Category: World

All word Telugu news updates

  • Telegram: ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కి షాక్.. ఆశ్చర్యకర విషయాలు చెప్పిన కేంద్రం | | ACTPnews

    Telegram: ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కి షాక్.. ఆశ్చర్యకర విషయాలు చెప్పిన కేంద్రం | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 7:52 PM IST Telegram: జూన్ 21న జరగనున్న నీట్-యూజీ 2026 పునఃపరీక్షకు ముందు, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు కేంద్రం తాత్కాలికంగా బ్యాన్ విధించడంతో టెలిగ్రామ్‌ ఢిల్లీ హైకోర్టుకి వెళ్లగా.. అక్కడ కూడా రిలీఫ్ లభించలేదు. ఏమైందో తెలుసుకుందాం. ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కి షాక్.. ఆశ్చర్యకర విషయాలు చెప్పిన కేంద్రం ఆ మధ్య వివాదాస్పదమైన నీట్-యూజీ 2026 పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఈ పరిస్థితుల్లో టెలిగ్రామ్…

    Continue Reading

  • Cognizant Job: ఆ రాత్రంతా ఏడ్చాను.. తన డ్రీమ్ జాబ్ పొందిన తర్వాత కాగ్నిజెంట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్ట్ వైరల్ | ట్రెండింగ్ | ACTPnews

    Cognizant Job: ఆ రాత్రంతా ఏడ్చాను.. తన డ్రీమ్ జాబ్ పొందిన తర్వాత కాగ్నిజెంట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్ట్ వైరల్ | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Jun 17, 2026 10:22 PM IST Cognizant Job: నాలుగేళ్లలో రెండుసార్లు తిరస్కరణకు గురైన తర్వాత, ఒక మహిళ చివరకు తాను ఒకప్పుడు కలలు కన్న సంస్థలో చేరి, సంవత్సరాల తరబడి ఉన్న మెసేజ్‌ని తను ఎన్నటికీ మరచిపోలేని క్షణంగా మార్చుకుంది. News18 Cognizant Job: కొందరికి కెరియర్‌పై స్పష్టత ఉంటుంది. కచ్చితంగా నేను ఈ ఉద్యోగమే చేయాలి.. ఫలానా కంపెనీలోనే ప్లేస్‌మెంట్ వస్తే బాగుంటుందని కలలు కంటారు. అయితే కలను నిజం చేసుకోవడం…

    Continue Reading

  • Top10 News: టెలిగ్రామ్‌పై నిషేధం.. అభిమానికి పవన్ భరోసా.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    Top10 News: టెలిగ్రామ్‌పై నిషేధం.. అభిమానికి పవన్ భరోసా.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త విద్యా విధానం ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన తొలి పాఠశాల భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. నిరుపేద విద్యార్థులకు ఈ స్కూల్ ఎంతగానో ఉపయోగపడనుంది. 2. నేనున్నా.. అభిమానికి పవన్ భరోసా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న 17…

    Continue Reading

  • Modi Trump meeting: త్వరలో భారత్‌లో పర్యటిస్తా.. ప్రధాని మోదీతో భేటీలో ట్రంప్ కీలక ప్రకటనలు! | | ACTPnews

    Modi Trump meeting: త్వరలో భారత్‌లో పర్యటిస్తా.. ప్రధాని మోదీతో భేటీలో ట్రంప్ కీలక ప్రకటనలు! | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 8:08 PM IST Modi Trump meeting: ఫ్రాన్స్‌లో G7 సమ్మిట్‌లో ప్రధాని మోదీ-ట్రంప్ భేటీ జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందం, హార్ముజ్ భద్రతపై కీలక చర్చ జరిగింది. ఐతే.. రెండు దేశాల మధ్యా వివాదాలు అలాగే ఉన్నాయి. త్వరలో భారత్‌లో పర్యటిస్తా.. ప్రధాని మోదీతో భేటీలో ట్రంప్ కీలక ప్రకటనలు! ఫ్రాన్స్‌లోని ఈవియన్‌లో జరుగుతున్న G7 సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…

    Continue Reading

  • PM Modi: మోదీ అధ్యక్షతన కీలక భేటీ..వికసిత్ భారత్ లక్ష్యాలపై ఎన్‌డీఏ చర్చలు | | ACTPnews

    PM Modi: మోదీ అధ్యక్షతన కీలక భేటీ..వికసిత్ భారత్ లక్ష్యాలపై ఎన్‌డీఏ చర్చలు | | ACTPnews

    Last Updated:Jun 10, 2026 12:48 PM IST ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకున్నారు. వరుసగా 4,399 రోజులు పదవిలో కొనసాగుతూ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్‌డీఏ కీలక సమావేశం నిర్వహించగా, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలపై చర్చలు జరగనున్నాయి. NDA To Hold Meeting To Mark Milestone భారత ప్రధానమంత్రి నరేంద్ర…

