Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Rain Forecast: ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో నేటి నుంచి వర్షాలు! | | ACTPnews
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా వరుణుడు కరుణించే అవకాశాలు ఉన్నాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వానలు కురుస్తాయి. అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇవి రాష్ట్రవ్యాప్తంగా అంతటా ఏకధాటిగా కురిసే విస్తారమైన వర్షాలు కావు. కేవలం ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలకే ఇవి పరిమితం అవుతాయి. ఫలితంగా ఒక చోట వర్షం పడితే, పక్కనే ఉన్న మరో ఊరిలో…
-

Telangana ACB Big Raid: ఏసీబీకి చిక్కిన బాహుబలి అవినీతి అధికారులు వీళ్లే.. వామ్మో వీళ్ల లంచావతారం చూస్తే మైండ్ బ్లాక్ | తెలంగాణ వార్తలు | ACTPnews
అవినీతే వీళ్ల ఇంటి పేరు.. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించమని నియమించిన గవర్నమెంట్ అధికారులే అవినీతి సొమ్ముకు కక్కూర్తి పడి కోట్లకు కోట్లు అక్రమ సొమ్ము పోగేసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో కరప్షన్ ఆఫీసర్ చేరిపోయారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) చీఫ్ ఇంజనీర్ రవీందర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినట్లుగా తేలింది. మంగళవారం ఏసీబీ అధికారులు రవీందర్ అవినీతి చిట్టా ఏపెన్ చేశారు. అతని ఇల్లు, ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్, నగలు, బంగారు ఆభరణాలు, బ్యాంకుల్లో…
-

Hyderabad: ‘మా పరువు తీశావ్’ అంటూ నడిరోడ్డుపై దారుణం.. ప్రేమ కథకు రక్తపాతం ముగింపు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 15, 2026 1:28 PM IST హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ అనే యువకుడిని కొందరు దుండగులు నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. News18 హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లి…
-

Mudragada Padmanabham: ప్రజలు మెచ్చిన ముద్రగడ లైఫ్లో ఎవరికీ తెలియని కోణం.. ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం ఇదే..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
అరు దశాబ్ధాలకుపైగా నిరంతర పోరాటం.. రాజకీయాల్లో ఒక్కసారి నిలబడితే చాలు దశాబ్దాల పాటు నిలదొక్కుకున్నవాళ్లు ఉన్నారు. తరతరాలకు తమ రాజకీయ వారసత్వాన్ని పరిచయం చేసిన వాళ్లు కూడా ఇప్పటికి ఉన్నారు. ఎలాంటి రాజకీయ పదవులు లేకుండా జాతీయ స్థాయిలో, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు కూడా తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది లీడర్లు ఉన్నారు. తాజాగా కన్నుమూసిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం, కాపు సామాజికవర్గానికి మేలు చేసేందుకు చేపట్టిన…
-

Tirumala: తిరుమలలో ఒక్కసారిగా హై అలర్ట్.. రంగంలోకి దిగిన ఆక్టోపస్ కమాండోలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 15, 2026 10:40 AM IST ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆక్టోపస్ (OCTOPUS), రాష్ట్ర పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. + News18 ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆక్టోపస్ (OCTOPUS), రాష్ట్ర పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదుల దాడులు లేదా ఇతర…
-

Tirupati: వణుకు పుట్టిస్తున్న క్రైమ్ స్టోరీ.. తిరుపతిలో విస్తుగొలిపే దారుణం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 15, 2026 10:49 AM IST నెత్తురోడిన తిరుపతి.. ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో భర్తకు అనుమానం.. తీరా చూస్తే దారుణం! + News18 పవిత్ర పుణ్యక్షేత్రానికి నిలువైన తిరుపతి నగరంలో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. నగర పరిధిలోని కేశవాయనగుంట ప్రాంతంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. కేవలం ప్రాణాలు తీయడమే కాకుండా ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను పూర్తిగా దోచుకుని…
-

Amazon Data center: తెలంగాణ ఐటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డీల్.. రూ.60,000 కోట్ల అమెజాన్ ప్రాజెక్టుకు నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 15, 2026 7:59 AM IST Amazon Data center: తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్ హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రేవంత్ రెడ్డి అంతర్జాతీయ టెక్ దిగ్గజం ‘అమెజాన్’ (Amazon) సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన హైపర్స్కేల్ డేటా సెంటర్ (Hyperscale Data Centre) ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)…
-

BRS Holds Blood Donation Camp : సిరిసిల్లలో భారీ రక్తదాన శిబిరం! | ACTPnews
కాలేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. “బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని కోసి పొలాల్లో చల్లితే పంటలు పండుతాయి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మా రక్తమే కావాలంటే తీసుకోండి కానీ, ఎండిపోతున్న రైతుల పంట పొలాలకు వెంటనే కాలేశ్వరం…
-

Telangana Developing 120 Advanced Technology Centres : ఏఐ యుగానికి తెలంగాణ రెడీ.. | ACTPnews
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగానికి అనుగుణంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగులు వేస్తోంది. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలను అందుకోవడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 120 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను (ATCs) అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెంటర్ల ద్వారా సరికొత్త సాంకేతిక నైపుణ్యాలతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణను యువతకు అందించి, గ్లోబల్ వర్క్ఫోర్స్గా మారుస్తామని ఆయన…
-

TTD New Donor Policy: టీటీడీ సంచలన నిర్ణయం.. దాతల కోసం కొత్త డోనర్ పాలసీ అమల్లోకి..! | | ACTPnews
Last Updated:Jul 14, 2026 4:21 PM IST టీటీడీ కొత్త డోనర్ పాలసీని ప్రకటించింది. దాతలకు పారదర్శక సౌకర్యాలు, సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ విధానం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దాతల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దాతలకు ఇప్పటివరకు అందిస్తున్న సౌకర్యాలను మరింత పారదర్శకంగా, సమతుల్యంగా అమలు చేయడంతో పాటు, సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త డోనర్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












