Author: Sanju

  • Zojila Tunnel  | గడ్కరీ చేతుల మీదుగా జోజిలా టన్నెల్ బ్లాస్ట్! | ACTPnews

    Zojila Tunnel | గడ్కరీ చేతుల మీదుగా జోజిలా టన్నెల్ బ్లాస్ట్! | ACTPnews

    భారత రక్షణ, రవాణా రంగాల్లో సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించబడింది! అత్యంత ప్రతిష్టాత్మకమైన “జోజిలా సొరంగ మార్గం” (Zojila Tunnel) నిర్మాణంలో తుది ఘట్టం విజయవంతంగా పూర్తయింది. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల బ్రేక్థ్రూ ప్రదేశాన్ని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి విజయవంతంగా పేల్చివేశారు (Breakthrough Blast). ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా తదితరులు…

    Continue Reading

  • Pawan Kalyan | గన్ పట్టి.. నక్సలైట్ అవుదామనుకున్నా…! | ACTPnews

    Pawan Kalyan | గన్ పట్టి.. నక్సలైట్ అవుదామనుకున్నా…! | ACTPnews

    #PawanKalyanANIPodcast #PawanKalyanNaxaliteComments #DeputyCMPawanKalyanఏఎన్ఐ (ANI) పాడ్కాస్ట్లో ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సంచలన విషయాలను పంచుకున్నారు. తన యుక్తవయసులో సమాజంలోని అన్యాయాలపై విపరీతమైన కోపం, దిశానిర్దేశం లేని ఆవేశం ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఒకానొక దశలో తుపాకీ పట్టి నక్సలైట్లలో చేరాలని కూడా అనుకున్నానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో తన అన్నయ్య తనను సరైన…

    Continue Reading

  • Vaibhav Suryavanshi: 4,4,4,4,4,4,4,4,4,! 50 ఓవర్ల మ్యాచ్‌లో టీ20 స్టైల్‌ బ్యాటింగ్.. ఇదేం కొట్టుడు రా అయ్యా.. | | ACTPnews

    Vaibhav Suryavanshi: 4,4,4,4,4,4,4,4,4,! 50 ఓవర్ల మ్యాచ్‌లో టీ20 స్టైల్‌ బ్యాటింగ్.. ఇదేం కొట్టుడు రా అయ్యా.. | | ACTPnews

    టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ఎంచుకున్న భారత ఆటగాళ్లు ప్రభసిమ్రన్ సింగ్, వైభవ్ ఆరంభం నుంచే ఆఫ్ఘన్ బౌలర్లను దండించారు. వైభవ్ 22 బంతుల్లో 9 ఫోర్ల సహాయంతో 44 పరుగులు చేశాడు. అతను అర్ధశతకానికి 6 పరుగుల దూరంలో అవుటయ్యాడు. కానీ, 15 ఏళ్ల బ్యాట్స్‌మెన్ వైభవ్ బ్యాటింగ్ శైలి అందరి దృష్టిని ఆకర్షించింది.వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు చూస్తే, అతను ఒక వన్డే మ్యాచ్‌ను టీ20 మ్యాచ్‌గా మార్చేశాడు. అతను వరుసగా రెండు బౌండరీలతో జట్టుకు…

    Continue Reading

  • రియల్‌ ట్రాన్స్‌జెండర్స్‌తో వినూత్న ప్రయోగం.. విడుదలకు సిద్ధంగా ఎల్.జి.బీ.టీ. ఏ లీగల్ బ్యాటిల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    రియల్‌ ట్రాన్స్‌జెండర్స్‌తో వినూత్న ప్రయోగం.. విడుదలకు సిద్ధంగా ఎల్.జి.బీ.టీ. ఏ లీగల్ బ్యాటిల్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 11, 2026 9:24 AM IST రియల్‌ ట్రాన్స్‌జెండర్స్‌తో వినూత్న ప్రయోగం.. విడుదలకు సిద్ధంగా ‘ఎల్.జి.బీ.టీ. ఏ లీగల్ బ్యాటిల్’ మూవీ ఈ నెల 19న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. News18 సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా గే, ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ఎల్ జి…

    Continue Reading

  • Tirupati Crime: పోలీస్, డాక్టర్ గొడవ.. గొంతులో దిగిన సీసా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Tirupati Crime: పోలీస్, డాక్టర్ గొడవ.. గొంతులో దిగిన సీసా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 10, 2026 2:06 PM IST నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు.. తిరుపతిలో దారుణం. పూర్తి వివరాలు తెలుసుకోండి. Tirupati Crime: పోలీస్, డాక్టర్ మధ్య గొడవ.. గొంతులో దిగిన సీసా! సమాజంలో శాంతిభద్రతలను కాపాడి ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఒక పోలీసు దారి తప్పాడు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ చట్టాన్ని గౌరవించాల్సిన వాడే స్వయంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మద్యం మత్తులో విచక్షణ పూర్తిగా కోల్పోయి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. మూగ జీవాలను…

    Continue Reading

  • Breaking News Updates: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్ స్థిరంగా ముందుకు సాగుతోంది | | ACTPnews

    Breaking News Updates: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్ స్థిరంగా ముందుకు సాగుతోంది | | ACTPnews

    నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి సమావేశంలో ముందుగా అభినందనలు తెలిపాడు   సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…• పాలసీ పెరాలసిస్ నుంచి గత దశాబ్ద కాలంగా భారత్ పాలసీ గ్రోత్ వైపుగా అడుగులు వేసింది.• మోదీ హయాంలో డిజిటల్ ఇండియా, జన్ ధన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్…

    Continue Reading

  • Ujjal Biswas Attacked With Eggs |ఇంట్లోకి చొరబడి మరీ..మాజీ మంత్రిపై కోడిగుడ్లతో దాడి | | ACTPnews

    Ujjal Biswas Attacked With Eggs |ఇంట్లోకి చొరబడి మరీ..మాజీ మంత్రిపై కోడిగుడ్లతో దాడి | | ACTPnews

    Last Updated: Jun 10, 2026, 16:54 IST పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది! తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత, మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ (Ujjal Biswas) నివాసమే వేదికగా అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ప్రభుత్వానికి సంబంధించిన వరద సహాయక సామాగ్రిని (తార్పాలిన్లు, దుస్తులు) తన ఇంట్లో అక్రమంగా దాచారంటూ కృష్ణనగర్లోని ఆయన ఇంటిపైకి స్థానికులు, విపక్ష కార్యకర్తలు భారీగా దూసుకెళ్లారు. నేరుగా ఆయన ఆఫీస్ గదిలోకి చొరబడి, తీవ్రంగా…

    Continue Reading

  • Pawan Kalyan: ధురంధర్‌పై పవన్ కళ్యాణ్ ఫీలింగ్స్.. బోల్డ్ నెస్ నచ్చిందంటూ ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Pawan Kalyan: ధురంధర్‌పై పవన్ కళ్యాణ్ ఫీలింగ్స్.. బోల్డ్ నెస్ నచ్చిందంటూ ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 11, 2026 9:48 AM IST ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధురంధర్‌ సినిమాపై ఓపెన్ కామెంట్స్ చేశారు. News18 ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు, సినిమాలు, జాతీయవాదం లాంటి అంశాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాశ్మీర్ అంశాలు, అలాగే సౌత్-నార్త్ సినీ పరిశ్రమల మధ్య…

    Continue Reading

  • Pawan Kalyan | మోదీ నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు | ACTPnews

    Pawan Kalyan | మోదీ నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు | ACTPnews

    #PawanKalyan #PMModi #AndhraPradeshPoliticsప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ హోస్ట్ చేసిన ఏఎన్ఐ (ANI) పాడ్కాస్ట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఎప్పుడూ తనతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దేశాన్ని ఏకం చేసే గొప్ప నాయకుడు మోదీ అని, ఆయనతో తనకు జరిగే చర్చలన్నీ ఎల్లప్పుడూ దేశ శ్రేయస్సు, జాతీయ ప్రయోజనాలు మరియు దేశాభివృద్ధి గురించే ఉంటాయని స్పష్టం చేశారు.…

    Continue Reading

  • Mumbai Indians: కుటుంబం, ఉద్యోగం, క్రికెట్.. మూడు రంగాల్లో సత్తా చాటుతున్న ‘జై భారత్’ మహిళలు | క్రీడా వార్తలు | ACTPnews

    Mumbai Indians: కుటుంబం, ఉద్యోగం, క్రికెట్.. మూడు రంగాల్లో సత్తా చాటుతున్న ‘జై భారత్’ మహిళలు | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 11, 2026 4:26 PM IST మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా ముంబై ఇండియన్స్ పరిచయం చేసిన ‘జై భారత్’ మహిళల క్రికెట్ జట్టు కథ అందరినీ ఆకట్టుకుంటోంది. గృహిణులు, తల్లులు, ఐటీ ఉద్యోగులు సహా వివిధ రంగాలకు చెందిన మహిళలు కుటుంబ, ఉద్యోగ బాధ్యతల మధ్య క్రికెట్‌పై ఉన్న అభిరుచిని కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సమాజం, కుటుంబం నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి క్రికెట్ ద్వారా ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతతను పొందుతున్న వారి…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports