మంచి జ్ఞాపకాలను, మంచి మనుషులను ఎందుకు కోల్పోవాలి?” అంటూ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. ప్రేమ, స్నేహం, అనుబంధాలపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొందరిని ఆశ్చర్యపరుస్తుండగా, మరికొందరు మాత్రం ఆమె ఆలోచనలను ప్రశంసిస్తున్నారు. ప్రేమ అనేది విడిపోయిన తర్వాత కూడా గౌరవం, స్నేహం రూపంలో కొనసాగుతుందని విష్ణుప్రియ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. Source…
-

Tamil Nadu Ammonia Gas Leak: తమిళనాడులో ఘోర విషాదం.. అమ్మోనియం గ్యాస్ లీకై ఏడుగురు మృతి | | ACTPnews
Last Updated:Jun 21, 2026 4:57 PM IST ఈ ప్రమాదం తమిళనాడులో పారిశ్రామిక సేఫ్టీపై మళ్లీ చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నోర్, తూతుకుడి వంటి ప్రాంతాల్లో కూడా అమ్మోనియా లీక్ ఘటనలు జరిగాయి. కార్మికుల భద్రత, ఫ్యాక్టరీలలో రెగ్యులర్ ఆడిట్స్, శిక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం తమిళనాడు.. తిరువళ్లూరు జిల్లాలో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఒక రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకవడంతో.. దాన్ని పీల్చి.. 60 మందికి పైగా ఆస్వస్థత చెందారు. వారిలో…
-

Yash: రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ కొత్త విడుదల తేదీ ఖరారు.. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజే గ్రాండ్ రిలీజ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 21, 2026 4:34 PM IST ఎన్నో వాయిదాల తర్వాత యశ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’కు కొత్త విడుదల తేదీ ఖరారైంది. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. News18 రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాకు సంబంధించిన భారీ అప్డేట్ వచ్చేసింది. పలుమార్లు వాయిదా పడిన ఈ…
-

కోహ్లీ, రోహిత్, బుమ్రా ఇన్.. హార్దిక్, జైశ్వాల్ ఔట్.. ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు ఇదే | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 21, 2026 2:56 PM IST ఇంగ్లండ్ పర్యటనకు భారత వన్డే జట్టును ప్రకటించారు. జులై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. ఫిట్నెస్ లేకపోవడంతో హార్దిక్ పాండ్యా దూరమవ్వగా, యువ ఆటగాడు శుభ్మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనున్నారు. News18 రాబోయే ఇంగ్లండ్ కీలక పర్యటన కోసం భారత వన్డే క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. జులై 1వ…
-

Maa Inti Bangaaram: బాక్సాఫీస్ వద్ద సమంత ‘మా ఇంటి బంగారం’ రచ్చ.. సామ్కు నయనతార పంపిన ఆ ‘సీక్రెట్’ మెసేజ్ వైరల్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 21, 2026 2:10 PM IST ‘మా ఇంటి బంగారం’ విజయంతో సమంత రూత్ ప్రభుకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నయనతార ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపగా, సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. News18 సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ జూన్…
-

Donald Trump: 60 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే ‘హర్ముజ్ జలసంధి’పై అమెరికా టారిఫ్స్! ట్రంప్ సంచలన ప్రకటన | | ACTPnews
Last Updated:Jun 21, 2026 6:46 AM IST కీలకమైన ఈ ఇంధన రవాణా కారిడార్ గుండా కేవలం రెండు నెలల పాటు మాత్రమే ఉచిత రవాణాకు స్పష్టమైన హామీ ఉంది. ఈ నేపథ్యంలోనే స్వదేశంలో వస్తున్న రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ట్రంప్ ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించారు. ట్రంప్ Donald Trump: ఇరాన్తో 60 రోజుల్లోగా తుది శాంతి ఒప్పందం కుదరని పక్షంలో, వ్యూహాత్మక ‘హర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలపై…
-

International Yoga Day: ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా ‘యోగా దినోత్సవం’ : ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Jun 21, 2026 7:04 AM IST International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా రూపాంతరం చెందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (నేడు) కొనియాడారు. ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని చారిత్రాత్మక ‘రెడ్ రోడ్’ వేదికగా దేశవ్యాప్తంగా నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆయన స్వయంగా సారథ్యం వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని…
-

Indian Navy: భారత నౌకాదళంలోకి మూడు స్వదేశీ యుద్ధనౌకలు.. కోల్కతా వేదికగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Jun 21, 2026 7:18 AM IST భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మూడు నౌకలను ‘ఇండియన్ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో’ రూపకల్పన చేయగా, కోల్కతాకు చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ‘గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ ఇంజనీర్స్’ (GRSE) నిర్మించింది. PC : X.com Indian Navy: భారత సముద్ర భద్రత మరియు స్వదేశీ నౌకానిర్మాణ రంగంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