    Continue Reading

  • Evian-les-Bains: 2026 G7 సదస్సుకు ఆతిథ్య నగరంగా ఎవియాన్-లెస్-బైన్స్.. దీని ప్రత్యేకతలే వేరు! | | ACTPnews

    Evian-les-Bains: 2026 G7 సదస్సుకు ఆతిథ్య నగరంగా ఎవియాన్-లెస్-బైన్స్.. దీని ప్రత్యేకతలే వేరు! | | ACTPnews

    1789లో ఒక ఫ్రెంచ్ ప్రభువు.. ఎవియాన్‌లోని ఖనిజ జల ఊటల వైద్య గుణాలను కనుగొనడంతో దాని కీర్తి ప్రారంభమైంది. ఆల్పైన్ రాళ్ళు, హిమానీనద శిథిలాల ద్వారా సహజంగా వడపోసిన ఈ నీరు, త్వరగానే.. యూరోపియన్ రాజకుటుంబీకులు, కులీనులు, కింగ్ ఎడ్వర్డ్ VII, మార్సెల్ ప్రౌస్ట్, అగా ఖాన్ వంటి ప్రముఖులను ఆకర్షించింది. నేటికీ, ఈ పట్టణం.. ప్రీమియం మినరల్ వాటర్‌కు పర్యాయపదంగా నిలిచింది. ప్రఖ్యాత ఎవియాన్ బ్రాండ్ ప్రతిరోజూ లక్షల నీటిని సరిగ్గా ఈ వనరుల నుంచే…

    Continue Reading

  • రక్షణ ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు.. ఏడాదిలో రూ.1.78 లక్షల కోట్లు! | | ACTPnews

    రక్షణ ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు.. ఏడాదిలో రూ.1.78 లక్షల కోట్లు! | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 3:28 PM IST భారత రక్షణ రంగంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి ఏకంగా రూ.1.78 లక్షల కోట్లకు చేరి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా మన దేశం సాధించిన గొప్ప విజయం ఇది. News18 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో భారతదేశం రక్షణ రంగంలో సరికొత్త శిఖరాలకు చేరుకుంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశ వార్షిక…

    Continue Reading

  • Temple: విగ్రహం లేని వింత ఆలయం.. అయినా వేలాది మంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా? | | ACTPnews

    Temple: విగ్రహం లేని వింత ఆలయం.. అయినా వేలాది మంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా? | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 3:54 PM IST ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత ప్రాచీన పవిత్ర నగరం వారణాసి (కాశీ) అనేక చారిత్రక దేవాలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడి సిగ్రా ప్రాంతంలో ఉన్న ఒక ఆలయం మాత్రం మిగతా దేవాలయాలన్నింటికీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. News18 ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత ప్రాచీన పవిత్ర నగరం వారణాసి (కాశీ) అనేక చారిత్రక దేవాలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడి సిగ్రా ప్రాంతంలో ఉన్న ఒక ఆలయం మాత్రం…

    Continue Reading

  • Rachna Gurjar: యూట్యూబర్‌కి ఊహించని షాక్ ఇచ్చిన ఫాలోవర్స్.. రాత్రి నగలు చూపిస్తే తెల్లవారేలోగా మాయం, వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews

    Rachna Gurjar: యూట్యూబర్‌కి ఊహించని షాక్ ఇచ్చిన ఫాలోవర్స్.. రాత్రి నగలు చూపిస్తే తెల్లవారేలోగా మాయం, వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Jun 10, 2026 1:19 PM IST Rachna Gurjar Viral Video: వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ చేసిన రీల్ వీడియో ఆమె తలరాతను మార్చేసింది. రాత్రికి రాత్రే లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు తెల్లవారేలోగా మాయం అయ్యాయి. పర్సనల్ విషయాలు, తన లగ్జరీ జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో చివరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. News18 Viral Video: మనలో చాలా మందికి తమకున్న సంపదను, విలాసవంతమైన జీవనశైలిని…

    Continue Reading

  • PM Modi: జీ-7 వేదికపై మోదీ గట్టి సందేశం.. భారతీయుల మరణాలపై అమెరికాకు హెచ్చరిక! | | ACTPnews

    PM Modi: జీ-7 వేదికపై మోదీ గట్టి సందేశం.. భారతీయుల మరణాలపై అమెరికాకు హెచ్చరిక! | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 4:28 AM IST జీ-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయుల మరణం అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికాకు గట్టి సందేశం ఇచ్చారు. దేశాల మధ్య నమ్మకం, సముద్ర భద్రత, భారతీయుల రక్షణపై కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ, భవిష్యత్తు భాగస్వామ్యాలు పరస్పర విశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. (PM Modi and Donald Trump) జీ-7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయుల మరణం అంశాన్ని ప్రస్తావిస్తూ…

    Continue Reading

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed