Category: World
All word Telugu news updates
-

NEET రీ ఎగ్జామ్లో భారీ స్కామ్.. బీహార్లో శంకర్ దాదా MBBS స్టయిల్లో పరీక్ష.. 30 మంది అరెస్ట్! | | ACTPnews
Last Updated:Jun 22, 2026 3:53 PM IST పరీక్షా కేంద్రాల్లో వేలిముద్రలు, ఫోటోలను తనిఖీ చేసే బయోమెట్రిక్ కంపెనీ సిబ్బందితో ఈ ముఠా చేతులు కలిపింది. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) లో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మయాంక్ కశ్యప్ అనే విద్యార్థి, బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగి లాగా నకిలీ ఐడీతో హసన్పూర్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించాడు. ప్రతీకాత్మక చిత్రం NEET UG Re-Exam: పేపర్ లీక్ వివాదం తర్వాత…
-

Keir Starmer: షాక్ ఇచ్చిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.. రెండేళ్లు గడవకముందే రాజీనామా.. కారణం ఇదే | | ACTPnews
Last Updated:Jun 22, 2026 2:40 PM IST Keir Starmer: బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర అలజడి రేగింది. ఆ దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (Keir Starmer) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కీర్ స్టార్మర్ గత కొన్ని నెలలుగా సొంత పార్టీ అయిన ‘లేబర్ పార్టీ’ (Labour Party) లోనే ఆయన నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడం, ప్రజాదరణ రోజురోజుకూ పడిపోవడంతో పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఆయన…
-

Ukrain-Russia War: మాస్కోపై డ్రోన్ల దాడి.. 60కి పైగా డ్రోన్లను కూల్చివేసిన రష్యా.. విమానాశ్రయాల తాత్కాలిక మూసివేత | | ACTPnews
Last Updated:Jun 22, 2026 2:06 PM IST ఈ దాడి నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు మాస్కో పరిధిలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. PC: X.com Ukrain-Russia War: రష్యా రాజధాని మాస్కో నగరాన్ని లక్ష్యంగా చేసుకుని సోమవారం (జూన్ 22, 2026) తెల్లవారుజామున భారీ ఎత్తున డ్రోన్ దాడులు జరిగాయి. మాస్కో నగరం వైపు దూసుకొచ్చిన దాదాపు 60 డ్రోన్లను రష్యా రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చివేసినట్లు స్థానిక అధికారులు…
-
PM Modi: మోదీ చెప్పిన 24 గంటల్లోనే పని మొదలు.. దేశంలోనే తొలి సోలార్ గ్రామం రెడీ! | | ACTPnews
Last Updated:Jun 22, 2026 10:36 AM IST PM Modi: దేశంలోనే తొలి ‘మోడల్ సోలార్ విలేజ్’గా ఒడిశాలోని పహాడ్పూర్ గ్రామం గుర్తింపు పొందబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 24 గంటల్లోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు వేగంగా ప్రారంభమవగా, గ్రామంలోని ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వగ్రామమైన ఒడిశాలోని ‘పహాడ్పూర్’, దేశంలోనే మొట్టమొదటి ‘మోడల్ సోలార్ విలేజ్’గా గుర్తింపు పొందబోతోంది.…
-

PM Modi: పాకిస్థాన్ కుట్రలకు ప్రధాని మోదీ చెక్.. సరైన టైంలో సరైన స్పందన.. వ్యూహాత్మకం! | | ACTPnews
Last Updated:Jun 22, 2026 10:57 AM IST PM Modi: సముద్ర జలాల్లో పరాక్రమం, నైపుణ్యం లేకుండా ఏ దేశం కూడా గొప్ప ప్రపంచ శక్తిగా ఎదగలేదని ప్రధాని మోదీ అన్నారు. ఒక దేశ అభివృద్ధి, జాతీయ భద్రత, ఆర్థిక శ్రేయస్సు అన్నీ సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని ఆయన వివరించారు. సముద్ర రంగంలో బలమైన సామర్థ్యాలు ఉన్న దేశం.. ఆర్థికంగానూ, వ్యూహాత్మకంగానూ మరింత శక్తిమంతంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ (Image credit –…
-

NEET Re-Exam 2026: 9 పక్కటెముకలు విరిగాయి. ధర్మేంద్ర ప్రధాన్ జోక్యంతో నీట్ పరీక్ష రాసిన సృష్టి దుబే | | ACTPnews
Last Updated:Jun 21, 2026 7:57 PM IST NEET Re-Exam 2026: దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. కొంతమంది ఆలస్యంగా వచ్చిన కారణంగా పరీక్ష రాయలేకపోయారు. ఐతే.. ఓ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన యువతి.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జోక్యంతో.. తిరిగి మళ్లీ పరీక్ష రాయగలిగింది. ధర్మేంద్ర ప్రధాన్ (Image: PTI) సృష్టి దుబే అనే నీట్ ఆశావాది తన జీవితంలో ఎదురైన కష్టాలను అధిగమించి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర…
-

Top10 News: యోగా దినోత్సవం, నీట్ రీ-ఎగ్జామ్.. ఇరాన్ శాంతి చర్చలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయింది కానీ ఇప్పుడు నడుస్తున్న రేవంత్ రెడ్డి సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అని సెటైర్లు వేశారు. ఒక సినిమా ఫెయిల్ అయితే నిర్మాతలకు మాత్రమే నష్టం వస్తుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. 2.…
-

US, Iran & Pakistan Leaders High-Level Peace Talks : అమెరికా, ఇరాన్, పాక్ కీలక చర్చలు! | ACTPnews
పశ్చిమాసియాలో శాంతి స్థాపనే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో అమెరికా, ఇరాన్, పాకిస్తాన్ దేశాల అగ్రనేతల కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇస్లామాబాద్ ఒప్పందం అమలులో భాగంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్ చేరుకుంది. ఈ చారిత్రాత్మక చర్చలకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. టాప్ లెవెల్ చర్చలకు ముందే యూఎస్ బృందం పాక్ నేతలతో భేటీ అయింది. మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి…
-

Tamil Nadu Ammonia Gas Leak: తమిళనాడులో ఘోర విషాదం.. అమ్మోనియం గ్యాస్ లీకై ఏడుగురు మృతి | | ACTPnews
Last Updated:Jun 21, 2026 4:57 PM IST ఈ ప్రమాదం తమిళనాడులో పారిశ్రామిక సేఫ్టీపై మళ్లీ చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నోర్, తూతుకుడి వంటి ప్రాంతాల్లో కూడా అమ్మోనియా లీక్ ఘటనలు జరిగాయి. కార్మికుల భద్రత, ఫ్యాక్టరీలలో రెగ్యులర్ ఆడిట్స్, శిక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం తమిళనాడు.. తిరువళ్లూరు జిల్లాలో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఒక రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకవడంతో.. దాన్ని పీల్చి.. 60 మందికి పైగా ఆస్వస్థత చెందారు. వారిలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












