Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • Tirumala: భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమలలో 25 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి..! Tirumala Electric Buses | | ACTPnews

    Tirumala: భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమలలో 25 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి..! Tirumala Electric Buses | | ACTPnews

    ఈ మేరకు రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన అదనపు ఈవో.. కొత్త బస్సుల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, డ్రైవర్ల నియామకం, బస్సుల నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సేవలందిస్తున్న 15 ఎలక్ట్రిక్ బస్సులతో పాటు కొత్తగా రానున్న 25 బస్సులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాల మేరకు మొత్తం 50 బస్సులకు సరిపడే ఛార్జింగ్ మౌలిక…

    Continue Reading

  • Perni Nani   | హోంగార్డుల దుస్థితిపై పేర్ని నాని ఫైర్ | ACTPnews

    Perni Nani | హోంగార్డుల దుస్థితిపై పేర్ని నాని ఫైర్ | ACTPnews

    మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను ఆయన వివరించారు. హోంగార్డులకు కనీసం డీఏ (DA) కూడా ఇవ్వడం లేదని, జిల్లాల్లో బందోబస్తు విధిస్తే సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. కానిస్టేబుళ్ల తరహాలో వీరికి ఎలాంటి ఆరోగ్య భద్రత లేదని, పొరపాటున ఎవరైనా చనిపోతే తోటి హోంగార్డులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చి అంత్యక్రియలు…

    Continue Reading

  • Minister Kolusu Parthasarathy | జగన్ సవాల్పై మంత్రి కౌంటర్ | ACTPnews

    Minister Kolusu Parthasarathy | జగన్ సవాల్పై మంత్రి కౌంటర్ | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఘాటుగా స్పందించారు. అమరావతికి బదులుగా ‘మావిగన్’ (MAVIGUN)ను రాష్ట్ర రాజధానిగా మారుస్తామని, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రతిపాదనను పెడతామన్న జగన్ పిలుపునకు మంత్రి సంచలన కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ మధ్యే జరగనివ్వండి.. మాకేం అభ్యంతరం లేదు, ప్రజలే తేలుస్తారంటూ మంత్రి కొలుసు పార్థసారథి జగన్ సవాల్ను స్వీకరించారు. Source…

    Continue Reading

  • Pawan Kalyan | ఏపీ హస్తకళలను ప్రపంచానికి పరిచయం చేద్దాం | ACTPnews

    Pawan Kalyan | ఏపీ హస్తకళలను ప్రపంచానికి పరిచయం చేద్దాం | ACTPnews

    విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో నిర్వహించిన ‘ఏపీ హస్తకళా మహోత్సవం’ ముగింపు వేడుకలకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ‘వోకల్ ఫర్ లోకల్’ మాత్రమే కాదు.. ‘లోకల్ టు గ్లోబల్’ లక్ష్యంగా మన హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వంశపారపర్యంగా వస్తున్న ఈ కళలను కాపాడుకోవడంతో పాటు, కళాకారులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని మరియు వారి పిల్లల చదువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు…

    Continue Reading

  • Jagadish Reddy  : ఏం జరిగినా మాదే బాధ్యత.. జగదీష్ రెడ్డి సవాల్ | ACTPnews

    Jagadish Reddy : ఏం జరిగినా మాదే బాధ్యత.. జగదీష్ రెడ్డి సవాల్ | ACTPnews

    కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ వివాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహించని సవాల్ విసిరారు. “కన్నెపల్లి మోటర్లు ఆన్ చేస్తే బ్యారేజీలకు ఏం జరిగినా మాదే బాధ్యత.. అవసరమైతే కేసీఆర్ గారితో అండర్ టేకింగ్ ఇప్పిస్తాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బ్యారేజీకి ఏదైనా ప్రమాదం జరిగితే తాము శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటామని, సూపర్ ఎల్నినో నుండి రాష్ట్రాన్ని రక్షించాలంటే వెంటనే పంపులు ఆన్ చేయాలని…

    Continue Reading

  • Snake Anti Venom: కట్లపాము, నాగు పాము, రక్త పింజరి.. ఏది కాటేసిన ప్రాణాలు నిలబెట్టే బ్రహ్మాస్త్రం వచ్చేస్తోంది! | | ACTPnews

    Snake Anti Venom: కట్లపాము, నాగు పాము, రక్త పింజరి.. ఏది కాటేసిన ప్రాణాలు నిలబెట్టే బ్రహ్మాస్త్రం వచ్చేస్తోంది! | | ACTPnews

