Category: World
All word Telugu news updates
-

Artificial Intelligence: టెస్టింగ్ కదా అని లైట్ తీసుకుంటే.. 3 కంపెనీల డేటాను యాక్సెస్ చేసి షాకిచ్చిన ఏఐ! | | ACTPnews
Last Updated:Jul 31, 2026 8:14 AM IST టెస్టింగ్ సమయంలో ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ మోడళ్లు పొరపాటున మూడు కంపెనీలను హ్యాక్ చేశాయి. ఓపెన్ ఏఐ వెల్లడించిన సమాచారంతో ఈ విషయం వెలుగులోకి రాగా.. టెక్ ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. News18 క్లాడ్ చాట్బాట్ సృష్టికర్త, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. టెస్టింగ్ దశలో ఉన్న తమ ఏఐ మోడళ్లు…
-

Donald Trump: భారతీయ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్.. ఉద్యోగం చేయాలంటే ఇన్ని లక్షలు కట్టాల్సిందే! | | ACTPnews
Last Updated:Jul 31, 2026 8:28 AM IST అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఓపీటీ (OPT) ద్వారా పనిచేసే వారిపై ఏకంగా 1,00,000 డాలర్ల ఫీజు విధించాలని యోచిస్తోంది. దీనివల్ల భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. News18 అమెరికాలో ఉన్నత విద్య చదివి, అక్కడే స్థిరపడాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు, ఇతర విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పిడుగు…
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. గాజాలో యుద్ధానికి చెక్! | | ACTPnews
Last Updated:Jul 31, 2026 10:45 AM IST గాజాలో శాంతి స్థాపన దిశగా చారిత్రక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హమాస్ సహా ఇతర సాయుధ వర్గాల పూర్తి నిరాయుధీకరణకు అంగీకారం కుదిరిందని, త్వరలో ఇజ్రాయెల్ దళాలు వెనక్కి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు. News18 దశాబ్దాలుగా రగులుతున్న గాజాలో శాంతి స్థాపనకు కీలక ముందడుగు పడింది. హమాస్ సహా ఇతర సాయుధ వర్గాల పూర్తి నిరాయుధీకరణ కోసం తమ ‘బోర్డ్…
-

PM Modi: ప్రధాని మోదీ మార్ఫింగ్ వీడియోల కలకలం.. హైదరాబాద్లో మెటా ఇండియా హెడ్పై కేసు నమోదు | | ACTPnews
Last Updated:Jul 31, 2026 11:40 AM IST ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేసినందుకు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. News18 ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకరమైన చిత్రాలు షేర్ చేసిన ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ…
-

Top 10 News: ట్రెండింగ్ టాప్ 10 న్యూస్.. రాజకీయాలు, వినోదం, అంతర్జాతీయ వార్తలు ఒకేచోట | | ACTPnews
పెద్ది సుదర్శన్రెడ్డి కన్నుమూత వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గురువారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నర్సంపేటలో జరుగుతున్న ఆయన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ శోకసంద్రంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్రావు, కేటీఆర్ తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలముకుంది. పలువురు నివాళులర్పించారు. నాంపల్లి కోర్టుకు కేటీఆర్.. ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల దుర్వినియోగం అభియోగాల…
-

Food Safety: దేశంలో కల్తీ ఆహారంపై కేంద్రం షాకింగ్ రిపోర్ట్.. FSSAI పరీక్షల్లో 40వేలపై ఫుడ్ ప్రోడక్ట్స్ ఫెయిల్ | | ACTPnews
Last Updated:Jul 31, 2026 4:16 PM IST దేశంలో ఆహార భద్రతపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కీలక వివరాలు వెల్లడించింది. 2025-26లో పరీక్షించిన 2,23,808 ఆహార నమూనాల్లో 40,023 నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తెలిపింది. PC: ANI దేశంలో ఆహార భద్రత అమలుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కీలక వివరాలను వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆహార పదార్థాలు, పానీయాలు, కెఫిన్ కలిగిన పానీయాలకు సంబంధించిన మొత్తం 2,23,808 నమూనాలను పరీక్షించగా, వాటిలో…
-

Xi Jinping India Visit: గాల్వన్ ఘర్షణల తర్వాత.. తొలిసారి భారత్కు రానున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్! | | ACTPnews
Last Updated:Jul 31, 2026 5:08 PM IST గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్కు రానున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్లో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఈ చారిత్రక పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Image credit – Reuters చైనా అధ్యక్షుడు జిన్పింగ్ త్వరలో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన భీకర ఘర్షణ తర్వాత…
-

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్, పీఎం సూర్య సరోవర్ పథకాలకు కోట్ల రూపాయల నిధులు | | ACTPnews
Last Updated:Jul 31, 2026 5:50 PM IST కేంద్ర మంత్రివర్గం రూ.4.50 లక్షల కోట్ల విలువైన ఐదు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం-కిసాన్ పథకాన్ని 2030-31 వరకు మరో ఐదేళ్లు పొడిగించడంతో పాటు రూ.3.15 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. పీఎం మోదీ ఫైల్ ఫోటో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశ అభివృద్ధికి కీలకమైన పలు నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.4.50 లక్షల…
-

మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గర్భిణులకు ఉచిత వైద్యం.. ఈ మోదీ పథకం గురించి మీకు తెలుసా? | | ACTPnews
ఎవరు అర్హులు? ఈ పథకం కింద గర్భధారణ రెండో లేదా మూడో త్రైమాసికంలో, అంటే నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఉన్న గర్భిణులందరూ అర్హులు. ఆదాయ పరిమితి లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి గర్భిణీ ఈ సేవలను పొందవచ్చు. బీపీఎల్ కార్డు లేదా ఇతర ప్రత్యేక రేషన్ కార్డు తప్పనిసరి కాదు. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలు, గత ప్రసవాల్లో సమస్యలు ఎదుర్కొన్న వారు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు…
-

PM Modi: పాకిస్థాన్కు ప్రధాని మోదీ? ఎస్సీఓ సదస్సుకు పిలిచే యోచనలో దాయాది దేశం! | | ACTPnews
Last Updated:Jul 31, 2026 1:10 PM IST ఇస్లామాబాద్ వేదికగా 2027లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు పాకిస్థాన్ సంకేతాలిచ్చింది. ఎస్సీఓ నిబంధనల ప్రకారం సభ్య దేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపుతామని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఉగ్రవాదానికి మద్దతు పలుకుతూ భారత్తో ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే దాయాది దేశం పాకిస్థాన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2027లో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












