Category: World

All word Telugu news updates

  • NEET UG Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం | | ACTPnews

    NEET UG Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం | | ACTPnews

    విడతల వారీగా కౌన్సెలింగ్ వివరాలు కౌన్సెలింగ్ ప్రక్రియను మొత్తం మూడు ప్రధాన రౌండ్లు మరియు ఒక చివరి ‘స్ట్రే వేకెన్సీ’ రౌండ్‌గా నిర్వహించనున్నారు. 1. మొదటి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా: మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ విడతలో సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో ఆగస్టు 22వ తేదీ లోగా నివేదించి (Report) ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర కోటా:…

    Continue Reading

  • US Visa Bond Program: అమెరికా వెళ్లే విదేశీయులకు షాక్.. రేపు అమల్లోకి భారీ వీసా బాండ్.. ఇదేంటి? | | ACTPnews

    US Visa Bond Program: అమెరికా వెళ్లే విదేశీయులకు షాక్.. రేపు అమల్లోకి భారీ వీసా బాండ్.. ఇదేంటి? | | ACTPnews

    గత ఏడాది పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం ఆధారంగా, ఎంపిక చేసిన దేశాల దరఖాస్తుదారులు బీ-వన్ (బిజినెస్), బీ-టూ (టూరిస్ట్) వీసాలు పొందేందుకు ముందస్తుగా గరిష్టంగా 20,000 డాలర్ల (సుమారుగా 17 లక్షల రూపాయలు) వరకు సెక్యూరిటీ బాండ్‌ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాగోమెన్ రిపోర్టుల ప్రకారం, కాన్సులర్ అధికారులకు దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితి, విద్య, ఇతర బ్యాక్‌గ్రౌండ్‌లను బట్టీ.. 10వేలు, 15 వేలు లేదా 20వేల డాలర్ల వరకు బాండ్ వసూలు చేసే అధికారం…

    Continue Reading

  • PM Modi Dhimsa dance: ఏపీ ధింసా నృత్యంపై ప్రధాని ప్రశంసల జల్లు.. తెలుగు ట్వీట్‌తో మెచ్చుకున్న మోదీ | | ACTPnews

    PM Modi Dhimsa dance: ఏపీ ధింసా నృత్యంపై ప్రధాని ప్రశంసల జల్లు.. తెలుగు ట్వీట్‌తో మెచ్చుకున్న మోదీ | | ACTPnews

    ట్వీట్‌లో ప్రధాని మోదీ ఇలా రాశారు: “భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన ‘ధింసా నృత్యం’ నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయతకు, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి – ప్రత్యేకించి మన గిరిజన సమాజాల గొప్ప సాంప్రదాయాలకు ఈ అద్భుత ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది” అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు వీడియోని కూడా ఆయన షేర్ చేశారు. ఇది కేవలం ఒక సాధారణ స్వాగతం కాదు.…

    Continue Reading

  • Nasha Mukt: డ్రగ్స్‌కి చెక్.. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం.! | | ACTPnews

    Nasha Mukt: డ్రగ్స్‌కి చెక్.. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం.! | | ACTPnews

    ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 10,000కి పైగా ప్రాంతాల నుంచి ఒకేసారి ఒక కోటి మందికి పైగా యువత పాల్గొంటున్నారు. వారు నషా ముక్తి ప్రతిజ్ఞ చేసి, నషా ముక్త్ యువ వాలంటీర్లుగా దేశ నిర్మాణానికి అంకితమవుతున్నారు. మై భారత్ వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్లు, యువ క్లబ్‌లు, స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఎన్‌జీఓలు, పరిశ్రమల యువ విభాగాలు, 125కి పైగా ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొంటున్నాయి. యువజన వ్యవహారాలు మంత్రి మన్సుఖ్…

