Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • C.P. Radhakrishnan : తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి.. | ACTPnews

    C.P. Radhakrishnan : తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి.. | ACTPnews

    భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ అర్చకులు, అధికారులు ‘ఇస్తికపాల్’ గౌరవంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆయన తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకుని, అనంతరం గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ఎం. రవిచంద్ర ఉపరాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి, శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం మరియు టీటీడీ…

    Continue Reading

  • Kidney Cancer: 8 నెలల పసిబిడ్డకు సోకిన అరుదైన కిడ్నీ క్యాన్సర్‌..అద్భుతం చేసిన మాదాపూర్ మెడికవర్ వైద్యులు! | | ACTPnews

    Kidney Cancer: 8 నెలల పసిబిడ్డకు సోకిన అరుదైన కిడ్నీ క్యాన్సర్‌..అద్భుతం చేసిన మాదాపూర్ మెడికవర్ వైద్యులు! | | ACTPnews

    Last Updated:May 19, 2026 6:24 AM IST హైదరాబాద్ మాదాపూర్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు ఎనిమిది నెలల శిశువులో అరుదైన విల్మ్స్ ట్యూమర్‌ను మల్టీ మోడాలిటీ చికిత్సతో విజయవంతంగా నయం చేశారు News18 క్యాన్సర్ మహమ్మారి పెద్దవారికే కాదు, ఊహ తెలియని పసిపిల్లలకు సోకుతూ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, అత్యాధునిక వైద్య సాంకేతికత, వైద్యుల అంకితభావం తోడైతే ఎంతటి ప్రమాదకరమైన క్యాన్సర్‌నైనా జయించవచ్చని హైదరాబాద్‌లోని మాదాపూర్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్…

    Continue Reading

  • YS Avinash Reddy | ఏపీలో పెట్రోల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణం! | ACTPnews

    YS Avinash Reddy | ఏపీలో పెట్రోల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణం! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న పెట్రోల్, డీజిల్ కొరతపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. “దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇంధన కొరత ఏర్పడింది అని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని ప్రశ్నించగా.. ఆయన విస్తుపోయే నిజాలు చెప్పారు” అని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం…

    Continue Reading

  • Tirumala Srivani Tickets: శ్రీవాణి టిక్కెట్ల హైజాక్.. టికెట్ల బుకింగ్‌లో సాఫ్ట్‌వేర్ జిమ్మిక్కులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Tirumala Srivani Tickets: శ్రీవాణి టిక్కెట్ల హైజాక్.. టికెట్ల బుకింగ్‌లో సాఫ్ట్‌వేర్ జిమ్మిక్కులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:May 13, 2026 5:08 AM IST టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షణాల్లో టికెట్లను బుక్ చేస్తూ, భక్తుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుమల Tirumala Srivani Tickets: ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే భక్తుల ఆకాంక్షను కొందరు అక్రమార్కులు కాసుల వేటగా మార్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్టు టికెట్లను సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో హైజాక్ చేస్తూ, సామాన్య…

    Continue Reading

  • Bhumana Slams Chandrababu | చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ | ACTPnews

    Bhumana Slams Chandrababu | చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ | ACTPnews

    టీడీపీ కార్యవర్గ సమావేశంలో వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానమంతా కుట్రలు, వెన్నుపోట్లతోనే నిండి ఉందని ఆయన విమర్శించారు. వైఎస్సార్సీపీపై “హత్య రాజకీయాలు” అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, చంద్రబాబుకు “మెగలోమానియా” (తనను తాను గొప్పగా ఊహించుకునే వ్యాధి) ఉందని భూమన ఎద్దేవా చేశారు. మీడియాలోని కొన్ని వర్గాలు చంద్రబాబును ఆకాశానికెత్తుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తిరుపతి వేదికగా జరిగిన…

    Continue Reading

  • Rape Case: టీ తాగుదామని పిలిచి మద్యం తాగించాడు.. మత్తులో ఉన్న తోటి విద్యార్థినిపై అత్యాచారం చేసిన బీటెక్ స్టూడెంట్.. | | ACTPnews

