Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Tirumala controversy: శ్రీవారి సన్నిధిలో జనసైనికుల అత్యుత్సాహం.. అఖిలాండం వద్ద రీల్ కలకలం! | | ACTPnews
Last Updated:Jun 14, 2026 9:31 AM IST తిరుమల అఖిలాండంలో జనసైనికులు పవన్ కళ్యాణ్ పుస్తకంతో వీడియో తీసి రీల్ పెట్టడంతో వివాదం, భక్తులు ఆగ్రహం, టీటీడీ చర్యలపై చర్చ సాగుతోంది + News18 ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం ప్రాంగణంలో కొందరు జనసైనికులు “పవన్ కళ్యాణ్ అనే నేను పేరుతో ఉన్న పుస్తకాన్ని ప్రదర్శిస్తూ…
-

ఆస్తమా బాధితుల కోసం చేప ప్రసాదం పంపిణీ.. నాంపల్లిలో భారీ ఏర్పాట్లు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 07, 2026 7:02 AM IST మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ప్రసిద్ధ ‘చేప ప్రసాదం’ పంపిణీ కార్యక్రమానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. News18 మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ప్రసిద్ధ ‘చేప ప్రసాదం’ పంపిణీ కార్యక్రమానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది భక్తులు, రోగులు హాజరయ్యే ఈ కార్యక్రమం రేపు రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో…
-

అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య.. పిజ్జా డెలివరీకి వెళ్లి తిరిగిరాని లోకాలకు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 07, 2026 9:49 AM IST అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన యువ విద్యార్థి కుంచ అన్షుల్ (28) అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. News18 అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన యువ విద్యార్థి కుంచ అన్షుల్ (28) అమెరికాలో…
-

Hyderabad fish prasadam 2026 : చేప నిజంగా ఆస్తమాను తగ్గిస్తుందా? మందు కాస్తా ప్రసాదంగా మారిన కథ | తెలంగాణ వార్తలు | ACTPnews
ఏమిటీ చేప ప్రసాదం? బత్తిని కుటుంబీకుల కథనం ప్రకారం.. నిజాంల కాలంలో వారి పూర్వీకుడైన బత్తిని వీరన్న గౌడ్కు ఒక సాధువు ఈ రహస్య వనమూలికా ఫార్ములాను అందించారు. దీనిని వాణిజ్యపరంగా వాడుకోకుండా, ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయాలనే నిబంధనతో ఈ సాంప్రదాయం ఐదు తరాలుగా సాగుతోంది. బతికున్న ఒక చిన్న కొర్రమీను చేప పిల్ల నోట్లో పసుపు రంగు వనమూలికల ముద్దను ఉంచి రోగుల చేత మింగించడం దీని ప్రత్యేకత. చేప పిల్ల గొంతు గుండా…
-

Kavitha Demands : ఖమ్మం బాలికను పరామర్శించిన కవిత! | ACTPnews
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన బాధితురాలైన బాలికను బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత గారు పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇటువంటి దారుణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడిని వెంటనే ఉరితీయాలని, బాధిత బాలికకు నెలకు రూ.50 వేల పింఛన్…
-

తిరుమలలో భక్తుల పోటెత్తిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఏకంగా 24 గంటల నిరీక్షణ..! Tirumala temple crowd | | ACTPnews
Last Updated:Jun 13, 2026 6:37 PM IST తిరుమలలో భక్తుల భారీ రద్దీ, సర్వదర్శనానికి దాదాపు 24 గంటల వేచి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోగా టీటీడీ ఆహారం, నీరు, ఉచిత బస్సులు, భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేసింది + News18 తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతపు సెలవులు, వేసవి సెలవుల చివరి దశ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటుండటంతో శ్రీవారి దర్శనానికి గంటల తరబడి…
-

Pawan Kalyan: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.. పవన్ కళ్యాణ్ను ప్రశ్నించిన అర్జున్ రెడ్డి నటుడు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 10:11 AM IST ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ Pawan Kalyan: ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్…
-

Tirumala: శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా?.. సెప్టెంబర్ కోటాపై టీటీడీ కీలక ప్రకటన..! | | ACTPnews
Last Updated:Jun 13, 2026 5:45 PM IST సెప్టెంబర్ శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి కోసం టీటీడీ జూన్ 18 నుంచి 24 వరకు ఆన్లైన్ టికెట్ షెడ్యూల్ విడుదల, అధికారిక వెబ్సైట్ ద్వారానే బుకింగ్ చేయాలని హెచ్చరిక News18 తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటిస్తూ పూర్తి షెడ్యూల్ను వెల్లడించింది. ప్రతి…
-

ఖమ్మం ఘటనపై కే.కవిత తీవ్ర ఆందోళన.. | | ACTPnews
Last Updated: Jun 13, 2026, 17:17 IST ఖమ్మంలో చోటుచేసుకున్న అమానుష ఘటనపై బీఆర్ఎస్ (గతంలో TRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మాట్లాడిన ఆమె.. సమాజాన్ని తలదించుకునేలా చేసే ఇలాంటి దాడులు ఏమాత్రం సహించరానివని మండిపడ్డారు. బాధితుల పట్ల మానవీయ కోణంలో స్పందిస్తూ, వారికి తక్షణ న్యాయం , మానసిక ధైర్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి పిలుపునిచ్చారు. మహిళలు, అణగారిన వర్గాల రక్షణ…
-

Nocturnal House: పగలు గుడ్ నైట్, రాత్రి గుడ్ మార్నింగ్.. హైదరాబాద్లోని ఈ నాక్టర్నల్ హౌస్ని అస్సలు మిస్ అవొద్దు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 2:39 PM IST Nocturnal House Hyderabad: హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ‘నాక్టర్నల్ హౌస్’ ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పగటిపూట కృత్రిమ చీకటిని, రాత్రిపూట లైటింగ్ను సృష్టించడం ద్వారా నిశాచర జంతువులను చురుకుగా ఉంచడానికి పగలు-రాత్రి రివర్సల్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. + Nocturnal House Hyderabad Nocturnal House Hyderabad: సాధారణంగా సూర్యోదయంతో రోజు మొదలైనప్పటికి హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో సూర్యోదయం కాగానే రాత్రిగా మారిపోయే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