    Continue Reading

  • రాహుల్ గాంధీ, మరో ఇద్దరు ఎంపీలపై కేసు నమోదు.. కారణం ఏంటంటే? | | ACTPnews

    రాహుల్ గాంధీ, మరో ఇద్దరు ఎంపీలపై కేసు నమోదు.. కారణం ఏంటంటే? | | ACTPnews

    Last Updated:Aug 01, 2026 11:00 PM IST పార్లమెంటు ఆవరణలో సనాతన ధర్మాన్ని, సాధువులను అవమానించేలా నిరసన తెలిపారన్న ఆరోపణలతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మరో ఇద్దరు ఎంపీలపై వారణాసి పోలీసులు కేసు నమోదు చేశారు. రామమందిర విరాళాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా వీరు చేసిన ఒక స్కిట్ వివాదాస్పదమైంది. News18 పార్లమెంటు ఆవరణలో ‘సనాతన ధర్మాన్ని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా’ ప్రవర్తించారన్న ఆరోపణలతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ముగ్గురు…

    Continue Reading

  • Floods: అస్సాం, కేరళ, ఒడిశాలను ముంచెత్తిన భారీ వరదలు.. 88కి చేరిన మృతుల సంఖ్య! | | ACTPnews

    Floods: అస్సాం, కేరళ, ఒడిశాలను ముంచెత్తిన భారీ వరదలు.. 88కి చేరిన మృతుల సంఖ్య! | | ACTPnews

    Last Updated:Aug 01, 2026 9:17 PM IST దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాం, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో వరద పరిస్థితులు భయంకరంగా మారాయి. డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కష్టకాలంలో బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. AI Gen దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అస్సాం, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో శనివారం నాటికి వరద పోటెత్తడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.…

    Continue Reading

  • IMD Issues Red Alert for Heavy Rain : దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్! | | ACTPnews

    IMD Issues Red Alert for Heavy Rain : దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్! | | ACTPnews

    Last Updated: Aug 01, 2026, 18:35 IST భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే వారం పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది. పంజాబ్, హర్యానాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముండగా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మాత్రం తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక…

    Continue Reading

  • PM Modi: ‘దేశ అభివృద్ధికి అసలైన ఇంధనం యువతే’.. ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: ‘దేశ అభివృద్ధికి అసలైన ఇంధనం యువతే’.. ప్రధాని మోదీ | | ACTPnews

    Last Updated:Aug 01, 2026 6:58 PM IST దేశ పురోగతిలో యువతదే కీలకపాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఉత్పాదక రంగం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ వారి ప్రతిభ విశేషమైనదని కొనియాడారు. కర్ణాటకలోని మైసూర్‌లో నిర్మించిన ‘స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం’ (వివేక స్మారక) ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. News18 నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, వారి సామర్థ్యమే దేశానికి అతిపెద్ద బలం అని ప్రధానమంత్రి…

    Continue Reading

  • Iran US War: ‘కోలుకోలేని దెబ్బ తీస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఏ క్షణమైనా దాడులు! | | ACTPnews

    Iran US War: ‘కోలుకోలేని దెబ్బ తీస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఏ క్షణమైనా దాడులు! | | ACTPnews

    Last Updated:Aug 01, 2026 2:51 PM IST పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఇరాన్‌పై మరింత తీవ్రమైన దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిలిటరీని ఆదేశించారు. ఈ వారాంతంలోనే ఇరాన్‌కు చెందిన విద్యుత్, ఇంధన కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. News18 కాల్పుల విరమణ కోసం ఒకపక్క చర్చలు జరుగుతుండగానే.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.…

    Continue Reading

  • Ruchika Singh: దేశానికి క్షమాపణ చెప్పిన రుచికా సింగ్.. మోదీపై వ్యాఖ్యల వివాదం ముగుస్తుందా? | | ACTPnews

    Ruchika Singh: దేశానికి క్షమాపణ చెప్పిన రుచికా సింగ్.. మోదీపై వ్యాఖ్యల వివాదం ముగుస్తుందా? | | ACTPnews

    అసలు వివాదం ఏమిటి? జులై 23న జంతర్ మంతర్ దగ్గర నీట్-యూజీ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు, CJP అధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ సమయంలో రుచికా సింగ్ అనే యువతి ప్రధాని మోదీపై అసభ్యకరమైన భాష వాడుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశాయనీ, ప్రజా శాంతిని భంగపరిచేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఘజియాబాద్‌కు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ కంప్లైంట్ ఇవ్వడంతో..…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed