Category: World

All word Telugu news updates

  • Parliament: లోక్ సభలో విపక్షాల వీధి నాటకం.. రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలపై నెటిజన్ల ఫైర్! | | ACTPnews

    Parliament: లోక్ సభలో విపక్షాల వీధి నాటకం.. రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలపై నెటిజన్ల ఫైర్! | | ACTPnews

    Last Updated:Jul 31, 2026 2:48 PM IST గోదావరి నదికి అకస్మాత్తుగా వరద పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక క్వారీలో 38 మంది కూలీలు చిక్కుకుపోయారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. credit: NBT దేశ అత్యున్నత చట్టసభ.. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వేదిక. అక్కడ ఏం జరిగినా దేశవ్యాప్తంగా పెద్ద వార్తే. కానీ, ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్…

    Continue Reading

  • Suicide Case: “నిన్ను బ్లూ డ్రమ్‌లో నింపేస్తా!” భార్య చంపేస్తుందని భయపడి భర్త ఆత్మహత్య.. షాకింగ్ ఘటన | | ACTPnews

    Suicide Case: “నిన్ను బ్లూ డ్రమ్‌లో నింపేస్తా!” భార్య చంపేస్తుందని భయపడి భర్త ఆత్మహత్య.. షాకింగ్ ఘటన | | ACTPnews

    Last Updated:Jul 31, 2026 1:17 PM IST భార్య నుంచి బెదిరింపులు, దాంపత్య విభేదాల కారణంగా మానసిక ఒత్తిడికి గురైన యువకుడు ఉత్తరప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఆరోపణలపై పోలీసులు విచారణ కొనసాగిస్తుండగా, కేసు నమోదు కోసం ఫిర్యాదు కోసం ఎదురుచూస్తున్నారు. News18 ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్య నుంచి తరచూ వస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న బెదిరింపులు, దాంపత్య విభేదాల కారణంగా తీవ్ర మానసిక…

    Continue Reading

  • Maharashtra Building Collapse: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. 9 మంది మృతి! | | ACTPnews

    Maharashtra Building Collapse: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. 9 మంది మృతి! | | ACTPnews

    Last Updated:Jul 31, 2026 12:14 PM IST మహారాష్ట్రలోని భివాండిలో గురువారం రాత్రి ఒక నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. AI Gen మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండి ప్రాంతంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాలాజీ నగర్ ఏరియాలో ఉన్న కోహినూర్ అపార్ట్‌మెంట్ అనే నాలుగంతస్తుల భవనంలో ఒక…

    Continue Reading

  • AP and Telangana News Live: గోదావరమ్మ ఉగ్రరూపం.. పెరుగుతున్న ప్రవాహం | తెలంగాణ వార్తలు | ACTPnews

    AP and Telangana News Live: గోదావరమ్మ ఉగ్రరూపం.. పెరుగుతున్న ప్రవాహం | తెలంగాణ వార్తలు | ACTPnews

    నా ఆప్త మిత్రుడిని కోల్పోయాను: పెద్ది మరణంపై KCR బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. తెలంగాణ మలిదశ పోరాటంలో అలుపెరగని దీక్షతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. పోలీసు నిర్బంధాలు, జైలు శిక్షలకు ఏమాత్రం బెదరకుండా గులాబీ జెండా నీడలో నడిచిన పెద్ది పోరాట…

    Continue Reading

  • PM Modi: పరీక్షలపై మోదీ భారీ ప్రకటన.. పేపర్ లీక్ ముఠాలకు ఇక గట్టి షాక్! | | ACTPnews

    PM Modi: పరీక్షలపై మోదీ భారీ ప్రకటన.. పేపర్ లీక్ ముఠాలకు ఇక గట్టి షాక్! | | ACTPnews

    Last Updated:Jul 30, 2026 11:07 PM IST దేశంలో పరీక్షల పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. News18 దేశంలో పరీక్షల నిర్వహణను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పేపర్ లీక్‌లను పూర్తిగా అరికట్టేందుకు విద్యా రంగంలో సంస్కరణలు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం తన…

    Continue Reading

  • PM Modi: పశ్చిమాసియా సంక్షోభంపై మోదీ అత్యవసర సమీక్ష.. ఇంధనం, ఎరువులు, భారతీయుల భద్రతపై కీలక ఆదేశాలు | | ACTPnews

    PM Modi: పశ్చిమాసియా సంక్షోభంపై మోదీ అత్యవసర సమీక్ష.. ఇంధనం, ఎరువులు, భారతీయుల భద్రతపై కీలక ఆదేశాలు | | ACTPnews

    Last Updated:Jul 30, 2026 8:08 PM IST పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగోసారి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం నిర్వహించారు. ఇంధనం, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, ఎరువుల సరఫరా, సముద్ర కార్మికుల భద్రత, భారతీయుల రక్షణ, పునరుత్పాదక ఇంధనాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. PM Modi Chairs 4th CCS Meeting on West Asia Crisis (ANI Image) పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో…

    Continue Reading

  • IASV Triveni: భారత మహిళా దళ సాహసానికి ప్రపంచం సెల్యూట్.. ఇది కదా మన దేశమంటే.. | | ACTPnews

    IASV Triveni: భారత మహిళా దళ సాహసానికి ప్రపంచం సెల్యూట్.. ఇది కదా మన దేశమంటే.. | | ACTPnews

    ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్, 314 రోజుల పాటు దాదాపు 25,500 నాటికల్ మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసి, నాలుగు మహాసముద్రాలను దాటడం అసాధారణ విజయమని ప్రశంసించారు. ఈ యాత్ర దేశంలోని ప్రతి యువతికి స్ఫూర్తిగా నిలుస్తుందని, “నారీ శక్తి” సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. Felicitated the nine women officers of the three Services, who returned home after successfully completing the first-ever Tri-service all-women…

    Continue Reading

  • Most Wanted: టెలిగ్రామ్‌కు షాక్ ఇచ్చిన రష్యా.. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ | | ACTPnews

    Most Wanted: టెలిగ్రామ్‌కు షాక్ ఇచ్చిన రష్యా.. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ | | ACTPnews

    Last Updated:Jul 30, 2026 7:04 AM IST Most Wanted: ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram) వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్‌కు రష్యా ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పావెల్ దురోవ్ ఆయనను తమ దేశపు అత్యంత ప్రమాదకరమైన ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో చేర్చుతున్నట్లు రష్యా రక్షణ, నిఘా సంస్థ అయిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) అధికారికంగా ప్రకటించింది. టెలిగ్రామ్ వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందిస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలపై ఈ…

    Continue Reading

  • Iran USA War: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ట్రంప్ అన్నంతపని చేశాడుగా! | | ACTPnews

    Iran USA War: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ట్రంప్ అన్నంతపని చేశాడుగా! | | ACTPnews

    Last Updated:Jul 30, 2026 7:51 AM IST జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన దాడికి ప్రతీకారంగా అగ్రరాజ్యం ఇరాన్‌పై భీకర దాడులు చేపట్టింది. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వెంటనే యూఎస్ బలగాలు దాడులకు దిగడం మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. News18 అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరంపై ఇరాన్ సాయుధ దళాలు చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడులకు అమెరికా దీటుగా బదులిచ్చింది.…

    Continue Reading

  • Snake: ఈ పాము కాటు వేస్తే విషం నాడీలోకి వెళ్తుంది.. వర్షాకాలంలో వీటి నుండి మీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి | | ACTPnews

    Snake: ఈ పాము కాటు వేస్తే విషం నాడీలోకి వెళ్తుంది.. వర్షాకాలంలో వీటి నుండి మీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి | | ACTPnews

    ఈ పాము కాటుకు గురి కాకుండా ఉండాలంటే వాటిని నివాస పరిసరాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రిపూట నేల మీద కాకుండా మంచం మీద పడుకోవడం, అటుఇటు తిరిగేటప్పుడు టార్చ్‌లైట్ ఉపయోగించడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఎలుకల సంఖ్యను తగ్గించడం వంటి జాగ్రత్తలు కూడా ఆయన సూచించారు. పాము కాటు వేసినంత మాత్రాన తప్పక మరణం సంభవిస్తుందనేమీ లేదు. అవగాహన, సకాలంలో ఆసుపత్రిలో చికిత్స, శాస్త్రీయ వైద్య విధానాలు ప్రాణాలను కాపాడటంలో అత్యంత ప్రభావవంతమైన…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports