Category: World
All word Telugu news updates
-

Hiroshima Day: అమెరికా ఎందుకు అణు బాంబు వేసింది? దాని వెనక దాగివున్న చరిత్రేంటి? | | ACTPnews
మరి ఇన్ని ఆంక్షల మధ్య, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని అణు బాంబులు ఉన్నాయో లెక్కలు చూస్తే ఆ సంఖ్య ఎవరికైనా తీవ్రమైన భయభ్రాంతులు కలిగిస్తుంది. అంతర్జాతీయ ఆయుధాల విశ్లేషణలో అత్యంత విశ్వసనీయమైన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన 2026 నాటి రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,187 అణు వార్హెడ్లు (Nuclear Warheads) ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్,…
-

Chennai: భార్య వదిలేసిందని భర్త వికృత చేష్ట.. ఏకంగా 109 సార్లు.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు! | | ACTPnews
Last Updated:Aug 05, 2026 6:48 AM IST Chennai: భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందన్న అక్కసుతో ఒక భర్త చేసిన పనులు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఆయన చేసిన వికృత చేష్టకు విమానాశ్రయాలు భారీగా నష్టపోయాయి. ప్రతీకాత్మక చిత్రం విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను హడలెత్తించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 109 సార్లు విమానాలకు, పలు ప్రభుత్వ ఆస్తులకు బాంబు బెదిరింపులు…
-

Mark Zuckerberg Apologise: కేంద్రం సీరియస్.. తప్పులపై క్షమాపణ చెప్పిన మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్.. అసలేం జరిగింది? | | ACTPnews
Last Updated:Aug 05, 2026 5:08 PM IST భారత ప్రభుత్వం ముందు మెటా ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? జుకర్బర్గ్ను ఇబ్బందుల్లోకి నెట్టిన అసలు వ్యవహారం ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకోండి. Mark Zuckerberg Apologise భారత ప్రభుత్వంతో ఇటీవల జరిగిన కీలక చర్చల్లో మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కంపెనీ ప్లాట్ఫారమ్లలో చోటుచేసుకున్న కొన్ని తీవ్రమైన లోపాలపై విచారం వ్యక్తం చేసి క్షమాపణలు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా బాలలపై లైంగిక…
-

True Story: తన అంత్యక్రియలకు హాజరైన వారికి 93 ఏళ్ల వృద్ధుడి మెసేజ్.. ధన్యజీవి అంటూ కీర్తిస్తున్న జనం | | ACTPnews
Last Updated:Aug 05, 2026 9:03 AM IST True Story: మంచివాడు అనిపించుకోవాలనే తాపత్రయం, విలక్షణమైన ఆలోచన అతి తక్కువ మందికి ఉంటుంది. కేరళలోని వట్టక్కుళి వి.టి. ఆంటోని అనే 93 ఏళ్ల వృద్ధుడి జీవితం ఓ సజీవ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీవితంలోనూ, మరణంలోనూ ఒక విశిష్ట వ్యక్తిగా నిలిచిపోయారు ఆంటోని. News18 Trending News: మనలో చాలా మందికి ఇతరులకు సేవ చేయడం, లేదా ఎదుటి వాళ్ల దృష్టిలో మంచివాడిగా గుర్తింపు తెచ్చుకోవాలని…
-

Karnataka Politics: కర్ణాటకలో అసంతృప్త జ్వాలలు.. సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:Aug 05, 2026 9:33 AM IST Karnataka Politics: మంత్రి పదవులు ఆశించి భంగపడిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది. ఈ పరిస్థితుల్లో రెబెల్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో అసంతృప్త జ్వాలలు.. సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. జూన్ నెలలో సిద్ధరామయ్య స్థానంలో కర్ణాటక…
-

Iran News: ఇరాన్పై భారీ దాడి.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరుగుతోంది? | | ACTPnews
Last Updated:Aug 05, 2026 1:19 PM IST Iran News: పదే పదే బెదిరించడమే తప్ప.. చేతల్లో ఆ పని చెయ్యకపోతే, అవతలి వాళ్లు దాన్ని లైట్ తీసుకుంటారు. ట్రంప్ విషయంలో ఇరాన్ ఇదే చేస్తోంది. ఆయన పదే పదే బెదిరిస్తూ, వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇలాంటివి చాలా చూశాం అంటూ ఇరాన్ తేలిగ్గా తీసుకుంటోంది. మరోసారి ట్రంప్ అదే చేశారు. ఇరాన్పై భారీ దాడి.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ (Image – Reuters) రెండో ప్రపంచ…
-

Yuva Sangam: యూత్ అలర్ట్.. జోరుగా యువసంఘం రిజిస్ట్రేషన్లు.. ప్రధాని మోదీ పిలుపుతో..! | | ACTPnews
అర్హతలు, రిజిస్ట్రేషన్: 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువత ఈ కార్యక్రమానికి అర్హులు. ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, NSS/NYKS వాలంటీర్లు, యువ ప్రొఫెషనల్స్ సహా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఆగస్టు 18, 2026. అధికారిక పోర్టల్ https://ebsb.aicte-india.org ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభం. పోర్టల్లోకి వెళ్లి అవసరమైన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, ఆసక్తి ఉన్న రాష్ట్రం వంటి సమాచారం నమోదు చేసి…
-

Fact Check: విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ప్రధాని మోదీ ప్రకటన.. ఇది గమనించారా? | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 05, 2026 11:40 AM IST Fact Check: ప్రధాని మోదీ తన గురించి గొప్పగా చెప్పమని ఎవర్నీ అడగరు. కానీ కొంతమంది ఆయన్ని అదే పనిగా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు అతి చేస్తారు. ఒక్కోసారి వారి ఈ చర్యలు.. కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారతాయి. అలాంటి ఓ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించి.. ప్రజలను అలర్ట్ చేసింది. విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు.. ప్రధాని మోదీ ప్రకటన.. ఇది…
-

త్రిషపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. సీఎం విజయ్ ఒక ‘డమ్మీ’: ఉదయనిధి స్టాలిన్ ఫైర్! | | ACTPnews
Last Updated:Aug 04, 2026 10:22 PM IST నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో తంజావూరు పోలీసుల విచారణ ఎదుర్కొన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తన వాదన వినిపించారు. తాను కేవలం రైతుల సమస్యలపైనే మాట్లాడానని, సీఎం విజయ్ ఒక డమ్మీ అని తీవ్ర విమర్శలు చేశారు. News18 తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై తానెలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తంజావూరులోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్లో దాదాపు…
-

Vehicles: వాహనదారులకు బిగ్ అలర్ట్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వీరికి పెట్రోల్, డీజిల్ బంద్! | | ACTPnews
Last Updated:Aug 04, 2026 10:44 PM IST దేశంలో బీమా లేని వాహనాలకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన చేసింది. ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోసేలా కొత్త పైలట్ ప్రాజెక్టును తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ, ఐఆర్డీఏఐలను ఆదేశించింది. News18 మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. కానీ లక్షలాది వాహనాలు బీమా లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












