Category: World
All word Telugu news updates
-

ఎర్ర సముద్రంలో భారతీయ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన కేంద్రం! | | ACTPnews
Last Updated:Aug 04, 2026 10:58 PM IST యెమెన్ తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో భారతీయ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలతో దాడి చేశారు. నౌక మునిగిపోగా, అందులోని 13 మంది భారతీయులను యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. News18 యెమెన్ పశ్చిమ తీరంలో ఎర్ర సముద్రంలో (Red Sea) భారతీయ వాణిజ్య నౌక ఎంఎస్వీ ఫైజ్ నూరే ఒలియాపై జరిగిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. మంగళవారం పేలుడు పదార్థాలతో…
-

Iran vs USA: అమెరికా-ఇరాన్ మధ్య కీలక ఒప్పందం? హార్ముజ్ జలసంధి ఓపెన్కు మార్గం సుగమం! | | ACTPnews
Last Updated:Aug 04, 2026 10:15 PM IST అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరు దేశాల మధ్య మంగళ లేదా బుధవారాల్లో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. News18 ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరించడానికి అమెరికా, ఇరాన్ మధ్య త్వరలోనే…
-

ఇరాన్కు ఇదే చివరి అవకాశం.. ఒప్పందం కుదరకపోతే తీవ్ర చర్యలు: ట్రంప్ హెచ్చరిక | | ACTPnews
Last Updated:Aug 04, 2026 6:44 AM IST ట్రంప్ ఇరాన్కు అణు ఒప్పందంపై చివరి అవకాశం ఇచ్చారు. చర్చలు విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా నిరోధించడమే లక్ష్యం. TRUMP (ANI) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న అణు చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 4 (స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 3) ఓవల్ ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇరాన్కు అనుకూల…
-

‘విజయ్ ఒక డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. DMK అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు! | | ACTPnews
Last Updated:Aug 04, 2026 7:39 PM IST నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తన కుమారుడు ఉదయనిధి అరెస్ట్ కావడంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. తమిళనాడులో నడుస్తున్నది ‘జోకర్ల క్యాబినెట్’ అని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్ర స్థాయిలో ఏకిపారేశారు. News18 కావేరీ జలాల నిరసనలో నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం…
-

Jammu Kashmir floods: జమ్మూ కాశ్మీర్లో వాన బీభత్సం.. ఏడాదిలో 35 సార్లు క్లౌడ్ బరస్ట్.. 31 మంది మృతి! | | ACTPnews
Last Updated:Aug 04, 2026 7:15 PM IST జమ్మూ కాశ్మీర్ను విపరీతమైన వాతావరణ పరిస్థితులు వణికిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 35కు పైగా మేఘవిస్ఫోటనాలు సంభవించాయి. ఈ ఘటనల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, రోడ్లు, వంతెనలు ధ్వంసమై అపార నష్టం వాటిల్లింది. News18 జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రకృతి ప్రకోపం తీవ్ర రూపం దాల్చింది. ఈ ఏడాది వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 35కు పైగా మేఘవిస్ఫోటనాలు (క్లౌడ్…
-

Balochistan: ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించిన బలూచిస్థాన్, ప్రపంచ గుర్తింపును కోరుతోంది | | ACTPnews
Last Updated:Aug 04, 2026 8:31 AM IST రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఏఐ చిత్రం… బలూచిస్తాన్ స్వతంత్ర దేశమనే తమ డిమాండ్ను మరోసారి ముందుకు తెస్తూ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఏడాది ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా, బలూచిస్తాన్ను స్వతంత్ర సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని…
-

Tamil Nadu: త్రిష, విజయ్లపై సంచలన వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. | | ACTPnews
Last Updated:Aug 04, 2026 10:41 AM IST కావేరి జల వివాదంపై జరిగిన సభలో త్రిష పేరును ప్రస్తావిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారానికి దారితీశా News18 తమిళనాడులో కావేరి నదీ జలాల వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. సభలో నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ ద్వంద్వార్థం వచ్చేలా వ్యాఖ్యానించారనే ఆరోపణల నేపథ్యంలో తమిళగ…
-

Indian Railway: ట్రైన్లో ట్రాన్స్జెండర్ చేసిన పనికి అంతా షాక్.. ఇలాగైతే రైలులో ఎవరైనా జర్నీ చేస్తారా..? | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 04, 2026 3:34 PM IST Indian Railway: సౌకర్యం, సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు తక్కువతో జర్నీ పూర్తవుతుందనే ఆలోచనతోనే చాలా మంది రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే టికెట్ బుక్ చేసుకొని బెర్త్ కన్ఫామ్ అయిన తర్వాత రైలులో ఎక్కితే హాయిగా ప్రయాణం ముగుస్తుందనే సంతృప్తి చాలా మందికి ఉండదు. Transgender video viral Indian Railway: సౌకర్యం, సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు తక్కువతో జర్నీ పూర్తవుతుందనే ఆలోచనతోనే…
-

Udayanidhi Stalin: త్రిష వివాదం.. టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు! | | ACTPnews
Last Updated:Aug 04, 2026 2:47 PM IST నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ను ఖండించిన ఆయన, అధికార టీవీకే నేతలను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. News18 తమిళనాడు రాజకీయం తీవ్ర దుమారం రేపుతోంది. కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో…
-

Chandipura Virus: 22 మంది ప్రాణాలు తీసిన చండీపుర వైరస్.. హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్, లక్షణాలు, నివారణ చర్యలు | | ACTPnews
22 మంది మృతి.. గుజరాత్ రాష్ట్రాన్ని చండీపూర వైరస్ కేసులు భయపెడుతున్నాయి. మొత్తం 184 అనుమానిత కేసుల్లో 35 మందికి చండీపుర వైరస్ ఉన్నట్లుగా వైద్యాశాఖ తేల్చింది. ఇక ఈ వైరస్ బారినపడి 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 నమూనాల పరీక్షా ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. పాజిటివ్గా తేలిన ఏడుగురు రోగులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సివిల్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆరుగురు పేషెంట్స్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. #WATCH…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












