Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. | | ACTPnews
Last Updated:May 23, 2026 9:16 PM IST తిరుపతిలో న్యాయవాది గుణశేఖర్ కానిస్టేబుల్ హత్యకు కుట్ర ఆరోపణలు, ముగ్గురు యువకుల స్టేట్మెంట్లతో కేసు నమోదు, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు + News18 తిరుపతిలో సంచలనం రేపుతున్న ఓ కేసు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఓ పోలీస్ కానిస్టేబుల్ను హత్య చేయించాలని ముద్దాయిలను ప్రేరేపించాడన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం హాట్టాపిక్గా మారింది. ఇప్పటికే ఓ…
-

Hyderabad: జవహర్నగర్ నేపాల్ ముఠా దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
నమ్మకంగా ఇంట్లో చేరి.. పుట్టినరోజు నాటకంతో స్కెచ్ పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్ లోని అత్యంత విలాసవంతమైన ‘మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్’లో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సిపురం (68) తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారనే విషయాన్ని అక్కడ పనిచేసే రాజేష్, మీనా అనే నేపాల్ కార్మికులు గమనించారు. ఎలాగైనా ఆ ఇంట్లో పెద్ద ఎత్తున దోపిడీ చేసి లగ్జరీ లైఫ్ గడపాలని వారు పక్కా స్కెచ్…
-

Hyderabad Buffet: హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద బుఫే.. హైదరాబాద్ శరత్ సిటీ మాల్లో ‘ది గ్రాండ్లైన్’ ఫుడ్ కార్నివాల్.. | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:May 17, 2026 2:52 PM IST Hyderabad Buffet: హైదరాబాద్లోని సరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ప్రారంభమైన “ది గ్రాండ్లైన్” ప్రపంచంలోనే అతిపెద్ద బఫేగా ఫుడ్ లవర్స్ను ఆకట్టుకుంటోంది. 500కు పైగా వంటకాలతో ఈ రెస్టారెంట్ భోజన ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. News18 హైదరాబాద్ నగరం అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్, చారిత్రక కట్టడాలు, నిజాం సంస్కృతి, రుచికరమైన బిర్యానీ. అయితే ఇప్పుడు ఈ మహానగరం మరో ప్రత్యేక ఆకర్షణతో…
-

Ashwini Vaishnaw | హైదరాబాద్-అమరావతి బుల్లెట్ రైలుజస్ట్ గంటలో వెళ్లొచ్చు.. | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రైల్వే చరిత్రలో మంగళవారం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీకి వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ – అమరావతి మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలకు తగ్గుతుందని, ఈ ప్రాజెక్టును 7-8 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే…
-

Bullet Train: హైదరాబాద్ టు ముంబై.. కేవలం 3 గంటలే.. సిద్ధమైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ డీపీఆర్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్కూ హైస్పీడ్ కనెక్టివిటీ! | తెలంగాణ వార్తలు | ACTPnews
మూడు రాష్ట్రాల మీదుగా 671 కిలోమీటర్ల ప్రయాణం ఈనాడు కథనం ప్రకారం.. ఈ హైస్పీడ్ కారిడార్ మొత్తం పొడవు 671 కిలోమీటర్లు. ఈ కారిడార్ మూడు రాష్ట్రాల పరిధి గుండా సాగనుంది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 457 కిలోమీటర్లు (68 శాతం), కర్ణాటకలో 121 కిలోమీటర్లు (18 శాతం), మరియు తెలంగాణ పరిధిలో 93 కిలోమీటర్ల (14 శాతం) మేర ట్రాక్ నిర్మిస్తారు. గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైళ్లను డిజైన్…
-

Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews
Last Updated: Apr 28, 2026, 19:21 IST అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారని, ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే అద్భుతమైన కార్యక్రమని కొనియాడారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు కూడా ఇలాగే హేళన చేశారని, కానీ నేడు అది నగరానికే తలమానికంగా మారిందని గుర్తు చేశారు. గూగుల్…
-

Jagadish Reddy Serious Warnings To Police Officers | తప్పు చేస్తే ఏ అధికారిని వదిలేది లేదు! | ACTPnews
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీడియా సమావేశంలో పోలీస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితుడు మధు కుటుంబ పోషణ బాధ్యత, వారి పిల్లల చదువుల బాధ్యతను బీఆర్ఎస్ పార్టీనే పూర్తిగా తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా తాము గమనిస్తూనే ఉన్నామని, తప్పు చేసిన వారు భవిష్యత్తులో తప్పించుకోలేరని హెచ్చరించారు. గతంలో ఇలాంటి క్రిమినల్ కేసులు 10 ఏండ్ల తర్వాత కూడా రీ-ఓపెన్ చేసి, బాధ్యులైన…
-

KTR Inspiring Speech At ICAI Convocation In Hyderabad | సీఏలకు కేటీఆర్ కీలక సందేశం! | ACTPnews
హైదరాబాద్ అన్వయ కన్వెన్షన్లో జరిగిన ఐసీఏఐ (ICAI) కాన్వొకేషన్ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా చార్టర్డ్ అకౌంటెంట్లు (CA) అయిన యువతను వారి పట్టుదల, క్రమశిక్షణను అభినందిస్తూ కేటీఆర్ గారు కీలక ప్రసంగం చేశారు. దేశ నిర్మాణంలో, మారుతున్న ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సమగ్రత, పారదర్శకతను కాపాడటంలో చార్టర్డ్ అకౌంటెంట్లు దేశ ఆర్థిక…
-

Hyderabad Crime: వివాహేతర సంబంధానికి అడ్డని కన్నకూతుర్నే పొట్టనబెట్టుకున్న కఠిన తల్లి.. ఎలా చంపేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews
Last Updated:May 19, 2026 5:18 AM IST Hyderabad Crime: హైదరాబాద్ అల్వాల్లో రేఖ అనే తల్లి, ప్రియుడు సాయి కోసం ఆరేళ్ల కూతురు తన్వికను నీటి ట్యాంకులో నెట్టివేసి హత్య చేసింది, ఇద్దరిపై కేసు, అరెస్ట్ చేశారు News18 కన్నప్రేమను మంటగలిపే అత్యంత అమానవీయమైన, క్రూరమైన సంఘటన హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రియుడితో ఉన్న వివాహేతర సంబంధానికి ఆరేళ్ల కన్నకూతురు అడ్డంగా ఉందన్న కారణంతో, ఓ తల్లి కఠినంగా మారి…
-

ఆరు అడుగుల గంగమ్మ శిరస్సు.. పలమనేరు జాతరలో భక్తులకు గూస్బంప్స్ ఖాయం..! Gangamma Jathara. | | ACTPnews
Last Updated:May 23, 2026 7:00 PM IST చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు బీసీ కాలనీలోని శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో 35 కేజీల, ఆరు అడుగుల పంచలోహ శిరస్సు ప్రతిష్ఠ, జాతరకు భారీగా భక్తుల రద్దీ + News18 అమ్మవారి జాతరలు అంటేనే ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల కలయిక. కానీ చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఓ గంగమ్మ జాతర మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా అదే చర్చ..…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












