ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి బస ఏర్పాట్లపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని ప్రైవేట్ హోటల్లో బస చేయించడం సరైన నిర్ణయం కాదని, రాష్ట్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, ప్రభుత్వ భవనాలు ఉండగా ప్రైవేట్ సంస్థకు అవకాశం కల్పించడం ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే ప్రభుత్వ భవనాలను ఆధునీకరించి రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల కోసం ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయం దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని బొత్స వ్యాఖ్యానించారు.
Source link
Botsa Satyanarayana : ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా..? | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Pawan Kalyan: బండ్ల గణేష్ కూతురి పెళ్లిలో షాకింగ్ సీన్, పవన్ కళ్యాణ్ పక్కన మిస్టరీ లేడీ.. ఇంతకీ ఎవరామె? | | ACTPnews
-

Rakhis for PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా! | | ACTPnews
-

The Red Bag: మరింత డిఫరెంట్గా ‘ది రెడ్ బ్యాగ్’.. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఆగస్ట్ 21న రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-








