Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

చార్మినార్ నీడలో సజీవంగా ‘తావీజుల’ కళ.. పాతబస్తీ ఇరుకు వీధుల్లో వారసత్వ నైపుణ్యం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 24, 2026 5:40 PM IST చార్మినార్ ఇరుకు వీధుల్లో దాగిన అరుదైన రహస్యం.. ఆ వెండి తాయితుల్లో ఏం పెడతారో తెలుసా? + News18 చార్మినార్ నీడలో ఒదిగిపోయిన పాతబస్తీ ఇరుకు వీధుల్లోకి వెళితే.. నేటికీ వెండి, ఇత్తడి రేకులపై సుత్తితో కొడుతున్న సన్నటి చప్పుడు వినిపిస్తుంది. తరతరాలుగా వస్తున్న అరుదైన సాంస్కృతిక వారసత్వం ‘తావీజుల’ తయారీ కళను అక్కడి సంప్రదాయ కార్మికులు ప్రాణప్రదంగా కాపాడుతున్నారు. ఇక్కడి తావీజులు భారీ కర్మాగారాల్లో యంత్రాలతో…
-

Tirumala Devotees Alert: ఈ రూల్ తెలుసా? తిరుమలలో ఇలా చేస్తే ఫైన్ కట్టాల్సిందే.. ఇప్పటికే రూ.64 వేలకు పైగా జరిమానాలు, భక్తులకు అలర్ట్! | | ACTPnews
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడూ గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు ఆ పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణంలో దైవచింతనలో పూర్తిగా మునిగిపోవాలని ఆశిస్తారు. అయితే, భక్తుల ఆధ్యాత్మిక ఆనందానికి వాహనాల హోరు, కర్ణకఠోరమైన హారన్ల మోత తీవ్ర అంతరాయం కలిగిస్తుంటాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, శ్రీవారిని దర్శించుకునే భక్తులకు మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని పంచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ కీలక…
-

కలకలం రేపిన షాబాద్ 7 మరణాల ఘటన.. తాజాగా పోలీస్ స్టేషన్లో కీలక పరిణామం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:July 24, 2026 1:20 PM IST రాష్ట్రాన్ని ఒక కదుపు కుదిపేసిన షాబాద్ ఆరుగురి హత్య ఘటనలో పోలీస్ స్టేషన్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. షాబాద్ 7 మరణాల ఘటన.. తాజాగా పోలీస్ స్టేషన్లో కీలక పరిణామం! షాబాద్లో ఆరుగురి దారుణ హత్య, నిందితుడి ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సున్నితమైన కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఫ్యూచర్…
-

Hyderabad: మళ్లీ పంజా విసిరిన క్యూనెట్.. విలాసవంత వ్యాపారం పేరిట మోసాలు.. గోవాలో ఐదుగురి అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 24, 2026 5:17 AM IST Hyderabad: మల్టీలెవల్ మార్కెటింగ్ (MLM) పేరిట దేశవ్యాప్తంగా వేలాది మందిని ముంచిన ‘క్యూనెట్’ (విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్) కొత్త అవతారంలో మళ్లీ మోసాలకు తెరలేపింది. ప్రతీకాత్మక చిత్రం విలాసవంతమైన వస్తువుల వ్యాపారం పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గోవాలో ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి మూడు ఖరీదైన కార్లు, ఐదు మొబైల్ ఫోన్లను…
-

N Ramchander Rao Slams Congress : రామచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు! | ACTPnews
దేశంలో అరాచకం సృష్టించి నేపాల్ తరహా వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ, భారత్ వ్యతిరేక శక్తులు మరియు అతివాద వామపక్ష బృందాలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరసనల పేరుతో అశాంతిని రేకెత్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవని ఆయన స్పష్టం చేశారు. భారత్కు చెందిన Gen Z (యువత) దేశం పక్షాన, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పక్షాన దృఢంగా నిలబడి ఉందని రామచందర్ రావు…
-

సెలవు పెడితే జాబ్ పీకేశారు.. వాష్రూమ్కి వెళ్లాలన్నా పర్మిషన్ కావాలా? మహిళా టెక్కీ వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 1:57 PM IST ప్రముఖ ఐటీ కంపెనీ అసలు బండారం బయటపెట్టిన లేడీ టెక్కీ.. వీడియో వైరల్. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. లక్ష్యాల సాధన పేరుతో సంస్థలు, ఉద్యోగుల కష్టసుఖాలను పట్టించుకోవడం మానేశాయి. తాజాగా ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మానవత్వం మరచి ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆరోగ్యం బాగాలేదని సెలవు పెడితే, తీవ్ర…
-

తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ.. 15 గంటల్లో పట్టేశారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 2:15 PM IST తిరుమల ఆంజనేయస్వామి విగ్రహం చోరీ అప్డేట్. దొంగిలించిన 15 గంటల్లోనే తిరిగి వచ్చిన స్వామివారు! + News18 కలియుగ వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో కలకలం రేపిన ఆంజనేయస్వామి విగ్రహం చోరీ ఘటనకు పోలీసులు అత్యంత వేగంగా తెరదించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏళ్ల తరబడి నిత్య పూజలు అందుకుంటున్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా అపహరించడంతో భక్తుల్లో తీవ్ర…
-

Tirumala Latest News: తిరుమల వెళ్లే భక్తులకు భారీ ఊరట.. వారి కోసం టీటీడీ కొత్త సౌకర్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 11:38 AM IST శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. కొత్త సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో చాలా మందికి ఊరట లభించనుంది. Tirumala Latest News: తిరుమల వెళ్లే భక్తులకు భారీ ఊరట.. వారి కోసం టీటీడీ కొత్త సౌకర్యం! కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే శ్రీవాణి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త అందించింది. భారీ విరాళాలు ఇచ్చి స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్లే…
-

Hyderabad: ఇల్లు కట్టాడు.. పెళ్లి చేసుకున్నాడు.. బాత్రూమ్ గ్రిల్స్ తొలగించి ఆ పని.. పోలీసుల ఎంట్రీతో ఎండ్ కార్డ్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 4:45 AM IST Hyderabad: ఆశకు హద్దులు, పేరాశకు అంతు ఉండవంటారు. స్థాయికి మించి ఆర్భాటాలకు పోయి, విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారులు తొక్కితే చివరికి మిగిలేది కటకటాల వెనుకేనని నిరూపించింది ఈ ఘటన. ప్రతీకాత్మక చిత్రం కోట్ల వ్యాపారం జరిగే సంస్థలో నమ్మకమైన ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకున్న ఒక యువకుడు.. తన ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చుకోవడానికి ఏకంగా పనిచేస్తున్న చోటే భారీ చోరీకి పాల్పడ్డాడు. తమ్ముడి సహాయంతో ఏకంగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