    ప్రాణరక్షక మందుల తయారీలో దేశవ్యాప్తంగా పేరొందిన తెలంగాణ సంస్థ ‘విన్స్ బయోప్రొడక్ట్స్ లిమిటెడ్’ ఈ విశేషమైన కాంట్రాక్టును దక్కించుకుంది. టెటానస్, డిఫ్తీరియా, గ్యాంగ్రీన్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు విరుగుడు మందులను తయారు చేయడంలో వీరు నిష్ణాతులు. ఈ ఫార్మా కంపెనీకి గుజరాత్ అటవీ పరిశోధన ఫౌండేషన్ (జిఎఫ్ఆర్ఎఫ్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎస్ఆర్ఐ తాజాగా విషాన్ని అప్పగించింది. ఇందులో 33.37 గ్రాముల ఇండియన్ నాగుపాము విషం, 2.67 గ్రాముల కట్లపాము (కామన్ క్రైట్) విషం, 30.82 గ్రాముల రక్త…

    Continue Reading

  • తిరుమలలో లెనిన్ మూవీ టీం ప్రత్యేక పూజలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    తిరుమలలో లెనిన్ మూవీ టీం ప్రత్యేక పూజలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jul 06, 2026 11:32 AM IST శ్రీవారి సేవలో సినీ తారలు.. అక్కినేని ఫ్యామిలీ, హీరో మాధవన్ వెంకన్న దర్శనం.. స్వామి దర్శనం కోసం 8 గంటలు వేచి చూస్తున్న సామాన్య భక్తులు! + News18 కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున సకుటుంబ సపరివారంగా స్వామివారి సేవలో…

    Continue Reading

  • 116 ఏళ్ల బామ్మ.. కన్నీళ్లు పెట్టిస్తున్న భక్తి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    116 ఏళ్ల బామ్మ.. కన్నీళ్లు పెట్టిస్తున్న భక్తి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jul 06, 2026 11:39 AM IST అడుగడుగునా ఉద్వేగం.. 116 ఏళ్ల బామ్మకు తిరుమలలో జరిగిన సత్కారం చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి! + News18 భగవంతునిపై ఉన్న అపారమైన భక్తికి వయసు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించే అత్యంత అరుదైన ఘటన తిరుమల కొండపై చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మ సోమవారం ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దశాబ్దాలుగా మనసులో ఉన్న జీవితకాల కోరికను నెరవేర్చుకుని ఆమె…

    Continue Reading

  • Kerala Tour: హైదరాబాద్ నుంచి కేరళకు అదిరిపోయే ప్యాకేజీ… ఫ్లైట్‌లో జర్నీ, హౌస్‌బోట్‌లో బస | IRCTC Tourism Launches Keralam Monsoon Magic Flight Tour | | ACTPnews

    Kerala Tour: హైదరాబాద్ నుంచి కేరళకు అదిరిపోయే ప్యాకేజీ… ఫ్లైట్‌లో జర్నీ, హౌస్‌బోట్‌లో బస | IRCTC Tourism Launches Keralam Monsoon Magic Flight Tour | | ACTPnews

    ప్యాకేజ్ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కో వ్యక్తికి రూ.41,000, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కో వ్యక్తికి రూ.44,000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.60,700 చెల్లించాలి. ప్యాకేజ్‌లో ఉండే సౌకర్యాలు చూస్తే హైదరాబాద్ నుంచి కొచ్చికి, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు రిటర్న్ ఫ్లైట్ టికెట్లు ఉంటాయి. కొచ్చిలో రెండు రాత్రులు, మున్నార్‌లో రెండు రాత్రులు, కుమారకంలో ఒక రాత్రి సంప్రదాయ హౌస్‌బోట్‌లో, తిరువనంతపురంలో ఒక రాత్రి వసతి ఉంటుంది. ఆరు అల్పాహారాలు, ఆరు రాత్రి భోజనాలు, రెండు మధ్యాహ్న భోజనాలు…

    Continue Reading

  • Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. జూలైలో ఆ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..! | | ACTPnews

    Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. జూలైలో ఆ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..! | | ACTPnews

    Last Updated:Jul 05, 2026 9:31 PM IST టీటీడీ కీలక ప్రకటన: జూలై 14, 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. ఆణివార ఆస్థానం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్పులు. భక్తులు గమనించగలరు. News18 తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవారి ఆలయంలో ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే ఆణివార ఆస్థానం ఈ నెల జూలై 17న జరగనుండగా.. దానికి ముందుగా ఆలయ పవిత్రత,…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports