Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

KTR Fire On Revanth Reddy : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
భద్రాచలానికి అసలైన ముప్పు పోలవరం ప్రాజెక్ట్ వల్లే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ముంపు కోసమే కదా భద్రాచలంలోని కొన్ని మండలాలను బీజేపీ ఏపీలో కలిపింది, మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై హరీష్ రావు కేంద్రానికి లేఖ రాస్తే సర్వే టీంను కూడా పంపించిందని గుర్తు చేశారు. రాముడి గురించి, భద్రాచలం గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర…
-

KTR Sensational Comments : హోంశాఖ వైఫల్యంపై కేటీఆర్ సంచలన ఫైర్! | ACTPnews
రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి దారుణ హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోక్సో కేసుల్లో కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాదులు పటిష్టంగా వాదనలు వినిపించకపోవడం వల్లే నిందితుడికి బెయిల్ వచ్చిందని, ఈ దారుణానికి హోంశాఖ మరియు న్యాయవాదుల వైఫల్యమే కారణమని మండిపడ్డారు. “ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నా.. ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే ఏ ధైర్యంతో అమ్మాయిలు బయటకు వస్తారు?” అని కేటీఆర్ రేవంత్…
-

Revanth Reddy Slams KCR, KTR : కేసీఆర్, కేటీఆర్పై రేవంత్ ఫైర్ | ACTPnews
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కాదని NDSA తేల్చిచెప్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణంలో ఉన్న లోపాలను సరిదిద్దాలని నిపుణులు సూచించినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ముందు రెండు కమిటీలు ఉన్నాయని.. ఒకటి నిపుణులైన ‘NDSA కమిటీ’ అయితే, రెండోది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఉన్న ‘కిలాడీ కమిటీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము…
-

Harish Rao : ఆరుగురిని చంపినా పట్టుకోలేరా? | ACTPnews
షాబాద్ దారుణ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు పోలీసుల వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిందితుడు మైనర్ బాలికపై అఘాయిత్యం చేసినప్పుడే పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులు, ప్రభుత్వం సహకరించాయని ఆరోపించారు. ఈరోజు ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినా పోలీసులు నిందితుడిని పట్టుకోలేకపోవడం దారుణమన్నారు. ఆ బాధిత కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక్క అమ్మాయి మిగిలిందని.. మూగ, చెవిటి, నడవలేని స్థితిలో ఉన్న ఆ…
-

Railway Station: వాహ్… ఎయిర్పోర్టులా రైల్వే స్టేషన్… అదిరిపోయిన లుక్ | Railways Modernise Hi-Tech City Station to Meet Growing Passenger Needs | | ACTPnews
అమృత్ స్టేషన్ పథకం కింద ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూస్తే స్టేషన్ ప్రవేశ ద్వారంను కొత్తగా నిర్మించి, స్టేషన్ ముందు భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఉన్న 2 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు అదనంగా 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 2 లిఫ్ట్లతో పాటు మరో 2 కొత్త ప్రయాణికుల లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్ఫారంలను మెరుగుపరిచి, అదనపు షెడ్లు,…
-

TTD job scam: టీటీడీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నకిలీ అపాయింట్మెంట్ లెటర్లతో కోట్ల కుచ్చుటోపీ..! ttd jobs fraud one arrested. | | ACTPnews
Last Updated:Jul 11, 2026 6:51 AM IST టీటీడీలో ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లతో నిరుద్యోగులను మోసం చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. + News18 టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు కాజేసిన భారీ మోసం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. టీటీడీ పేరును, అధికారిక లోగోను దుర్వినియోగం చేస్తూ నకిలీ అపాయింట్మెంట్ లెటర్లను సృష్టించి పలువురిని మోసం చేసిన ఘటన…
-

తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. భక్తుల్లో భయాందోళన! Tirumala leopard sighting. | | ACTPnews
Last Updated:Jul 11, 2026 12:20 PM IST అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం, భక్తుల్లో భయాందోళన. టీటీడీ, అటవీశాఖ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. + News18 తిరుమల అలిపిరి నడకమార్గంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అలిపిరి నడకమార్గంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించినట్లు సమాచారం. అదే సమయంలో కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్తున్న పలువురు భక్తులు చిరుతను గమనించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు…
-

తిరుమలలో భక్తుడి గదిలో చోరీ.. మాజీ శానిటేషన్ వర్కర్ అరెస్ట్.. రూ.60 వేల నగదు స్వాధీనం..! Tirumala Theft Case. | | ACTPnews
Last Updated:Jul 11, 2026 9:56 AM IST తిరుమల చోరీ కేసు ఛేదన: రూ.60 వేల నగదు స్వాధీనం, నిందితుడు ఉప్పు గోవర్ధన్ అరెస్ట్. భక్తులకు పోలీసులు కీలక సూచనలు. News18 తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడి వసతి గదిలో జరిగిన చోరీ కేసును తిరుమల టూ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి…
-

Monsoon Healthy Diet: ఈ సీజన్లో గరం గరం పకోడీ, మిరపకాయ బజ్జీలే తినాలని ఎందుకు అనిపిస్తుంది.. కారణం ఇదే | | ACTPnews
అయితే వర్షాకాలంలో ఇష్టమైన స్నాక్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. రోజంతా వేయించిన పదార్థాలు తినే బదులు, వాటిని మితంగా తీసుకోవడం మంచిది. వీటికి బదులుగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవచ్చు. వేయించిన శనగలు, వేయించిన మఖానా (తామర గింజలు), మొక్కజొన్న చాట్, మొలకల చాట్, ఢోక్లా, బేసన్ చిల్లా వంటివి మంచిగా తినవచ్చంటున్నారు. పకోడీలు తినాలనిపిస్తే, బయట కొనే బదులు ఇంట్లోనే కూరగాయలతో తయారుచేసుకోవడం ఉత్తమం. నూనె…
-

అదిరిపోయే గుడ్ న్యూస్.. మీకు డ్రైవింగ్ వచ్చా? అయితే డబ్బు సంపాదించండిలా! | బిజినెస్ | ACTPnews
Last Updated:Jul 09, 2026 1:29 PM IST మీకు డ్రైవింగ్ వచ్చా.. అయితే డబ్బులు సంపాదించొచ్చు. లేదంటే మీకు కారు ఉన్నా తీపికబురే. ఇకపై ఈ బెనిఫిట్ పొందొచ్చు. అదిరిపోయే గుడ్ న్యూస్.. మీకు డ్రైవింగ్ వచ్చా? అయితే డబ్బు సంపాదించండిలా! కారు ఉండి కూడా నగరంలో ఉండే భారీ ట్రాఫిక్ రద్దీలో డ్రైవింగ్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా? ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పుడు మీ ప్రైవేట్ కారుకు నమ్మకమైన, అనుభవజ్ఞులైన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












