Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

చారిత్రక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వైభవంగా చేప ప్రసాదం పంపిణీ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 09, 2026 11:58 AM IST ఉబ్బసం, ఆస్తమాలకు చెక్.. నాంపల్లిలో లక్షల మంది కళ్లుమూసుకుని నమ్మే ఈ అద్భుతం ఏంటో తెలుసా? చారిత్రక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వైభవంగా చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే చారిత్రక చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో వైభవంగా కొనసాగుతోంది. మృగశిర కార్తె ప్రవేశించిన శుభ సందర్భంగా ఉబ్బసం, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక…
-

Salary Hike: హైదరాబాద్ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది? సర్వేలో తేలింది ఇదే | Hyderabad Among Top Indian Cities for Salary Hikes in FY27 | | ACTPnews
మొత్తంగా కార్పొరేట్ రంగంలో జీతాలు 8.6% నుంచి 10.2% వరకు పెరగవచ్చని అంచనా. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, EV ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిన్టెక్, హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 9.6% నుంచి 10.2% వరకు పెంపులు ఉండొచ్చు. ఉద్యోగాల్లో చూస్తే ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు అత్యధికంగా 11.2% పెంపు అంచనా వేయబడింది. క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్లు 10.9%, ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ 10.3%, క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు 10.2% వరకు పొందే అవకాశం ఉంది. ఆటోమోటివ్, రిటైల్, ఇన్సూరెన్స్,…
-

Hyderabad Heavy Rain Alert: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. | ACTPnews
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, తార్నాక, హబ్సిగూడ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచికొడుతోంది. రాబోయే 48 గంటల్లో తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం…
-

Caravan Travel: బెడ్, ఫుడ్, ట్రావెల్… హైదరాబాద్లో కారవాన్ క్రేజ్… ఈ రూట్స్లో ఫుల్ డిమాండ్ | Caravan Travel in Hyderabad | | ACTPnews
నగర ప్రయాణికుల ఆలోచనలో పెద్ద మార్పు కనిపిస్తోంది. హోటల్ బుకింగ్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్నీ విడిగా ప్లాన్ చేయడం కంటే ఒకే కారవాన్లో అన్నీ ఉండటం వారికి సులభంగా అనిపిస్తోంది. దీనివల్ల ప్రయాణం అంటే కేవలం వెళ్లడం కాదు, “ప్రయాణంలో జీవించడం” అనే భావన పెరుగుతోంది. సచిన్ పంచాల్ చెప్పినట్టు ఎక్కువగా కుటుంబాలు, వృద్ధులు, పెట్ యజమానులు ఈ సేవను ఉపయోగిస్తున్నారు. ఇది బడ్జెట్ ట్రావెల్ కాదు. సౌకర్యం, కంఫర్ట్, కంట్రోల్ ఎక్కువగా కోరుకునే వినియోగదారుల ట్రెండ్.…
-

దుండిగల్ పరేడ్లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ | ACTPnews
ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 245 మంది క్యాడెట్లకు రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వియత్నాంకు చెందిన విదేశీ క్యాడెట్లను కూడా ప్రత్యేకంగా అభినందించారు. భారత ఎయిర్ఫోర్స్ అకాడమీ విదేశీ విద్యార్థులకు సైతం శిక్షణ అందించడం దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. భారత వైమానిక దళ చరిత్రను ప్రస్తావిస్తూ.. 1947-48లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ఎయిర్ఫోర్స్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అలాగే 1971 యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే విజయం సాధించడంలో భారత…
-

Hyderabad: సుపారీ గ్యాంగ్తో భార్య హత్య.. నేరస్తుడిని పట్టించిన కూరగాయల సంచి! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 10, 2026 4:57 AM IST ఆపై ఏమీ తెలియనట్లు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. అయితే, ఘటనా స్థలంలో దొరికిన ఒక చిన్న ఆధారంతో పోలీసులు నిందితుడి గుట్టు రట్టు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలు చివరకు ఒక మహిళ దారుణ హత్యకు దారితీశాయి. తనతో కలిసి జీవిస్తున్న భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన ఒక కిరాతక భర్త, ఏకంగా సుపారీ గ్యాంగ్ను…
-

Hyderabad Rains: విరిగిపడిన చెట్లు.. అంధకారంలో పలు ప్రాంతాలు.. హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం | తెలంగాణ వార్తలు | ACTPnews
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్.. చెరువులైన రోడ్లు నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ సహా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. రహదారులపై మోకాళ్లోతు నీరు: గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్లోతు నీరు చేరడంతో ఐటీ ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లడానికి గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. స్తంభించిన రవాణా: బేగంపేట నాలా, ఖైరతాబాద్, మలక్పేట అండర్ పాస్ల వద్ద భారీగా…
-

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి కలకలం.. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా షాక్..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 07, 2026 12:02 PM IST తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ప్రయాణించే మార్గంలోనే ఎలుగుబంటి కనిపించడంతో కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. + News18 సమాచారం ప్రకారం, రెండో ఘాట్ రోడ్డులోని వినాయకస్వామి ఆలయం సమీపంలో రాత్రి సమయంలో ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించింది. కొంతమంది వాహనదారులు, భక్తులు దానిని గమనించి వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో…
-

Tirumala: తిరుమలలో జరిగిన ఘర్షణపై సంచలన వివరాలు.. ఇద్దరు వర్గాల మధ్య అసలు ఏమైంది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 07, 2026 1:04 PM IST తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. + News18 తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమల టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణకు సంబంధించి…
-

Drinking Water Project: తిరుమల భక్తులకు ఊరట.. నీటి సరఫరా మెరుగుదలకు టీటీడీ భారీ పెట్టుబడి..! Tirupati drinking water project. | | ACTPnews
Last Updated:Jun 07, 2026 9:34 PM IST టీటీడీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తాగునీటి ప్రాజెక్టుకు మొత్తం రూ.49 కోట్లు మంజూరు చేసింది, పైప్లైన్, పంపింగ్ పనులు పూర్తి చేసి రోజుకు 20 ఎంఎల్డీ నీటి సరఫరా లక్ష్యం News18 తిరుపతి, తిరుమల ప్రాంతాల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు, స్థానిక ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందించాలనే లక్ష్యంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











