Category: World
All word Telugu news updates
-

Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్..శివసేనలో మళ్లీ రాజకీయ ప్రకంపనలు.. | | ACTPnews
పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు త్వరలోనే వర్గం మారే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా బుధవారం న్యూఢిల్లీలో పలువురు ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేను కలిసే అవకాశం ఉందన్న వార్తలు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. న్యూస్ 18 ఇంగ్లీష్ రాసిన సమాచారం ప్రకారం, 2024 లోక్సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) తరఫున గెలిచిన తొమ్మిది మంది ఎంపీల్లో ఆరుగురు వరకు…
-

Belagavi: రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్య ఖతర్నాక్ ప్లాన్.. ప్రియుడితో కలిసి భర్తను.. | | ACTPnews
Last Updated:Jun 16, 2026 6:35 AM IST భర్త సందీప్ పేరు మీద రూ. 2 కోట్ల భారీ బీమా (ఇన్సూరెన్స్) పాలసీ ఉన్నట్లు సుమకు, ఆమె ప్రియుడికి తెలిసింది. ఎలాగైనా సందీప్ను అడ్డుతొలగించుకుంటే.. ఒకరికొకరం తోడుగా ఉండటమే కాకుండా, రూ. 2 కోట్ల భారీ సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని వీరిద్దరూ పథకం వేశారు. సుమ Belagavi: సమాజంలో డబ్బుపై వ్యామోహం, అక్రమ సంబంధాలు ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. ఏడడుగుల బంధాన్ని మరిచి, కోట్లాది…
-

PM Modi: ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత జాతీయ పురస్కారం.. నరేంద్రుడికి దక్కిన 33వ అంతర్జాతీయ గౌరవం! | | ACTPnews
Last Updated:Jun 16, 2026 7:28 AM IST స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. ప్రధాని మోదీకి ఒక విదేశీ ప్రభుత్వం నుండి ఇటువంటి అత్యున్నత పురస్కారం దక్కడం ఇది 33వ సారి కావడం విశేషం. ప్రధాని మోదీ PM Modi: యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం…
-

B2 Bomber: అమెరికాలో ఘోర ప్రమాదం.. కూలిపోయిన బి-52 బాంబర్.. 8 మంది దుర్మరణం! | | ACTPnews
Last Updated:Jun 16, 2026 7:51 AM IST B2 Bomber: అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన ‘బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్’ (B-52 Stratofortress) బాంబర్ విమానం సోమవారం ఘోర ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ భారీ విమానం కుప్పకూలిపోయింది. PC: X.com ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ అధికారికంగా ప్రకటించింది.…
-

Russia Bomber: రష్యాలో కుప్పకూలిన ‘Tu-22M3’ యుద్ధ విమానం.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్లు! | | ACTPnews
Last Updated:Jun 16, 2026 9:25 AM IST రష్యా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల ప్రకారం.. ఆ బాంబర్ విమానం అంగారా నది సమీపంలోని అటవీ ప్రాంతంలో ముక్కునేలకి గుచ్చి కూలిపోతూ, ఆకాశంలోకి దట్టమైన పొగను పంపడం కనిపించింది. PC: X.com Russia Bomber: రష్యా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన ‘Tu-22M3’ సుదూర శ్రేణి వ్యూహాత్మక బాంబర్ (Strategic Bomber) విమానం సోమవారం ఘోర ప్రమాదానికి గురైంది. సైబీరియాలోని…
-

Top10 News: తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ఏపీలో మేకప్ వ్యాఖ్యల మంటలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులతో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (టీపీఎస్) పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. సకల సౌకర్యాలతో ముస్తాబైన ఈ ప్రతిష్టాత్మక పాఠశాల భవనాన్ని రేపు (జూన్ 17న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించనుంది ఈ మోడల్ స్కూల్. 2.…
-

G7 Summit France 2026: జీ7 సమ్మిట్లో మోదీ-ట్రంప్ భేటీ.. హ్యాండ్షేక్స్, స్మైల్స్.. కానీ హగ్స్ లేవు.. ఎందుకిలా? | | ACTPnews
Last Updated:Jun 16, 2026 7:38 PM IST G7 Summit France 2026: ప్రధాని మోదీ ఈ సమ్మిట్లో గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను వ్యక్తం చేస్తానని ముందుగానే ప్రకటించారు. “భారతదేశం గ్లోబల్ సౌత్ ఆకాంక్షలకు వాయిస్ ఇస్తుంది” అని మోదీ బయలుదేరే ముందు వెల్లడించారు. జీ7 సమ్మిట్లో మోదీ-ట్రంప్ భేటీ (Image: ANI) ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఫ్రాన్స్లోని ఎవియన్లో జరిగే జీ7 సదస్సులో వీరు…
-

Telegram Ban: టెలిగ్రామ్పై కేంద్రం షాకింగ్ నిర్ణయం.. జూన్ 22 వరకు బ్యాన్! | | ACTPnews
Last Updated:Jun 16, 2026 10:49 AM IST Telegram Ban India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. News18 నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారం లేదా ఇతర అవకతవకలను అరికట్టే లక్ష్యంతో భారతదేశంలో టెలిగ్రామ్ ఇన్స్టంట్ మెసేజింగ్…
-

G7 Summit 2026: జీ7 సదస్సులో భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యం.. ప్రపంచ వేదికపై మోదీ కీలక చర్చలు | | ACTPnews
Last Updated:Jun 16, 2026 11:19 AM IST ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రత, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై ప్రపంచ నేతలతో చర్చలు జరుపుతున్నారు. జీ7 వేదికపై భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ సదస్సు మరోసారి చాటుతోంది. News18 ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక శక్తుల సమూహమైన జీ7 (G7) సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఎవియన్ నగరానికి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












