Category: World
All word Telugu news updates
-

మామూలు దొంగ కాదు బాబోయ్.. దొంగిలించిన బంగారాన్ని ఎక్కడ దాచిందో తెలిస్తే అవాక్కవుతారు! | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jun 09, 2026 3:09 PM IST ఈమె మామూలు లేడీ కాదు.. కీలేడి. బంగారం ఎంత సులభంగా దొంగలించిందో.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే. News18 బంగారం ధర కొండెక్కి కూర్చుంది. జనాలు కొనాలంటేనే జంకుతున్నారు. తులం కొనే చోట అరతులంతో సరిపెట్టుకుంటారు. ధరలు భారీగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. బంగారం విలువ చాలా పెరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రం…
-

Silver Coins: పొలం తవ్వుతుండగా గలగల శబ్దాలు.. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే రైతుకు దిమ్మతిరిగిపోయింది..! | | ACTPnews
Last Updated:Jun 09, 2026 3:35 PM IST ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా చరిత్రాభిమానులు, పురావస్తు పరిశోధకుల దృష్టిని కూడా ఆకర్షించింది. News18 ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా చరిత్రాభిమానులు, పురావస్తు పరిశోధకుల దృష్టిని కూడా ఆకర్షించింది. జిల్లాలోని తారాయసుజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోపాల్పూర్ ఓఝవాలియా గ్రామంలో ఓ వ్యవసాయ పొలాన్ని తవ్వుతుండగా…
-

Iran-us Deal: నౌకలు కదిలాయి.. ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేసిన అమెరికా సేనలు! | | ACTPnews
Last Updated:Jun 19, 2026 10:00 AM IST అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు.. ఇరాన్ చుట్టుపక్కల సముద్ర తీరాలలో నౌకాదళ ఆంక్షల అమలు కార్యకలాపాలను అమెరికా దళాలు పూర్తిగా నిలిపివేసినట్లు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సెంట్కామ్ స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిలో కదులుతున్న ఇరాన్ నౌకలు Iran-us Deal: పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర సైనిక ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరింది.…
-

RIL AGM 2026 Live Updates: రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ ఏజీఎం.. ముఖేష్ అంబానీ ఈ కీలక ప్రకటనలు | | ACTPnews
ముఖేశ్ అంబానీ కీలక ప్రసంగం.. గత ఆరు సంవత్సరాలు అనేక దశాబ్దాలతో పోలిస్తే అత్యంత అస్థిరత, అనిశ్చితితో కూడిన కాలంగా నిలిచాయి. కోవిడ్-19 మహమ్మారి, పెరిగిన భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఘర్షణలు, యుద్ధాలు, ఇంధన మార్కెట్లో అంతరాయాలు, సరఫరా గొలుసుల విభజన, ముడి సరుకుల ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు, అలాగే మూలధన మార్కెట్ల మారుతున్న పరిస్థితులు కలిసి ప్రపంచ వ్యాపార వాతావరణాన్ని గతంతో పోలిస్తే మరింత అనూహ్యంగా మార్చాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ఈ సమస్యలను మరింత…
-

NEET 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థుల కోసం అధికారిక వాట్సాప్.. అప్డేట్స్ ఎలా పొందాలంటే? | | ACTPnews
Last Updated:Jun 19, 2026 11:45 AM IST ఈ నెలలో జరగనున్న నీట్ రీ-టెస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సందేశాలు విపరీతంగా వ్యాపిస్తుండటంతో విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకు ఎన్టీఏ ఈ అడుగు వేసింది. ప్రతీకాత్మక చిత్రం NEET 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్కు హాజరవుతున్న విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన, నిజమైన మరియు తాజా సమాచారాన్ని వేగంగా…
-

US-Iran Talks Called off: అమెరికా-ఇరాన్ చర్చలు రద్దు.. స్విట్జర్లాండ్ వెళ్లని జేడీ వాన్స్.. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, 16 మంది మృతి! | | ACTPnews
Last Updated:Jun 19, 2026 12:05 PM IST US-Iran Talks Called off: అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరగాల్సిన కీలక చర్చలు హఠాత్తుగా రద్దయ్యాయి. స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ పర్వత ప్రాంత రిసార్ట్లో శుక్రవారం (జూన్ 19, 2026) జరగాల్సిన ఈ చర్చలు నిలిచిపోయినట్లు స్విస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఫైల్ ఫోటో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (J.D. Vance) తన స్విట్జర్లాండ్…
-

PM Modi: సేవ, సుపరిపాలనతో 12 ఏళ్ల ప్రస్థానం: ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ప్రధాని మోదీ సరికొత్త సంకల్పం! | | ACTPnews
ఈ నిరంతర శ్రమ ఫలితంగానే నేడు మౌలిక వసతుల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు ప్రతి రంగంలో భారతదేశం ప్రపంచ వేదికపై ఒక సరికొత్త గుర్తింపును సొంతం చేసుకుందని మోదీ వివరించారు. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల విస్తరణ, రవాణా సదుపాయాల ఆధునికీకరణ గ్లోబల్ స్థాయిలో భారత్ ప్రతిష్టను పెంచాయి. ‘వికసిత్ భారత్’ అనే గొప్ప సంకల్పాన్ని నిజం చేయడానికి రాబోయే రోజుల్లో కూడా తమ ప్రభుత్వం ఇదే సేవా మార్గంలో పయనిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ…
-

PM Modi: నెహ్రూ రేడియో కాలం నుండి మోదీ సోషల్ మీడియా యుగం వరకు.. భారత రాజకీయాల్లో సరికొత్త విప్లవం! | | ACTPnews
వారపు వార్తల నుండి నిమిషాల విశ్లేషణ దాకా గతంలో పత్రికలు రోజుల తరబడి ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసేవి. పార్లమెంట్ చర్చలు, సాంప్రదాయ మీడియా మాత్రమే రాజకీయ వేదికలుగా ఉండేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో ప్రభుత్వ నిర్ణయం వెలువడిన నిమిషాల్లోనే విమర్శలు, మద్దతు, మీమ్స్, ఫ్యాక్ట్-చెక్స్ రూపంలో స్పందనలు వస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరాయంగా రాజకీయ కమ్యూనికేషన్ సాగుతోంది. ప్రజల నిరంతర నిఘాలో ప్రధానమంత్రి డిజిటల్ మాధ్యమాల విస్తరణతో నాయకులకు, సామాన్య పౌరులకు…
-

Zojila Marvel: జోజిలా టన్నెల్ బ్రేక్త్రూ.. 11,500 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం, సైన్యానికి భారీ ఊరట | | ACTPnews
అంతిమంగా ముగింపుగా చెప్పాలంటే, జోజిలా టన్నెల్ ప్రాజెక్టు అనేది భారతదేశ అత్యంత సున్నితమైన ఉత్తర సరిహద్దులలో ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విస్తృతమైన, చరిత్రాత్మకమైన భౌగోళిక, వ్యూహాత్మక, సైనిక పరివర్తనకు ఒక తిరుగులేని సజీవ నిదర్శనం. రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence) ఉన్నతాధికారులు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) కమాండర్ల లోతైన అభిప్రాయం ప్రకారం, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి దశాబ్దాలుగా భారతదేశానికి హిమాలయాలలోని ఈ అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఒక అడ్డుగోడగా, ఒక…
-

Radha Gayatri Death Mystery: రూంలో నగ్నంగా రాధ డెడ్బాడీ, ఇద్దరం మద్యం తాగామన్న భర్త.. పేరెంట్స్ చెప్పిందేంటి..? | | ACTPnews
అయితే ఈకేసులో అనుమానితుడు భర్తే కావడం, మృతురాలి గదిలో రక్తపు మరకలు, మద్యం బాటిల్స్ ఉండటం, ఆమె శరీరంపై గాయాలు, ముక్కు నుండి రక్తం కారడం వంటి పరిగణలోకి తీసుకున్న అధికారులు గదిని పరిశీలించిన తర్వాత దర్యాప్తు అధికారులు.. బెడ్షీట్సహా పలుచోట్ల రక్తపు మరకలను ఫోరెన్సిక్ బృందంతో క్లూస్ను సేకరించింది. రాధ గాయత్రి మరణానికి గల కారణాలపై, ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని అధికారులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి ఒక్క విషయాన్ని కూడా, ఇప్పటికీ పోలీసులు బయటకు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











