Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

TTD New Donor Policy: టీటీడీ సంచలన నిర్ణయం.. దాతల కోసం కొత్త డోనర్ పాలసీ అమల్లోకి..! | | ACTPnews
Last Updated:Jul 14, 2026 4:21 PM IST టీటీడీ కొత్త డోనర్ పాలసీని ప్రకటించింది. దాతలకు పారదర్శక సౌకర్యాలు, సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ విధానం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దాతల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దాతలకు ఇప్పటివరకు అందిస్తున్న సౌకర్యాలను మరింత పారదర్శకంగా, సమతుల్యంగా అమలు చేయడంతో పాటు, సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త డోనర్…
-

YS Jagan : వీడియో కాల్తోనే పరామర్శనా? | ACTPnews
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వియత్నాం బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద కష్టంలో ఉన్న మనుషులకు ధైర్యం చెప్పడానికి ఒక్క మంత్రి కూడా ప్రత్యక్షంగా రాలేదని మండిపడ్డారు. హోంమంత్రి అనిత కేవలం వీడియో కాల్ చేసి పరామర్శించారని, స్థానిక మంత్రి, ఫిషరీస్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు కనీసం బాధిత కుటుంబాల ఇళ్లకు…
-

Tirumala: డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీలో దుమారం.. ఘాటుగా స్పందించిన భాను ప్రకాష్ రెడ్డి..! Tirumala Temple Controversy. | | ACTPnews
Last Updated:Jul 14, 2026 2:30 PM IST డీకే శివకుమార్ వ్యాఖ్యలపై టీటీడీ భాను ప్రకాష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తిరుమల సంప్రదాయాలు మార్చలేమని, రాజకీయాలకు అతీతమని స్పష్టం చేశారు. + News18 కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు తిరుమలలో కొత్త చర్చకు దారితీశాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకు కూడా నిత్యహారతి దర్శనం కల్పించాలని ఆయన చేసిన సూచనపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను…
-

Tirumala News: శ్రీవారికి వస్త్రం కప్పి గర్భగుడిలో ఏం చేస్తారు? ఏటా 4 సార్లు మాత్రమే జరిగే ఆ అద్భుతం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 14, 2026 11:26 AM IST కలియుగ వైకుంఠంలో మహాక్రతువు.. ఆ పవిత్ర జలంతో ప్రోక్షణం చేయగానే ఆనందనిలయంలో ఏం జరిగిందంటే? + శ్రీవారికి వస్త్రం కప్పి గర్భగుడిలో ఏం చేస్తారు? ఏటా నాలుగు సార్లు మాత్రమే జరిగే ఆ అద్భుతం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు! కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల గిరులు నిత్యం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంటాయి. స్వామివారి సేవలో జరిగే ప్రతి ఘట్టం భక్తులకు కనుల పండువగా నిలుస్తుంది. తాజాగా శ్రీవారి…
-

TTD News: తిరుమల శ్రీవారికి తమిళనాడు భక్తుడి అరుదైన కానుక.. విరాళంగా ఏం ఇచ్చారో చూస్తే ఆశ్చర్యపోతారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 14, 2026 11:48 AM IST లక్షలాది మంది భక్తుల నడుమ స్వామివారి ఊరేగింపు కోసం.. తిరుమలకు చేరిన అద్భుతమైన కానుక! తిరుమల శ్రీవారికి తమిళనాడు భక్తుడి అరుదైన కానుక.. విరాళంగా ఏం ఇచ్చారో చూస్తే ఆశ్చర్యపోతారు! తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అడుగడుగునా భక్తిభావం వెల్లివిరుస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు స్వామివారి సేవలో ఏ రకంగానైనా తరించాలని నిత్యం ఆరాటపడుతుంటారు. తమ ఆర్థిక స్థోమతను బట్టి అపారమైన కానుకలు సమర్పిస్తూ…
-

TTD: టీటీడీ బర్డ్ ట్రస్ట్కు ఆర్ఎస్ బ్రదర్స్ భారీ విరాళం.. రూ.4.41 కోట్ల చెక్కు అందజేత..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 14, 2026 6:36 AM IST సోమవారం తిరుమలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ ప్రతినిధులు టీటీడీ అధికారులను కలిసి రూ.4.41 కోట్ల విరాళ చెక్కును అందించారు. + News18 సామాజిక సేవలో మరోసారి తన ఉదారతను చాటుకుంది హైదరాబాద్కు చెందిన ప్రముఖ వస్త్ర రిటైల్ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బర్డ్ (Balaji Institute of Surgery, Research and…
-

BRS Raised the Issue : ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్! | ACTPnews
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేవాదుల ఎత్తిపోతల పథకం (Devadula Lift Irrigation Project) మోటార్లను ఆన్ చేయడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీసి, ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం దేవాదుల మోటార్లను ఆన్ చేసిందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికీ అక్కడ కేవలం సగం మోటార్లను మాత్రమే ఆన్ చేశారని, మిగిలిన సగం మోటార్లను ఎందుకు…
-

KTR Sensational Speech : కాళేశ్వరం టార్గెట్ ఎందుకు? | ACTPnews
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “గుజరాత్లో పెద్ద బ్రిడ్జి కూలిపోయి 140 మంది చనిపోతే ఏ NDSA పోదు, బీహార్లో ప్రతి నాలుగు రోజులకు ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాథుడు లేడు. తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి రూ. 100 కోట్లు నష్టం జరిగినా, SLBC టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు…
-

Hyderabad Rapido Incident: హైదరాబాద్లో షాకింగ్ ఘటన.. రోడ్డుపైనే యువతి ఊహించని పని, ర్యాపిడో డ్రైవర్ ఫ్యూజుల్ ఔట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 13, 2026 3:33 PM IST హైదరాబాద్ రోడ్డుపై మహిళ చేసిన పని చూసి ర్యాపిడో డ్రైవర్ నోరెళ్లబెట్టాడు! Hyderabad Rapido Incident: హైదరాబాద్లో షాకింగ్ ఘటన.. రోడ్డుపైనే యువతి ఊహించని పని, ర్యాపిడో డ్రైవర్ ఫ్యూజుల్ ఔట్! పగలు రాత్రి అనకుండా కష్టపడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే క్యాబ్, బైక్ ట్యాక్సీ డ్రైవర్లపై దాడులు, వేధింపులు నగరాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఎంతో కష్టపడి అడిగిన చోటికి చేర్చిన ఓ ర్యాపిడో…
-

Diesel Theft: బిత్తరపోయిన డ్రైవర్.. ఆపి ఉన్న వాహనం నుంచి 350 లీటర్ల డీజిల్ కొట్టేశారు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 13, 2026 3:54 PM IST క్యాబిన్లో డ్రైవర్ నిద్ర.. బయట దొంగల సైలెంట్ ఆపరేషన్.. కేవలం నిమిషాల్లోనే హైవేపై భారీ దోపిడీ! Diesel Theft: బిత్తరపోయిన డ్రైవర్.. ఆపి ఉన్న వాహనం నుంచి 350 లీటర్ల డీజిల్ కొట్టేశారు! రాత్రి పగలు అనే తేడా లేకుండా వందల కిలోమీటర్లు ప్రయాణించే లారీ డ్రైవర్లకు జాతీయ రహదారులపై భద్రత కరువవుతోంది. గమ్యస్థానాలకు సరుకులు చేర్చే క్రమంలో అలసట తీర్చుకునేందుకు కాసేపు వాహనం ఆపి నిద్రిస్తే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












