Author: Sanju
-
PM Modi: మోదీ చెప్పిన 24 గంటల్లోనే పని మొదలు.. దేశంలోనే తొలి సోలార్ గ్రామం రెడీ! | | ACTPnews
Last Updated:Jun 22, 2026 10:36 AM IST PM Modi: దేశంలోనే తొలి ‘మోడల్ సోలార్ విలేజ్’గా ఒడిశాలోని పహాడ్పూర్ గ్రామం గుర్తింపు పొందబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 24 గంటల్లోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు వేగంగా ప్రారంభమవగా, గ్రామంలోని ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వగ్రామమైన ఒడిశాలోని ‘పహాడ్పూర్’, దేశంలోనే మొట్టమొదటి ‘మోడల్ సోలార్ విలేజ్’గా గుర్తింపు పొందబోతోంది.…
-

PM Modi: పాకిస్థాన్ కుట్రలకు ప్రధాని మోదీ చెక్.. సరైన టైంలో సరైన స్పందన.. వ్యూహాత్మకం! | | ACTPnews
Last Updated:Jun 22, 2026 10:57 AM IST PM Modi: సముద్ర జలాల్లో పరాక్రమం, నైపుణ్యం లేకుండా ఏ దేశం కూడా గొప్ప ప్రపంచ శక్తిగా ఎదగలేదని ప్రధాని మోదీ అన్నారు. ఒక దేశ అభివృద్ధి, జాతీయ భద్రత, ఆర్థిక శ్రేయస్సు అన్నీ సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని ఆయన వివరించారు. సముద్ర రంగంలో బలమైన సామర్థ్యాలు ఉన్న దేశం.. ఆర్థికంగానూ, వ్యూహాత్మకంగానూ మరింత శక్తిమంతంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ (Image credit –…
-

Allu Arjun: నేడు అల్లు అర్జున్ కోర్టుకు వస్తారా? వెంటాడుతున్న సంధ్య థియేటర్ కేసు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 22, 2026 6:40 AM IST Allu Arjun: సరిగ్గా పుష్ఫ 2 సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన సమయంలో.. జరిగిన విషాద ఘటన.. అల్లు అర్జున్ కెరీర్లో షాడోలా మారింది. ఆ సంధ్య థియేటర్ కేసు ఆయన్ని వెంటాడుతోంది. నేడు అల్లు అర్జున్ కోర్టుకు వస్తారా? నేడు (జూన్ 22) టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారా? లేదా క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా? అన్నది ఇప్పుడు…
-

Telugu Serials: సోమవారం సీరియల్స్ దుమ్మురేపేశాయ్.. పొదరిల్లు హీరో ఏంట్రా ఇలా చేశాడు..అయ్యో | | ACTPnews
Telugu Serials June 22nd short review: సోమవారం జూన్ 22న ప్రసారమైన టాప్ తెలుగు సీరియల్స్ అన్నీ ఊహించని మైండ్ గేమ్స్, ప్లాన్లు రివర్స్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్లతో సాగాయి. ‘బ్రహ్మముడి’లో ఐశ్వర్య ప్లే చేసిన వీడియోకి నందు, ఇందులు ఏఐ (AI) ట్విస్ట్తో అదిరిపోయే కౌంటర్ ఇవ్వడం, ‘కార్తీకదీపం 2’లో దీప-సూరజ్ల ప్రాక్టికల్ పబ్లిసిటీతో బిజినెస్ గండం గట్టెక్కడం, అలాగే ‘ఇంటింటి రామాయణం’లో ఆడియో సాక్ష్యంతో పల్లవి నోరు నొక్కేసిన అవని కుట్రలు నేటి…
-

South Central Railway: హైదరాబాద్లో ఉంటున్న వారికి అలర్ట్.. రైల్వే శాఖ దిమ్మతిరిగే షాక్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 22, 2026 5:47 AM IST స్టేషన్లో నడిస్తే ఫైన్ ఏంటి బాసూ? రైల్వే అధికారుల సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే! South Central Railway: హైదరాబాద్లో ఉంటున్న వారికి అలర్ట్.. రైల్వే శాఖ దిమ్మతిరిగే షాక్! నగరంలో ప్రతిరోజూ ఉదయం పూట ఫిట్నెస్ కోసం వ్యాయామం చేసే వాకింగ్ ప్రియులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు ఊహించని గట్టి షాక్ ఇచ్చారు. నగరంలోని పలు ఎంఎంటీఎస్ (MMTS) రైల్వే…
-

SA vs IND W T20: చేజారిన హ్యాట్రిక్.. భారత్ మహిళలపై సౌత్ ఆఫ్రికా వుమెన్స్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 21, 2026 10:38 PM IST SA vs IND W T20: ఈ మ్యాచ్ రెండు జట్ల మధ్య గత రికార్డులను బట్టి ఆసక్తికరంగా ఉంది. భారత్ ఇటీవలి సిరీస్లలో సౌత్ ఆఫ్రికాతో పోటీపడ్డా, ఈ టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ డెప్త్ భారత్ బౌలింగ్ను ఎదుర్కొంది. భారత్ ఓపెనర్లు త్వరగా ఔటవడం, మిడిల్ ఓవర్లలో రన్ రేట్ పడిపోవడం ప్రధాన కారణాలు. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ డిసిప్లిన్, కాప్ ఫినిషింగ్ స్కిల్…
-

NEET Re-Exam 2026: 9 పక్కటెముకలు విరిగాయి. ధర్మేంద్ర ప్రధాన్ జోక్యంతో నీట్ పరీక్ష రాసిన సృష్టి దుబే | | ACTPnews
Last Updated:Jun 21, 2026 7:57 PM IST NEET Re-Exam 2026: దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. కొంతమంది ఆలస్యంగా వచ్చిన కారణంగా పరీక్ష రాయలేకపోయారు. ఐతే.. ఓ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన యువతి.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జోక్యంతో.. తిరిగి మళ్లీ పరీక్ష రాయగలిగింది. ధర్మేంద్ర ప్రధాన్ (Image: PTI) సృష్టి దుబే అనే నీట్ ఆశావాది తన జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర…
-

Top10 News: యోగా దినోత్సవం, నీట్ రీ-ఎగ్జామ్.. ఇరాన్ శాంతి చర్చలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయింది కానీ ఇప్పుడు నడుస్తున్న రేవంత్ రెడ్డి సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అని సెటైర్లు వేశారు. ఒక సినిమా ఫెయిల్ అయితే నిర్మాతలకు మాత్రమే నష్టం వస్తుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. 2.…
-

US, Iran & Pakistan Leaders High-Level Peace Talks : అమెరికా, ఇరాన్, పాక్ కీలక చర్చలు! | ACTPnews
పశ్చిమాసియాలో శాంతి స్థాపనే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో అమెరికా, ఇరాన్, పాకిస్తాన్ దేశాల అగ్రనేతల కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇస్లామాబాద్ ఒప్పందం అమలులో భాగంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్ చేరుకుంది. ఈ చారిత్రాత్మక చర్చలకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. టాప్ లెవెల్ చర్చలకు ముందే యూఎస్ బృందం పాక్ నేతలతో భేటీ అయింది. మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












