Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Preethi Reddy: మల్లారెడ్డి కోడలు అన్నంత పని చేస్తుందా.. మామ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటీ..? | | ACTPnews
అయితే ఇప్పుడు ప్రీతిరెడ్డి వ్యాపారవేత్తగానే కాకుండా ఓ విద్యావంతురాలిగా చలామణి అవుతూ రాబోయే రోజుల్లో రాజకీయ నాయకురాలిగా మారాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే పలు సందర్భాల్లో మోదీని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు, అభివృద్దిని మెచ్చుకుంటూ బీజేపీ జపం చేస్తూ వచ్చారు. అయితే మామ, అన్న ఇద్దరూ బీఆర్ఎస్లో ఉండటం, కాంగ్రెస్ పార్టీలో తమకు వ్యతిరేకిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటంతో ప్రీతిరెడ్డి బీజేపీలో చేరితే బెటర్ అని రాబోయే ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్ సభ…
-

బిఆర్ఎస్కు షాక్… కవిత టిఆర్ఎస్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారేనా..? | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Apr 25, 2026 4:00 PM IST కల్వకుంట్ల కవిత మేడ్చల్ మునిరాబాద్లో కొత్త టిఆర్ఎస్ పార్టీని ప్రకటించారు, బిఆర్ఎస్ వైఫల్యాలపై విమర్శలు, మహిళలు యువతకు ప్రాధాన్యమని, కొత్త ప్రాంతీయ ప్రత్యామ్నాయంగా చర్చ సాగుతోంది + కొత్త పార్టీ సక్సెస్ సాధించేనా… కవిత వ్యూహం ఎలా ఉండబోతుంది..? తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టిఆర్ఎస్ (తెలంగాణ…
-

Petrol Prices: పెట్రోల్ ధరల్లో హైదరాబాద్ టాప్… లీటర్కు ఏ రాష్ట్రంలో ఎంత ఉందంటే | Hyderabad Tops Indias Petrol Price Chart Check Per-Litre Fuel Rate | | ACTPnews
మే 15, 2026 తర్వాత ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీ రూ.97.77, ముంబై రూ.106.64, కోల్కతా రూ.108.74, చెన్నై రూ.103.90, గురుగ్రామ్ రూ.98.29, నోయిడా రూ.98.04, బెంగళూరు రూ.106.17, భువనేశ్వర్ రూ.104.57, చండీగఢ్ రూ.97.27, హైదరాబాద్ రూ.110.89, జైపూర్ రూ.108.19, లక్నో రూ.97.58, పాట్నా రూ.108.55, తిరువనంతపురం రూ.110.75. అదే సమయంలో డీజిల్ ధరలు న్యూఢిల్లీ రూ.90.67, ముంబై రూ.93.14, కోల్కతా రూ.95.13, చెన్నై రూ.95.47, గురుగ్రామ్ రూ.90.77, నోయిడా రూ.91.31, బెంగళూరు…
-

మే 9న తెలంగాణలో మోడీ పర్యటన.. వేల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం..! Narendra Modi Telangana visit. | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Apr 25, 2026 7:38 PM IST మే 9న ప్రధానమంత్రి Narendra Modi తెలంగాణ పర్యటన, Warangal రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంకితం, మామునూర్ ఎయిర్పోర్టు, Hyderabad MMTS దశ 2, ఎయిమ్స్ విస్తరణకు శంకుస్థాపన చేయనున్నారు మే 9న వరంగల్ కు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో మరోసారి రాజకీయ, అభివృద్ధి వాతావరణం వేడెక్కబోతోంది. ప్రధానమంత్రి Narendra Modi మే 9న రాష్ట్రంలో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన…
-

Pithapuram Flexi Row: కాకినాడలో ఫ్లెక్సీల రచ్చ …టీడీపీ – జనసేన నేతల మధ్య తోపులాట! | | ACTPnews
Last Updated: Apr 21, 2026, 21:36 IST టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.. ట్యాబ్ లు పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేశారు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్… అయితే, పాడా కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు జనసేన…
-

Harshaveena’s Explosive Allegations | ఈసారి నేనూ కొడతా.. మీ వల్లే పవన్కు అనారోగ్యం..! | ACTPnews
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపుల బాధితురాలు హర్షవీణ బుధవారం విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. “ఒక దరిద్రుడు నడిరోడ్డు మీద నన్ను కొట్టాడు. ఈసారి కొట్టడానికి వస్తే నోటితో కాదు, నా చేత్తోనే పని చెప్తా” అని ఆమె తీవ్ర హెచ్చరికలు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని, పార్టీ ఎటువంటి క్లీన్ చీట్ ఇవ్వకుండానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని ఆమె ప్రశ్నించారు.…
-

ఈ ఒక్క పని చేయండి చాలు… 60 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా… వైరల్గా మారిన హైదరాబాదీ సలహా | Hyderabad founder says 60 lakh litres of fuel can be saved | | ACTPnews
మరొక యూజర్ ప్రభుత్వం ఖర్చులపై దృష్టి పెట్టిందని, ముందు రాజకీయ నాయకులు, అధికారులు ఖర్చులు తగ్గించాలని, తరువాతే ప్రైవేట్ ఉద్యోగులపై నియమాలు పెట్టాలని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వాడేలా చూడాలని కూడా ఆయన అన్నారు. చివరగా చెప్పాలంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కేవలం పని చేసే విధానం మాత్రమే కాదు, ఇంధనం, ఆర్థిక వ్యవస్థ, నగర రవాణా విధానం కూడా మారిపోతాయి. ఈ చర్చ మనకు ఒక విషయం గుర్తు చేస్తోంది,…
-

Kanipakam Temple: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. పూర్తి వివరాలు ఇవే | | ACTPnews
Last Updated:May 10, 2026 4:55 PM IST Kanipakam Temple: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుటుంబంతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించి, విజయవంతమైన ఎన్నికలకు ఇది నూతన ఆరంభమని అన్నారు + News18 చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, స్వయంభూ మూర్తిగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా పర్యటనలో…
-

అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్ | Medicover Hospitals has launched Advanced Eye Center at Hi-Tech City | బిజినెస్ | ACTPnews
Last Updated:May 15, 2026 2:55 PM IST మెడికవర్ హాస్పిటల్స్ అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించింది. ముఖ్య అతిథిగా సినీ నటి, సామాజిక సేవకురాలు అమల అక్కినేని పాల్గొన్నారు. అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్ అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్లో సమగ్ర కంటి వైద్య సేవలను అందించే అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐ సెంటర్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ…
-

Hyderabad: పథకం లవర్ది.. అమలు కల్పనది.. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ఒక నేపాలీ ప్రేమ కథా చిత్రం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 4:44 AM IST నమ్మకంగా ఇంట్లో చేరి, యజమానురాలి ప్రాణాలు తీసి, కోట్ల రూపాయల సొత్తుతో పరారైన ఈ ముఠా వెనుక ఉన్న అంతరాష్ట్ర నెట్వర్క్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్రే భార్య తనూజ హత్య, దోపిడీ కేసులో రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్ లాంటి అత్యంత సంపన్న, సురక్షిత ప్రాంతంలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












