Category: World

All word Telugu news updates

  • ఎన్‌డీఏ ‘మంగళ్ మిలన్’ సమావేశం.. ప్రధాని మోదీతో కలిసి కీలక నేతల హాజరు, పలు అంశాలపై చర్చ | | ACTPnews

    ఎన్‌డీఏ ‘మంగళ్ మిలన్’ సమావేశం.. ప్రధాని మోదీతో కలిసి కీలక నేతల హాజరు, పలు అంశాలపై చర్చ | | ACTPnews

    ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల మధ్యలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన అంశాలపై చర్చించేందుకు ఎన్‌డీఏ ప్రతి వారం ‘మంగళ్ మిలన్’ సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయ్ కూడా ఈసారి సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ లైబ్రరీ భవనానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ…

    Continue Reading

  • Japan second capital: జపాన్‌లో రెండో రాజధాని డిమాండ్.. ఎందుకు? ఇండియాలో హైదరాబాద్‌పై చర్చ! | | ACTPnews

    Japan second capital: జపాన్‌లో రెండో రాజధాని డిమాండ్.. ఎందుకు? ఇండియాలో హైదరాబాద్‌పై చర్చ! | | ACTPnews

    జపాన్ పరిస్థితి ఇలా ఉంటే, భారతదేశంలో కూడా రెండవ రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. విస్తీర్ణంలో, జనాభాలో చాలా పెద్దదైన భారతదేశంలో ఢిల్లీ రాజధానిగా ఉన్నప్పటికీ, దక్షిణ భారతదేశంలో మరో రాజధాని ఉండాలనే వాదన ఎప్పటినుంచో బలంగా ఉంది. ముఖ్యంగా పాలనాపరమైన సౌలభ్యం, భౌగోళిక దూరం, భద్రతా కారణాల దృష్ట్యా భారతదేశానికి రెండో రాజధాని అవసరం అనే అభిప్రాయం కొందరు మేధావులు, రాజకీయ నాయకుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ రేసులో హైదరాబాద్,…

    Continue Reading

  • Shocking Video: పట్టపగలే దారుణం.. టీచర్‌ను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు! | | ACTPnews

    Shocking Video: పట్టపగలే దారుణం.. టీచర్‌ను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు! | | ACTPnews

    Last Updated:Aug 03, 2026 10:10 PM IST హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌ను ముసుగు వేసుకున్న గుర్తుతెలియని దుండగుడు పట్టపగలే కత్తితో పొడిచి చంపాడు. పోలీస్ ఔట్‌పోస్టుకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. News18 హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని సిక్రోనా గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్య అనే మహిళా ఉపాధ్యాయురాలిని…

    Continue Reading

  • Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ సర్కార్ | | ACTPnews

    Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ సర్కార్ | | ACTPnews

    Last Updated:Aug 03, 2026 10:22 PM IST కావేరీ నదీ జలాల పంపకాల వివాదం మరోసారి ముదురుతోంది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేస్తోందని, తమకు దక్కాల్సిన వాటాను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేసింది. News18 కర్ణాటకతో కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు…

    Continue Reading

  • Petrol Diesel Exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! | బిజినెస్ | ACTPnews

    Petrol Diesel Exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! | బిజినెస్ | ACTPnews

    Last Updated:Aug 03, 2026 8:54 PM IST పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్నులను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. News18 కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై పన్నుల విధింపును కొనసాగిస్తూ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో…

    Continue Reading

  • Prashant Kishor: వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా.. ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం! | | ACTPnews

    Prashant Kishor: వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా.. ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం! | | ACTPnews

    Last Updated:Aug 03, 2026 7:05 PM IST బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా రాణించి ‘జన్ సూరజ్’ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్.. తన తొలి ఎన్నికల్లోనే ఘనవిజయం సాధించారు. గత మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ స్థానంలో ఏకంగా 18 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ప్రశాంత్ కిశోర్ బీహార్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమికి భారీ షాక్ తగిలింది. పట్నాలోని ప్రతిష్ఠాత్మక బంకీపూర్ అసెంబ్లీ…

    Continue Reading

  • కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సిద్ధరామయ్య దూరం! | | ACTPnews

    కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సిద్ధరామయ్య దూరం! | | ACTPnews

    Last Updated:Aug 03, 2026 5:31 PM IST కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. కొత్తగా 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. పదవులు దక్కని ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. News18 కర్ణాటక మంత్రివర్గ విస్తరణ అధికార కాంగ్రెస్ పార్టీలో ఊహించని స్థాయిలో అగ్గి రాజేసింది. రాష్ట్రంలో కొత్తగా 19 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ…

    Continue Reading

  • Kerala Floods: కేరళలో కుండపోత.. వరద బీభత్సానికి 15 మంది మృత్యువాత! | | ACTPnews

    Kerala Floods: కేరళలో కుండపోత.. వరద బీభత్సానికి 15 మంది మృత్యువాత! | | ACTPnews

    Last Updated:Aug 03, 2026 3:25 PM IST కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా వణికిస్తున్నాయి. కుండపోత వానల కారణంగా ఇప్పటివరకు 15 మంది మృత్యువాత పడగా.. 11 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. AI Image కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానల…

    Continue Reading

  • Viagra Benefits: వయాగ్రాతో మరో బెనిఫిట్..! ఆశలు రేకెత్తిస్తున్న కొత్త పరిశోధన | | ACTPnews

    Viagra Benefits: వయాగ్రాతో మరో బెనిఫిట్..! ఆశలు రేకెత్తిస్తున్న కొత్త పరిశోధన | | ACTPnews

    Last Updated:Aug 03, 2026 4:11 PM IST Viagra Benefits: మానవ శరీరాన్ని కుంగదీసే ప్రాణాంతక రోగాలు చాలానే ఉన్నాయి. వాటి నుండి బయటపడేందుకు అనేక రకాల మందులు, టెస్టులు, థెరపీలు ఉన్నప్పటికి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే దీనికి సంబంధించి క్యాన్సర్ కణాల్ని నిర్జీవం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు అనేక రకాల పరిశోధనలు, అధ్యాయనాలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు…

    Continue Reading

  • Giant Banana: ఈ అరటి పండు ఒక్కటి తింటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నట్లే.. దాని బరువు, ఎత్తు తెలిస్తే షాక్ అవుతారు | | ACTPnews

    Giant Banana: ఈ అరటి పండు ఒక్కటి తింటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నట్లే.. దాని బరువు, ఎత్తు తెలిస్తే షాక్ అవుతారు | | ACTPnews

    సాధారణంగా మనం తినే అరటి పండ్లలాగా ఇవి విత్తనాలు లేనివి కావు. ఈ పండ్లలో పెద్ద పరిమాణంలో ఉండే నల్లటి విత్తనాలు ఉంటాయి. పండు పండినప్పుడు గుజ్జు మెత్తగా, కాస్త తీపిగా ఉన్నప్పటికీ, విత్తనాలు ఎక్కువ ఉండటం వల్ల వీటిని నేరుగా తినడం కంటే విత్తనాలు తీసి స్థానికులు తింటారు. ఇవి ఎక్కువగా దట్టమైన వర్షారణ్యాలలో, సముద్ర మట్టానికి 1,200 నుండి 2,000 మీటర్ల ఎత్తులో ఉండే పర్వత ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి. చల్లని, అధిక తేమ…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed