Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Hyderabad: రూ. 50 లక్షలతో క్రెడిట్ కార్డ్.. ఫోన్లు పంపిస్తారు.. దొరికినంత దోచేస్తారు.. పశ్చిమబెంగాల్ హైటెక్ ముఠా గుట్టురట్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 4:56 AM IST బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటూ దేశవ్యాప్తంగా వల విసురుతున్న ఈ ముఠాలోని ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈసారి ఏకంగా టెలికాం మంత్రిత్వ శాఖ (DoT) పేరు వాడుకుంటూ, బాధితుల ఇళ్లకే కొరియర్ ద్వారా ఫోన్లు పంపించి, గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఒక అంతరాష్ట్ర హైటెక్ ముఠాను…
-

Highway Accident: విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 4 వాహనాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్! | | ACTPnews
Last Updated:May 24, 2026 6:47 AM IST హైదరాబాద్ విజయవాడ NH 65లో అబ్దుల్లాపూర్మెట్ వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు, నాలుగు వాహనాలు ఢీ, పలువురికి స్వల్ప గాయాలు, ఒకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సలో. News18 హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH 65) మరోసారి ప్రమాదానికి వేదికైంది. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నియంత్రణ కోల్పోయిన…
-

Sachin at AU : మనస్సాక్షిని చంపుకోవద్దు..సచిన్ భావోద్వేగం | ACTPnews
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోమవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో సందడి చేశారు. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా ఆయన తన గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. “మా నాన్న కూడా ఒక ప్రొఫెసర్, ఆయనకు చదువు అంటే ప్రాణం. మేము ఎంతో సామాన్య నేపథ్యం నుంచి వచ్చాము, కేవలం రెండు గదుల ఇంట్లోనే సర్దుకునేవాళ్లం” అని తన మూలాలను గుర్తు చేసుకున్నారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మనస్సాక్షిని చంపుకోవద్దని విద్యార్థులకు హితబోధ…
-

Nara Lokesh | ఏయూలో చదవనందుకు బాధగా ఉంది..మంత్రి లోకేశ్ ఎమోషనల్ స్పీచ్! | ACTPnews
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. “ఏయూ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది” అని లోకేశ్ వ్యాఖ్యానించారు. 2014 విభజన తర్వాత ఏపీకి ఏయూ మరియు సీబీఎన్ అనేవి రెండు పెద్ద బ్రాండ్లని…
-

Tirumala: తిరుమల కొండపై పోలీసుల స్పీడ్ యాక్షన్.. తప్పిపోయిన చిన్నారిని అరగంటలో పేరెంట్స్కి అప్పగింత | | ACTPnews
Last Updated:May 11, 2026 9:42 AM IST Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని కేవలం అరగంటలోపే గుర్తించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించి కొండపైన భద్రత ప్రమాణాలు పటిష్టంగా ఉన్నాయని మరోసారి రుజువు చేశారు. News18 Tirumala: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు మరోసారి తమ అప్రమత్తతను చాటిచెప్పారు. తిరుమలలో తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని…
-

తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. వైభవంగా హనుమ జయంతి వేడుకలు! | | ACTPnews
Last Updated:May 12, 2026 10:42 PM IST తిరుమలలో వైభవంగా హనుమ జయంతి వేడుకలు..! + News18 తిరుమల పర్వతాలు మరోసారి భక్తిరసంలో మునిగిపోయాయి. వైశాఖ మాసం బహుళ దశమిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హనుమ జయంతి వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాపవినాశనం మార్గంలోని జాపాలి తీర్థం వరకు భక్తుల సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు…
-

Kishan Reddy | పెట్రోల్ డీజిల్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ! | | ACTPnews
Last Updated: Apr 29, 2026, 21:00 IST తెలంగాణలో చమురు సరఫరాపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని సీజీఓ టవర్స్లో చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్ల అసోసియేషన్తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. “రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరియు సోషల్ మీడియాలో వస్తున్న…
-

Rajagopal Reddy vs Kavitha: కవిత కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్! | ACTPnews
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కవిత కొత్త పార్టీ ఏర్పాటును “బిగ్ జోక్”గా అభివర్ణించారు. “తండ్రికి (కేసీఆర్) కనీస విలువ ఇవ్వని మనిషి.. తెలంగాణ ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడి బిడ్డగా మాత్రమేనని, ఆమెకు స్వతంత్ర రాజకీయ నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు. తిరిగి TRS పేరుతో పార్టీ…
-

Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews
తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. Source…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













