Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • Tirupati Police: తిరుమలలో హోంగార్డుపై కేసు.. దర్యాప్తు పూర్తికాకముందే ఎస్పీ ఏం చేశారంటే..? Tirupati Police Suspension. | | ACTPnews

    Tirupati Police: తిరుమలలో హోంగార్డుపై కేసు.. దర్యాప్తు పూర్తికాకముందే ఎస్పీ ఏం చేశారంటే..? Tirupati Police Suspension. | | ACTPnews

    Last Updated:Aug 01, 2026 10:46 PM IST తిరుమల ట్రాఫిక్ హోంగార్డు ఈ. నరేష్‌పై కేసు నమోదు. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో సస్పెండ్. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చిన పోలీసులు. News18 మహిళ ఫిర్యాదును అత్యంత సీరియస్‌గా తీసుకున్న తిరుపతి జిల్లా పోలీసు శాఖ.. ఆలస్యం చేయకుండా శాఖాపరమైన చర్యలు చేపట్టింది. తిరుమల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డుపై కేసు నమోదు కావడంతో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ వెంటనే…

    Continue Reading

  • Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు.. ఉదయాస్తమాన సేవలో ప్రత్యేక పూజలు! | | ACTPnews

    Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు.. ఉదయాస్తమాన సేవలో ప్రత్యేక పూజలు! | | ACTPnews

    Last Updated:Aug 01, 2026 10:40 AM IST తిరుమల శ్రీవారిని భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉదయాస్తమాన సేవలో పాల్గొన్న ఆమెకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు. + News18 భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామివారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా తిరుమలకు చేరుకున్న ఆమె, అత్యంత పవిత్రమైన ఉదయాస్తమాన సేవలో…

    Continue Reading

  • Chain Snatching: తిరుమలలో భక్తురాలి మెడలో బంగారు గొలుసు చోరీ.. గంటల్లోనే నిందితుడిని ఎలా పట్టుకున్నారంటే..? Tirumala Chain Snatching. | | ACTPnews

    Chain Snatching: తిరుమలలో భక్తురాలి మెడలో బంగారు గొలుసు చోరీ.. గంటల్లోనే నిందితుడిని ఎలా పట్టుకున్నారంటే..? Tirumala Chain Snatching. | | ACTPnews

    Last Updated:Aug 01, 2026 2:17 PM IST తిరుమలలో మహిళా భక్తురాలి బంగారు గొలుసు చోరీ. పోలీసులు గంటల్లోనే తమిళనాడుకు చెందిన సురేష్ కుమార్‌ను అరెస్టు చేశారు. + News18 తిరుమలలో భక్తుల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా పనిచేస్తుందో తాజాగా జరిగిన ఓ ఘటన మరోసారి స్పష్టంచేసింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ మహిళా భక్తురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి చాకచక్యంగా అపహరించడంతో క్షణాల్లోనే కలకలం రేగింది. వేలాది…

    Continue Reading

  • Hyderabad Metro: త్వరలో ఒకే టికెట్‌పై మెట్రో, ఆర్టీసీలో ప్రయాణం : సీఎస్ సంజయ్ జాజు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad Metro: త్వరలో ఒకే టికెట్‌పై మెట్రో, ఆర్టీసీలో ప్రయాణం : సీఎస్ సంజయ్ జాజు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Aug 01, 2026 4:15 AM IST Hyderabad Metro: మెట్రో రైల్ ప్రయాణీకులు సురక్షితంగా సులభతరంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు హెచ్ఎంఆర్ఎల్ బోర్డు అఫ్ డైరెక్టర్ల చైర్మన్ గా సంజయ్ జాజు తొలి సారిగా మెట్రో రైల్ నిర్వహణ, అభివృద్ధిపై సమీక్షించారు. బోర్డు అఫ్ డైరెక్టర్ల సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన…

    Continue Reading

  • Police Crime: ఆడవాళ్లపై లైంగిక వేధింపులు .. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఈ ముగ్గురేనా..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Police Crime: ఆడవాళ్లపై లైంగిక వేధింపులు .. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఈ ముగ్గురేనా..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    డ్యూటీ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అనే నినాదంతో ముందుకెళ్లాలని పోలీసులకు మనదేశంలో ఇచ్చిన అధికారం, గౌరవం, స్వేచ్ఛ మరెవ్వరికి కల్పించలేదు రాజ్యాంగం. అయితే దీన్ని చాలా మంది సద్వినియోగం చేసుకోవడం కంటే దుర్వినియోగం చేస్తున్నారే విమర్శలు ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. వినిపించడం కాదు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణరెడ్డి నుండి మొదలు పెడితే తర్వాత జూబ్లిహిల్స్ సీఐ శ్రీనివాసులు ఆయన బాటలోనే మలక్‌పేట్ సీఐ కె. నరసింహ ఆడవాళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడి…

    Continue Reading

  • సెప్టెంబర్ 15 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం.. 9 రోజుల దివ్య వాహన సేవలు.. పూర్తి వివరాలు ఇవే..! | | ACTPnews

    సెప్టెంబర్ 15 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం.. 9 రోజుల దివ్య వాహన సేవలు.. పూర్తి వివరాలు ఇవే..! | | ACTPnews

    Last Updated:Jul 31, 2026 8:31 PM IST తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15-23 వరకు జరుగుతాయి. అక్టోబర్ 12-20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. News18 శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక ఉత్సవాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు ఈ మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అనంతరం అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ…

    Continue Reading

  • Hotel Management: 10th, ఇంటర్ అర్హతతో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు.. ఫారిన్‌లో జాబ్స్, అప్లై చేయండి | జాబ్స్ & ఎడ్యుకేషన్ | ACTPnews

    Hotel Management: 10th, ఇంటర్ అర్హతతో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు.. ఫారిన్‌లో జాబ్స్, అప్లై చేయండి | జాబ్స్ & ఎడ్యుకేషన్ | ACTPnews

    Last Updated:Jul 31, 2026 6:30 AM IST తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన వారికి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులతో పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. News18 హోటల్ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పదో తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో నైపుణ్యాలను…

    Continue Reading

  • Hyderabad: ఇకపై ఏటా 20 శాతం పెంపు.. ఆస్తిపన్ను విషయంలో జీహెచ్‌ఎంసీ సరికొత్త విధానం! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: ఇకపై ఏటా 20 శాతం పెంపు.. ఆస్తిపన్ను విషయంలో జీహెచ్‌ఎంసీ సరికొత్త విధానం! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jul 31, 2026 5:07 AM IST Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఆస్తిపన్ను విధింపు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఫైల్ ఫోటో ఇప్పటివరకు అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువ (Annual Rental Value) ఆధారిత పన్ను విధానానికి స్వస్తి పలికి, దాని స్థానంలో ప్రభుత్వ భూ విలువ (Land Value) ఆధారిత ఆస్తిపన్ను విధానాన్ని ప్రవేశపెట్టేందుకు పురపాలక శాఖ వేగంగా అడుగులు వేస్తోంది.…

    Continue Reading

  • Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో వాహనదారులకు వార్నింగ్.. 78 మందికి ఫైన్! ఇకపై అలా చేస్తే | | ACTPnews

    Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో వాహనదారులకు వార్నింగ్.. 78 మందికి ఫైన్! ఇకపై అలా చేస్తే | | ACTPnews

    Last Updated:Jul 31, 2026 6:39 AM IST తిరుమలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన 78 మందికి పోలీసులు రూ.78 వేల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, భక్తుల భద్రతే లక్ష్యమని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. News18 తిరుమలకు వచ్చే భక్తులు, ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా పోలీసు శాఖ తిరుమలలో హెల్మెట్ నిబంధనల అమలుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు…

    Continue Reading

  • Jagadish Reddy Strong Counter : రేవంత్ పై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..! | ACTPnews

    Jagadish Reddy Strong Counter : రేవంత్ పై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..! | ACTPnews

    విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డే ఈ రాష్ట్రానికి క్రిమినల్ వేస్ట్ అని, మూర్ఖుడిలా ప్రవర్తిస్తూ గురుకులాల్లో వందలాది మంది విద్యార్థుల బలికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో నాణ్యమైన విద్యను అందించి ప్రపంచంతో పోటీపడేలా గురుకులాలను తీర్చిదిద్దారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరిస్తూ, కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి కొండపోచమ్మ, బస్వాపూర్ వరకు నీళ్లు తరలించాలని…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed