Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Diesel Theft: బిత్తరపోయిన డ్రైవర్.. ఆపి ఉన్న వాహనం నుంచి 350 లీటర్ల డీజిల్ కొట్టేశారు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 13, 2026 3:54 PM IST క్యాబిన్లో డ్రైవర్ నిద్ర.. బయట దొంగల సైలెంట్ ఆపరేషన్.. కేవలం నిమిషాల్లోనే హైవేపై భారీ దోపిడీ! Diesel Theft: బిత్తరపోయిన డ్రైవర్.. ఆపి ఉన్న వాహనం నుంచి 350 లీటర్ల డీజిల్ కొట్టేశారు! రాత్రి పగలు అనే తేడా లేకుండా వందల కిలోమీటర్లు ప్రయాణించే లారీ డ్రైవర్లకు జాతీయ రహదారులపై భద్రత కరువవుతోంది. గమ్యస్థానాలకు సరుకులు చేర్చే క్రమంలో అలసట తీర్చుకునేందుకు కాసేపు వాహనం ఆపి నిద్రిస్తే…
-

Tirupati News: తిరుపతి రైల్వే స్టేషన్ బయట అనుమానాస్పద బైక్.. ఆపి చూసిన పోలీసులకు మైండ్ బ్లాక్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 13, 2026 2:55 PM IST రైల్వే స్టేషన్ వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై ఆ ముగ్గురు.. అనుమానంతో ఆపిన పోలీసులకు మైండ్ బ్లాక్! + Tirupati News: అనుమానంతో బైక్ ఆపిన పోలీసులకు మైండ్ బ్లాక్.. పవిత్ర పుణ్యక్షేత్రంలో పాడుపని! తిరుపతి జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే దిశగా పోలీసు శాఖ మరో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని మూలాలతో సహా అంతం చేసేందుకు…
-

Trending Video: పసిపిల్ల చేతికి కారు స్టీరింగ్.. అడ్డంగా బుక్కైన పోలీస్, హైదరాబాద్ వీడియో వైరల్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 13, 2026 12:12 PM IST అడ్డంగా దొరికిన పోలీస్.. నడిరోడ్డుపై చుక్కలు చూపించి ఆడేసుకున్న జనం! Trending Video: పసిపిల్ల చేతికి కారు స్టీరింగ్.. అడ్డంగా బుక్కైన పోలీస్, హైదరాబాద్ వీడియో వైరల్! హైదరాబాద్ నగరంలో ఒక ఎస్సై చేసిన నిర్వాకం తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన పోలీస్ అధికారి, తన మైనర్ మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు. పబ్లిక్ రోడ్డుపై చిన్నారితో కారు…
-

Jagadish Reddy : ఉత్తమ్ కుమార్ రెడ్డికి జగదీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్! | ACTPnews
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదలపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుండలోని నీళ్లు తీసి మళ్లీ అందులోనే పోస్తే కుండ పగులుతుందా అని ప్రశ్నించారు. గంధమళ్ళ, బస్వాపూర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, అప్పర్ మానేర్, మిడ్ మానేర్, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, సుందిళ్ల, SRSP, అన్నారం బ్యారేజీల నీళ్లు మొత్తం తీసుకెళ్లి గోదావరిలో ఒక్కదగ్గర పోసినా కూడా…
-

TTD: తిరుమల భక్తులకు గుడ్న్యూస్.. అక్టోబర్ దర్శనం, గదుల బుకింగ్ షెడ్యూల్ రిలీజ్..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 12, 2026 12:17 PM IST అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, అంగప్రదక్షిణం, వర్చువల్ సేవలు, అలాగే తిరుమల,తిరుపతిలో వసతి గదులను బుక్ చేసుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. News18 అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, అంగప్రదక్షిణం, వర్చువల్ సేవలు, అలాగే తిరుమల,తిరుపతిలో వసతి…
-

Bullet Trains: తెలంగాణకు జాక్పాట్… ఈ 3 రూట్స్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్స్… రైల్వే మంత్రి ప్రకటన | | ACTPnews
బేగంపేట్ స్టేషన్ పనులు పూర్తయ్యాయని, త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దాన్ని ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. హైటెక్ సిటీ, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ (నాంపల్లి), కాజీపేట్ జంక్షన్, మలక్పేట్ స్టేషన్లలో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మొత్తంగా చూస్తే, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, స్టేషన్ల ఆధునికీకరణ, భారీ పెట్టుబడులు కలిసి తెలంగాణ రవాణా వ్యవస్థకు కొత్త రూపాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలు…
-

Ramayana Yatra: హైదరాబాద్ నుంచి రామాయణ యాత్ర… ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే | Hyderabad to Sri Lanka IRCTC Tourism offers A Divine Ramayana Yatra | బిజినెస్ | ACTPnews
హైదరాబాద్ నుంచి యాత్ర ప్రారంభం ఈ తీర్థయాత్ర సెప్టెంబర్ 24, 2026న ప్రారంభమవుతుంది. పాల్గొనే వారు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. ప్రయాణికులు ఇండిగో విమానం 6ఈ-1181లో ప్రయాణిస్తారు. ఈ విమానం మధ్యాహ్నం 12:00 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:00 గంటలకు కొలంబో చేరుకుంటుంది. శ్రీలంక చేరుకున్న తర్వాత బృందం దంబుల్లా వైపు బయలుదేరుతుంది. మార్గమధ్యంలో భక్తులు చిలావ్లోని మునీశ్వర ఆలయం, మనవేరి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయాలు శ్రీలంక…
-

అయోధ్య రామమందిరం విరాళాలపై ఆరోపణలు..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 11, 2026 9:31 PM IST అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా సేకరించిన విరాళాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో మౌన దీక్ష నిర్వహించారు. + News18 అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా సేకరించిన విరాళాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో మౌన దీక్ష నిర్వహించారు. మాజీ ఎంపీ…
-

KTR Fire On Revanth Reddy : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
భద్రాచలానికి అసలైన ముప్పు పోలవరం ప్రాజెక్ట్ వల్లే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ముంపు కోసమే కదా భద్రాచలంలోని కొన్ని మండలాలను బీజేపీ ఏపీలో కలిపింది, మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై హరీష్ రావు కేంద్రానికి లేఖ రాస్తే సర్వే టీంను కూడా పంపించిందని గుర్తు చేశారు. రాముడి గురించి, భద్రాచలం గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