    Rape Case: టీ తాగుదామని పిలిచి మద్యం తాగించాడు.. మత్తులో ఉన్న తోటి విద్యార్థినిపై అత్యాచారం చేసిన బీటెక్ స్టూడెంట్.. | | ACTPnews

    Last Updated:May 19, 2026 7:43 AM IST Rape Case: ఇబ్రహీంపట్నం వద్ద బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మెట్ ఉడుతల ఉదయ్ మద్యం తాగించి అత్యాచారం, ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు News18 హైదరాబాద్ నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కలకలం రేపిన ఘోర ఉదంతం ఒకటి వెలుగుచూసింది. తోటి విద్యార్థిని అని చూడకుండా, నమ్మకంగా బయటకు తీసుకువెళ్లి, బలవంతంగా మద్యం తాగించి ఒక బీటెక్ విద్యార్థినిపై ఆమె క్లాస్‌మెట్…

    Continue Reading

  • Malkajgiri Deputy Collector: రూ. 100 కోట్ల తిమింగలం!.. ఏసీబీ వలలో డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Malkajgiri Deputy Collector: రూ. 100 కోట్ల తిమింగలం!.. ఏసీబీ వలలో డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వనస్థలిపురం ఎన్‌జీఓ కాలనీలోని వంశీమోహన్ నివాసం, మేడ్చల్‌లోని ఆయన కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లపై మెరుపు దాడులు చేశాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న ఆయన మామ విజయభాస్కర్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం (రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా) కేవలం రూ. 6.22 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే పత్రాల్లో కనిపించినప్పటికీ, బహిరంగ మార్కెట్లో…

    Continue Reading

  • Tirumala Smart Darshan: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. భారీ రద్దీలోనూ సాఫీ దర్శనం.. టీటీడీ స్మార్ట్ ప్లాన్ సక్సెస్..! ttd controls heavy rush in tiruma | | ACTPnews

    Tirumala Smart Darshan: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. భారీ రద్దీలోనూ సాఫీ దర్శనం.. టీటీడీ స్మార్ట్ ప్లాన్ సక్సెస్..! ttd controls heavy rush in tiruma | | ACTPnews

    Last Updated:May 13, 2026 8:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది, టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తో రోజూ 75 నుంచి 91 వేల మందికి సాఫీ దర్శనం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు,…

    Continue Reading

  • KTR on Hyderabad Development | హైదరాబాద్ నిర్మాణం ఎవరో ఒక్కరి వల్ల కాలేదు | ACTPnews

    KTR on Hyderabad Development | హైదరాబాద్ నిర్మాణం ఎవరో ఒక్కరి వల్ల కాలేదు | ACTPnews

    హైదరాబాద్ నగరాభివృద్ధిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “హైదరాబాద్ని నేనే అభివృద్ధి చేశాను” అని చెప్పుకోవడం తప్పు అని ఆయన పేర్కొన్నారు. ఈ నగరం ఒక రోజులోనో లేదా ఒక వ్యక్తి వల్లనో ఈ స్థాయికి చేరలేదని, ఇది వందల ఏళ్ల కృషి అని చెప్పారు. 1591లో కులీ కుతుబ్ షా నగరాన్ని నిర్మించినప్పటి నుండి నేటి వరకు ఎంతోమంది పాలకులు, ప్రభుత్వాలు తమ వంతు పాత్ర పోషించాయని ఆయన గుర్తు చేశారు. ఎవరో…

    Continue Reading

  • తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీ.. భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు..! Bhakarapet road accident | | ACTPnews

    తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీ.. భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు..! Bhakarapet road accident | | ACTPnews

    Last Updated:May 13, 2026 10:39 PM IST తిరుపతి జిల్లా భాకరాపేట సమీప జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీకొని ఘోర ప్రమాదం, పలువురు స్వల్ప గాయాలు, ట్రాఫిక్ గంటల పాటు నిలిచింది, అతివేగమే కారణమని అనుమానం + News18 తిరుపతి జిల్లాలోని భాకరాపేట సమీప జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వేగంగా దూసుకెళ్తున్న మూడు కార్లు అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో క్షణాల్లో హైవేపై భయానక…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed