Category: World

All word Telugu news updates

  • Viral Video: జువెలరీ షాపులో డైమండ్ నెక్లెస్ మాయం.. సీసీ ఫుటేజ్‌కి చిక్కిన కంటికి కనిపించని దొంగ | ట్రెండింగ్ | ACTPnews

    Viral Video: జువెలరీ షాపులో డైమండ్ నెక్లెస్ మాయం.. సీసీ ఫుటేజ్‌కి చిక్కిన కంటికి కనిపించని దొంగ | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Aug 03, 2026 12:31 PM IST Viral Video: నగల దుకాణం మూసివేసిన తర్వాత ఈ చోరీ జరిగింది. అయితే జువెలరీ షాపు తలుపులు పగలగొట్టడం రెక్కీ నిర్వహించడం, సెక్యూరిటిపై దాడి చేయడం వంటివి ఏమి జరగలేదు. కనీసం నగల షాపు తలుపులు కూడా తెరవకుండానే వజ్రాల హారం అపహరణకు గురైంది. + VIRAL VIDEO Viral Video: బంగారు నగల దుకాణంలో దొంగలు పడితే అంతా ఊడ్చుకెళ్తారు. కాని విచిత్రం ఏమిటంటే కర్నాటకలో…

    Continue Reading

  • Mysore: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్ | | ACTPnews

    Mysore: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్ | | ACTPnews

    Last Updated:Aug 03, 2026 6:53 AM IST Mysore: ఏడుస్తున్న పసిపాపను ఊరడించేందుకు బంధువు ఆప్యాయంగా కొనిచ్చిన ఒక రూపాయి చిప్స్ ప్యాకెట్ ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం చిప్స్ ప్యాకెట్ లోపల ఉచిత బహుమతిగా (Toy Prize) వచ్చిన ప్లాస్టిక్ బంతి ఒక మూడేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొంది. ప్లాస్టిక్ బంతిని తినే పదార్థం అనుకుని నోట్లో వేసుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక పసికందు విలవిలలాడుతూ కన్నుమూసిన…

    Continue Reading

  • Residents Battle Massive Blazes : గ్రీస్ను ముంచెత్తుతున్న కార్చిచ్చు! | ACTPnews

    Residents Battle Massive Blazes : గ్రీస్ను ముంచెత్తుతున్న కార్చిచ్చు! | ACTPnews

    గ్రీస్ దేశాన్ని భయంకరమైన కార్చిచ్చు (Wildfires) వణికిస్తోంది. రాజధాని ఏథెన్స్ పరిసర ప్రాంతాలతో పాటు పలు గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో మంటలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి. తీవ్రమైన ఎండలు, ఈదురు గాలుల కారణంగా మంటలు వేగంగా నివాస ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో వందలాది ఇళ్లు దహనమయ్యే ప్రమాదంలో పడ్డాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి స్థానిక ప్రజలు, అగ్నిమాపక సిబ్బంది కలసి నీటి పైపులు, చెట్ల కొమ్మలతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. అధికారులు అనేక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. Source…

    Continue Reading

  • Europe Wildfires Rage From July Into August : యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చు! | | ACTPnews

    Europe Wildfires Rage From July Into August : యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చు! | | ACTPnews

    Last Updated: Aug 02, 2026, 20:51 IST యూరప్ ఖండాన్ని అత్యంత భయంకరమైన ఉష్ణగాలులు మరియు కార్చిచ్చులు (Wildfires) వణికిస్తున్నాయి. జూలై నెల అంతటా స్పెయిన్, గ్రీస్, ఫ్రాన్స్, ఇటలీ మరియు పోర్చుగల్ దేశాల్లో వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని బూడిద చేసిన మంటలు, ఆగస్టు నెల ప్రారంభమైనప్పటికీ ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. తీవ్రమైన ఎండలు, పొడి వాతావరణం మరియు బలమైన గాలుల కారణంగా రికార్డు స్థాయిలో వినాశనం జరుగుతోంది. వందలాది నివాసాలు కాలిబూడిదవ్వగా,…

    Continue Reading

  • Pakistan Suicide Blast: పాకిస్థాన్‌‌లో దారుణం.. శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి! | | ACTPnews

    Pakistan Suicide Blast: పాకిస్థాన్‌‌లో దారుణం.. శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి! | | ACTPnews

    Last Updated:Aug 02, 2026 10:55 PM IST పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన శాంతి ర్యాలీ లక్ష్యంగా చేసుకుని ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘోర ఘటనలో ఐదుగురు పోలీసులతో సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. News18 పాకిస్థాన్‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఘోర ఉగ్రదాడి జరిగింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున చేపట్టిన శాంతి ర్యాలీనే లక్ష్యంగా చేసుకుని…

    Continue Reading

  • Crime News: రూ.44 లక్షల ఇన్సూరెన్స్ కోసం భార్యను దారుణంగా చంపిన భర్త | | ACTPnews

    Crime News: రూ.44 లక్షల ఇన్సూరెన్స్ కోసం భార్యను దారుణంగా చంపిన భర్త | | ACTPnews

    Last Updated:Aug 02, 2026 10:22 PM IST ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్‌లో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బు రూ.44 లక్షలు కాజేసేందుకు అమర్ సింగ్ అనే వ్యక్తి తన భార్య రీటాను దారుణంగా హత్య చేశాడు. కారుతో తొక్కిచ్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ai gen ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.44 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ సొమ్ము కాజేసేందుకు అమర్ సింగ్ అనే వ్యక్తి…

    Continue Reading

  • Pope Leo : బాధితులకు అండగా నిలిచిన పోప్! | ACTPnews

    Pope Leo : బాధితులకు అండగా నిలిచిన పోప్! | ACTPnews

    స్పెయిన్ సరిహద్దు నగరమైన సెయుటా (Ceuta) లో చోటుచేసుకున్న తీవ్ర వలసల సంక్షోభం (Migration Crisis) పై పోప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంజెలుస్ (Angelus) ప్రార్థనల అనంతరం మాట్లాడిన ఆయన, సెయుటాలో నెలకొన్న పరిస్థితులను “ఆందోళనకరమైనవి”గా వర్ణించారు. వేలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించడం, తీవ్ర ప్రాణనష్టం సంభవించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం మరియు న్యాయంతో కూడిన పరిష్కారాలు లభించాలని పోప్ ఆకాంక్షించారు.…

    Continue Reading

  • Sheikh Hasina: అజ్ఞాతం వీడుతున్న షేక్ హసీనా.. ఆగస్టు 5న ప్రజల ముందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని! | | ACTPnews

    Sheikh Hasina: అజ్ఞాతం వీడుతున్న షేక్ హసీనా.. ఆగస్టు 5న ప్రజల ముందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని! | | ACTPnews

    Last Updated:Aug 02, 2026 7:43 PM IST బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత తొలిసారిగా ఆగస్టు 5న మీడియాతో మాట్లాడనున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, తన భవిష్యత్ ప్రణాళికలతో పాటు స్వదేశానికి తిరిగి వెళ్లే అంశంపై ఆమె కీలక ప్రకటన చేయనున్నారు. News18 బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించనున్నారు. విద్యార్థుల ఆందోళనల కారణంగా పదవి కోల్పోయి ఏడాదికి పైగా ప్రవాసంలో ఉన్న ఆమె,…

    Continue Reading

  • Iran US War Updates: ఇరాన్‌పై అమెరికా దాడులకు బ్రేక్.. రంగంలోకి దిగిన సౌదీ క్రౌన్ ప్రిన్స్! | | ACTPnews

    Iran US War Updates: ఇరాన్‌పై అమెరికా దాడులకు బ్రేక్.. రంగంలోకి దిగిన సౌదీ క్రౌన్ ప్రిన్స్! | | ACTPnews

    Last Updated:Aug 02, 2026 6:15 PM IST ఇరాన్‌పై దాడులు చేస్తామంటూ హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రం కాకూడదనే ఉద్దేశంతో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ జరిపిన దౌత్య చర్చలే దీనికి కారణం. News18 ఇరాన్‌పై విరుచుకుపడతామని గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధం రాకుండా అడ్డుకునేందుకు…

    Continue Reading

  • Indonesia Tragedy: ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఓడలో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనం! | | ACTPnews

    Indonesia Tragedy: ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఓడలో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనం! | | ACTPnews

    Last Updated:Aug 02, 2026 3:50 PM IST ఇండోనేషియాలోని మదురా దీవికి సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ ఫెర్రీ (షిప్)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 41 మంది ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ టీమ్‌లు 225 మందిని సురక్షితంగా రక్షించాయి. AI Gen ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మదురా దీవికి సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ ఫెర్రీ (ఓడ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed