Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Trainee IPS Case: ఇన్స్టా పరిచయం.. వేధింపులతో నరకం.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 30, 2026 5:51 AM IST Trainee IPS Case: సామాజిక మాధ్యమాలు కేవలం పరిచయాలకే కాదు, సరిగ్గా వినియోగించకపోతే ఎంతటి ఆపదలకు దారితీస్తాయో నిరూపించే ఘటన ఇది. సివిల్ సర్వీసెస్ సాధించి, ఉన్నతమైన పోలీస్ అధికారి స్థానంలో నిలవాల్సిన ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారి దారి తప్పాడు. ఫైల్ ఫోటో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించిన కేసులో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి (33)ని పోలీసులు అరెస్ట్ చేసి…
-

Perni Nani Slams Nara Lokesh: లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ఎస్సీఆర్టీ కన్వీనర్కే డీఎస్సీ కన్వీనర్ బాధ్యతలు ఇవ్వడంతో పాటు అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, మార్కుల అప్లోడింగ్ వ్యవహారాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వాడారని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని లోకేష్కు పేర్ని నాని సవాల్…
-

Tirumala Temple: తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన జీయంగార్ల చాతుర్మాస దీక్ష.. నాలుగు నెలల పాటు ప్రత్యేక పూజలు.. | | ACTPnews
Last Updated:Jul 29, 2026 7:45 PM IST తిరుమలలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి చాతుర్మాస దీక్ష శాస్త్రోక్తంగా ఘనంగా ప్రారంభమైంది. జీయంగార్లు శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, టీటీడీ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. + News18 తిరుమలలో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే జీయంగార్ల చాతుర్మాస దీక్ష బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా, వైభవంగా ప్రారంభమైంది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సాగింది. శ్రీ రామానుజాచార్యుల…
-

IRCTC Tour: ఒకే ట్రిప్లో కాశీ, అయోధ్య, గయ… ఫ్లైట్ టికెట్స్, ఫుడ్, అకామడేషన్తో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ | | ACTPnews
హైదరాబాద్ నుంచి గయ, వారణాసి, ప్రయాగ్రాజ్, అయోధ్య, లక్నో వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేలా ఐఆర్సీటీసీ టూరిజం కొత్త యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, వసతి, భోజనం, సందర్శన సౌకర్యాలు, ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలను సౌకర్యంగా సందర్శించాలనుకునే వారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడనుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) టూరిజం “గంగా గయా సంగం యాత్ర”…
-

Tirumala: తిరుమలలో పోలీసుల భారీ ఆపరేషన్.. ఆ 400 ఇళ్లలో ఏం దొరికిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 29, 2026 11:47 AM IST తిరుమలలో పోలీసుల భారీ ఆపరేషన్.. ఆకస్మిక దాడులు. ఎందుకంటే.. + తిరుమలలో పోలీసుల భారీ ఆపరేషన్.. ఆకస్మిక దాడులు. ఎందుకంటే.. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందన్న విషయం తెలిసిందే. నిత్యం దేశవిదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల రక్షణ కోసం పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే తిరుమలలో భద్రతా వలయాన్ని మరింత పటిష్ఠం చేసే దిశగా అధికారులు…
-

Tirumala Darshan: ప్లాట్ కొంటే జీవితాంతం తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం ఫ్రీ? ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 29, 2026 11:54 AM IST శ్రీవారి దర్శనాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం.. ఆ కంపెనీకి టీటీడీ దిమ్మతిరిగే కౌంటర్ Tirumala Darshan: ప్లాట్ కొంటే జీవితాంతం శ్రీవారి వీఐపీ దర్శనం ఫ్రీ? ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు! కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారైనా దర్శించుకోవాలని కోట్లాది మంది భక్తులు నిత్యం పరితపిస్తుంటారు. సరిగ్గా భక్తుల అమాయకత్వాన్ని, ఆపారమైన భక్తివిశ్వాసాలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు తమ రియల్…
-

CM Revanth Reddy vs KTR | హైడ్రాపై రేవంత్ వర్సెస్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated: Jul 28, 2026, 20:10 IST హైడ్రా (HYDRAA) వ్యవస్థ, కమిషనర్ ఆర్. రంగనాథ్పై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. హైడ్రాను అడ్డుపెట్టుకుని బిల్డర్ల నుంచి ‘RR టాక్స్’ వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఢిల్లీ వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో హైడ్రా…
-

BRS Targets CM Revanth | హైడ్రా క్రియేట్ చేసింది రంగనాథ్ కాదు.. సీఎం రేవంత్ రెడ్డి | ACTPnews
హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రంగనాథ్ కేవలం ప్రభుత్వ పాలనాపరమైన ఆదేశాలను అమలు చేసిన ఒక అధికారి మాత్రమేనని, అసలు హైడ్రా వ్యవస్థను సృష్టించి బుల్డోజర్ సంస్కృతిని ప్రోత్సహించిన ప్రధాన బాధ్యుడు సీఎం రేవంత్ రెడ్డియేనని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూనే, హైడ్రా కూల్చివేతల వల్ల ఇళ్లు కోల్పోయిన పేద…
-

Tirumala News: పేరు కీర్తి రెడ్డి.. వయసు 31 ఏళ్లు, తిరుమల కొండ మీద దందా తెలిస్తే నోరెళ్లబెడతారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 28, 2026 4:14 PM IST ఏడుకొండల వాడి సన్నిధిలో వీళ్ల ఆగడాలు మామూలుగా లేవుగా.. ఈ కిలాడీ లేడీ వేసిన మాస్టర్ ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే! Tirumala News: పేరు కీర్తి రెడ్డి.. వయసు 31 ఏళ్లు, తిరుమల కొండ మీద దందా తెలిస్తే నోరెళ్లబడతారు! కలియుగ వైకుంఠం తిరుమల కొండపైకి నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తుంటారు. అయితే, ఆ భక్తిభావాన్ని, యాత్రికుల రద్దీని క్యాష్ చేసుకునేందుకు కొందరు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













