Author: Sanju
-

US-Iran Peace Deal: యుద్ధానికి తెర.. చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన అమెరికా, ఇరాన్ | | ACTPnews
Last Updated:Jun 18, 2026 7:14 AM IST ఫ్రాన్స్లో జరిగిన జీ7 (G7) సదస్సు ముగించుకుని, వర్సయిల్స్ ప్యాలెస్ నుండి బయలుదేరే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు వెల్లడించారు. PC; X.com US-Iran Peace Deal: పశ్చిమ ఆసియాలో గత మూడు నెలలకు పైగా సాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు ఒక చరిత్రాత్మక అవగాహనా ఒప్పందం (MoU) పై సంతకాలు…
-

మీరు కొనే చేపలు, రొయ్యల్లో పురుగులు ఉంటున్నాయా? ఈ నిజం తెలిస్తే షాకవుతారు! వీడియో.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 18, 2026 1:20 PM IST కళ్లు బైర్లుగమ్మే షాక్.. సండే చేపలు కొంటున్నారా? అయితే జాగ్రత్త.. బయటపడ్డ దిగ్భ్రాంతికర నిజం ఇదీ! + మీరు కొనే చేపలు, రొయ్యల్లో పురుగులు ఉంటున్నాయా? ఈ నిజం తెలిస్తే షాకవుతారు! ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులు మార్కెట్లకు క్యూ కడతారు. ముఖ్యంగా చేపలు, రొయ్యలు కొనుగోలు చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. అయితే, మనం కొనే సీఫుడ్ నిజంగా తాజాదేనా లేక ప్రాణాల మీదికి…
-

Samantha Ruth Prabhu: సినిమా విడుదలకు ముందు చెన్నైలో సీఎం విజయ్ని కలిసిన సమంత.. ఆ సీక్రెట్ మీటింగ్ అందుకే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 18, 2026 1:16 PM IST చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కలిసిన సమంత రూత్ ప్రభు భావోద్వేగ పోస్ట్తో ఆకట్టుకుంది. విజయ్ కేవలం హీరో కాదు, ప్రజల కోసం పుట్టిన నాయకుడని ప్రశంసిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. News18 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత, నటుడు విజయ్ను చెన్నైలో కలిసింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ హృదయాన్ని…
-

Boeing 737-800: నల్ల సముద్రంపై అదృశ్యమైన రష్యా విమానం.. ఆ వెంటనే.. | | ACTPnews
Last Updated:Jun 18, 2026 9:26 AM IST నల్లసముద్రం (Black Sea) మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమాన పైలట్లు వెంటనే అత్యవసర లేదా ప్రమాదకర పరిస్థితిని సూచించే ‘7700’ ఎమర్జెన్సీ కోడ్ ద్వారా సిగ్నల్ పంపారు. ప్రతీకాత్మక చిత్రం Boeing 737-800: రష్యాకు చెందిన ఒక ప్యాసింజర్ విమానం గాల్లో ఉండగా ఆపద సంకేతాలు (Distress Signal) పంపిన కొద్దిసేపటికే రాడార్ స్క్రీన్ల నుండి అదృశ్యమవడంతో తీవ్ర కలకలం…
-

Samantha Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో సమంత.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 18, 2026 1:05 PM IST శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత మాఇంటి బంగారం చిత్ర యూనిట్..! + News18 కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల కోలాహలం నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. సామాన్య భక్తులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఆపదమొక్కుల వాడిని దర్శించుకుని తరిస్తుంటారు. ముఖ్యంగా తమ కొత్త చిత్రాలు విడుదలకు సిద్ధమైనప్పుడు అవి ఘన…
-

Heart Touching Story: ఇంకా ఇలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే కలియుగం అంతమవడం లేదు.. పెద్దాయన సాయం వెలకట్టలేనిది | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jun 18, 2026 10:29 AM IST Humanity Story: 70 ఏళ్ల వృద్ధుడు వయసుపైబడినప్పటికి ఎండలో దాహంతో ఆరిపోయే గొంతులను తడపాలని శక్తినంతా కూడగట్టుకొని మండుటెండల్లో నిస్వార్ధ సేవ చేస్తున్నాడు. ఇది అతను నిన్న, మొన్న మొదలుపెట్టిన సేవ కార్యక్రమం కాదు. ఎవరో చూస్తారు.. ఏదో గుర్తింపు వస్తుందని ఆశించి చేస్తున్న ఉపకారం అంతకంటే కాదు. రెండు దశాబ్దాలు అంటే 20 ఏళ్లుగా వేసవికాలం వస్తే చాలు బాటసారులకు దాహార్తిని తీరుస్తున్నాడు. Real Indian…
-

Tirumala: తిరుమలలో మల్టీలెవెల్ పార్కింగ్! తీరనున్న వాహనదారుల పార్కింగ్ కష్టాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 18, 2026 6:45 AM IST అయితే, ప్రతిరోజూ సాధారణ రోజుల్లోనే ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు కలిపి దాదాపు 12 వేల నుంచి 16 వేల వరకు తిరుమలకు చేరుకుంటున్నాయి. ప్రతీకాత్మక చిత్రం Tirumala: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను అదుపు చేయడానికి, భక్తుల పార్కింగ్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు…
-

ఏకఛత్రాధిపత్యం నుండి డిజిటల్ యుగం వరకు.. నెహ్రూ రికార్డును దాటేసిన మోదీ ప్రస్థానం | | ACTPnews
Last Updated:Jun 10, 2026 12:32 PM IST భారతదేశంలో అత్యధిక రోజులు నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన ప్రజాస్వామ్య నేతగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. 4,399 రోజులు పూర్తి చేసుకుని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. News18 భారతదేశ రాజకీయ ప్రస్థానంలో జూన్ 10న ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అధికారంలో 4,399…
-

PM Modi: బీఎన్ఎస్ నుంచి ట్రిపుల్ తలాక్ వరకు.. మోదీ హయాంలో న్యాయ రంగంలో చారిత్రాత్మక సంస్కరణలు! | | ACTPnews
Last Updated:Jun 10, 2026 12:47 PM IST ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ సుదీర్ఘ కాలంలో దేశంలో కాలం చెల్లిన చట్టాల రద్దు, న్యాయ వ్యవస్థ డిజిటలైజేషన్ వంటి అనేక చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చారు. News18 భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని, అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య పాలకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. జవహర్లాల్ నెహ్రూ పేరిట…
-

Pawan Gifts Tab And Puppy To Fan Niranjan : నిరంజన్ కోరిక తీర్చిన పవన్..! | ACTPnews
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి నిరంజన్ను పరామర్శించిన సందర్భంగా, అతని చిన్న కోరికలను తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. నిరంజన్కు ఒక ట్యాబ్, అలాగే ఒక కుక్కపిల్ల కావాలనే కోరిక ఉందని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు, గంట వ్యవధిలోనే ఆ రెండు బహుమతులు అతని ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంటికి వచ్చిన కుక్కపిల్లకు నిరంజన్ ప్రేమగా “రెక్స్” అని పేరు పెట్టాడు. తన కోరికలు నెరవేరడంతో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











