Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Hyderabad Rains: 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ చల్లటి కబురు! | | ACTPnews
సియాసాత్ కథనం ప్రకారం.. కేవలం వర్షాలు మాత్రమే కాకుండా, బలమైన ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 29, శుక్రవారం వరకు హైదరాబాద్ నగరానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్…
-

Tirumala Temple: తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. గరుడ వాహనంపై మలయప్ప స్వామి రాజసం! | | ACTPnews
Last Updated:Apr 28, 2026 3:03 PM IST Tirumala Temple: తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ముగిశాయి, గరుడ వాహనంపై శ్రీమలయప్ప స్వామి, పల్లకీల్లో శ్రీదేవి భూదేవి శోభాయాత్ర, వేదపారాయణం, బుల్లెమ్మ సంకీర్తనలు. + News18 తిరుమల పుణ్యక్షేత్రంలో అత్యంత రమణీయంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒకటైన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సోమవారం సాయంత్రం కనులపండువగా ముగిశాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ మహోత్సవ వేడుకలు, భక్తులకు సాక్షాత్తు…
-

Vijayashanti Fires on Congress Govt | ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్.. | | ACTPnews
Last Updated: Mar 30, 2026, 22:17 IST తెలంగాణ శాసనమండలి వేదికగా సోమవారం (మార్చి 30, 2026) ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనతపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్వయంగా సూచిస్తేనే ఉద్యమకారుల కోసం ప్రత్యేక హామీలను మేనిఫెస్టోలో చేర్చారని, ఆ నమ్మకంతోనే వేలాది మంది ఉద్యమకారులు కాంగ్రెస్ వెనుక నిలిచారని ఆమె గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చి…
-

Janasena Leader Attacks Woman in Public | నడిరోడ్డుపై జనసేన నేత అరాచకం! | ACTPnews
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనసేన ఎమ్మెల్యే సమక్షంలోనే ఓ మహిళపై దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, నడిరోడ్డుపై బాధితురాలు హర్షవీణపై జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను అక్కడున్న ప్రజలు చూస్తుండగానే నాగేంద్ర మహిళపైకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, బాధితురాలితో పాటు ఉన్న వ్యక్తి గోపిపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. పోలీస్ లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.…
-

Harish Rao |అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు-హరీష్ రావు తీవ్ర ఆగ్రహం | ACTPnews
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం (మార్చి 30, 2026) ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నడిపిస్తోందని, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నారని ఒకరోజు, కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మరోరోజు.. ఇలా టీ బ్రేక్ పేరుతో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం కోసం సభను…
-

అర్ధరాత్రి అడవుల్లో ప్రారంభమయ్యే దివ్య సేవ.. శ్రీవారి అభిషేక జలం వెనుక గల మహా రహస్యం! Akashaganga Theertham. | | ACTPnews
Last Updated:May 27, 2026 10:01 PM IST తిరుమలనంబి వంశీయులు నేటికీ అర్ధరాత్రి ఆకాశగంగ తీర్థం నుంచి పవిత్ర జలాన్ని తెచ్చి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అభిషేకానికి సమర్పిస్తున్నారు, టిటిడి భద్రత కల్పిస్తోంది + News18 కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తుల ఆరాధనలు అందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారు భక్తుల పట్ల తన అపారమైన ప్రేమను ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. భక్తుల కష్టాన్ని తన కష్టంగా భావించే ఆపదమొక్కుల వాడు.. అనాధ రక్షకుడు…
-

Amaravati Capital: అమరావతిని ఇకపై అలా పిలవాలా..? ఏం మాట్లాడుతున్నారు మేడమ్, తస్మాత్ జాగ్రత్త | విజయవాడ వార్తలు (Vijayawada News) | ACTPnews
Last Updated:Apr 03, 2026 5:52 PM IST Amaravati Capital: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి తాజాగా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అంతే కాదు ఆమె చేసిన కామెంట్స్కి కౌంటర్గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం కొసమెరుపు. Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై అమరావతే. ఇది ఎవరూ ఎప్పటికి మార్చడానికి వీల్లేకుండా…
-

టీటీడీ చైర్మన్పై వివాదం ముదురుతోంది.. తొలగించాలంటూ వైసీపీ ఆగ్రహం..! TTD chairman BR Naidu controversy | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Apr 04, 2026 7:01 PM IST టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు వీడియో వివాదంపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, జగన్ పిలుపుతో కదిరిలో ఆందోళనలు, నాయుడు భవిష్యంపై ప్రభుత్వ నిర్ణయంపై దృష్టి + BR నాయుడును తొలగించి తిరుమల తిరుపతి పవిత్రత ను కాపాడాలి అని పూజలు…. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై వచ్చిన వివాదం రోజురోజుకు ముదురుతూ ఉండటంతో, రాష్ట్రవ్యాప్తంగా…
-

ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. టీటీడీ పరీక్షల షెడ్యూల్ విడుదల | | ACTPnews
Last Updated:Apr 29, 2026 6:10 PM IST టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల కోసం CBT పరీక్షలు మే 10,11న ఏపీ వ్యాప్తంగా, ఏప్రిల్ 24-29లో సెంటర్ ఎంపిక, మే 2 నుంచి హాల్ టికెట్లు, వివరాలు టీటీడీ వెబ్సైట్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి టిటిడి కీలక ప్రకటన..! తిరుమల తిరుపతి దేవస్థానములలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టుల భర్తీకి సంబంధించి…
-

Ambati Rambabu | అమరావతికి ₹2 లక్షల కోట్లు ఎక్కడివి? అంబటి రాంబాబు నిలదీత | | ACTPnews
Last Updated: Apr 04, 2026, 22:01 IST వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) ప్రెస్ మీట్లో మాట్లాడారు. అమరావతి అభివృద్ధికి ₹2 లక్షల కోట్లు కావాలని, అంత నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. “చంద్రబాబే 2029 కల్లా అమరావతి పూర్తి కాదని ఒప్పుకున్నారు, అలాంటప్పుడు జగన్ చెప్పినట్లు కేవలం ₹20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











