Category: World
All word Telugu news updates
-

India Defence: డీఆర్డీవో మరో ఘన విజయం.. పాకిస్థాన్కు వణుకు పుట్టించే లాంగ్ రేంజ్ క్షిపణి వచ్చేసింది.. | | ACTPnews
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పరీక్షలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలు విజయవంతంగా సాధించబడ్డాయి. క్షిపణి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించింది. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను కూడా ఈ పరీక్ష ద్వారా పూర్తిగా అధిగమించినట్లు అధికారులు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ క్షిపణి పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది. డీఆర్డీవోకు చెందిన వివిధ ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో దీనిలోని అన్ని ఉపవ్యవస్థలను…
-

Inspiring Journey: ఐఐటీ కలల నుంచి ప్రపంచ యోగా ఉద్యమం వరకు.. సౌరభ్ బోత్రా స్ఫూర్తిదాయక ప్రయాణం | | ACTPnews
ఈ వాతావరణంలో పెరిగిన సౌరభ్కు విజయం అంటే కేవలం వ్యక్తిగత ఎదుగుదల కాదని, ఇతరులకు ఉపయోగపడే విధంగా జీవించడం కూడా ముఖ్యమనే భావన ఏర్పడింది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థుల మాదిరిగానే ఆయన కూడా చదువులో కష్టపడి, వారణాసిలోని ప్రతిష్టాత్మక ఐఐటీ-బీహెచ్యూలో ప్రవేశం పొందారు. సాధారణంగా ఐఐటీ డిగ్రీ అంటే ఉన్నత ఉద్యోగం, స్థిరమైన భవిష్యత్తుకు మార్గంగా భావిస్తారు. అయితే సౌరభ్ ఆలోచనలు మాత్రం మరో దిశలో సాగాయి. కాలేజీ రోజుల్లో ఆయనకు యోగా…
-

Software Engineer Death: లిక్కర్ బాటిల్స్, బెడ్పై రక్తపు మరకలు.. హోటల్ గదిలో విశాఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెడ్ బాడీ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jun 16, 2026 11:22 AM IST Software Engineer Death: ముస్సోరిలోని ఓ హోటల్ గదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి. రాధా గాయత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. విశాఖపట్నానికి చెందిన ఈ దంపతులు ఉత్తరాఖండ్ పర్యటన కోసం ఢిల్లీ నుంచి వచ్చారు. ముస్సోరీ-ధనౌల్తి రోడ్డులోని ఒక హోమ్స్టే అయ్యారు. మృతురాలు ఢిల్లీ-ఎన్సిఆర్ (NCR) ప్రాంతంలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. Software Engineer Death Software Engineer Death: తెలుగు…
-

Health Ministry: దగ్గు మందు విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి | | ACTPnews
Last Updated:Jun 16, 2026 12:08 PM IST దగ్గు మందులు, ఇతర ఔషధ సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కఫ్ సిరప్ కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపించాల్సి ఉంటుంది. ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రజారోగ్య భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. News18 దేశవ్యాప్తంగా కఫ్ సిరప్లు (దగ్గు మందు) ఇతర ఔషధ సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.…
-

ప్రధాని మోదీ చారిత్రాత్మక రికార్డు.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రత్యేక అభినందనలు | | ACTPnews
Last Updated:Jun 10, 2026 2:44 PM IST భారతదేశంలో అత్యధిక రోజులు నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన ప్రజాస్వామ్య నేతగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ఈ అరుదైన మైలురాయిని అందుకోవడంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఎక్స్ వేదికగా మోదీకి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. News18 భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య పాలకుడిగా…
-

Anant Ambani: కొల్లూరు మూకాంబికా దేవి ఆలయానికి అనంత్ అంబానీ.. ప్రత్యేక పూజలు! | | ACTPnews
Last Updated:Jun 15, 2026 5:28 AM IST ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అనంత్ అంబానీని శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. కొల్లూరు దర్శనం అనంతరం ఆయన ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని కూడా సందర్శించి, కృష్ణ పరమాత్ముని సేవలో పాల్గొన్నారు. మూకాంబికా దేవి అనంత్ అంబానీ Anant Ambani: ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ వారసుడు అనంత్ అంబానీ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఉడుపి జిల్లాలోని ప్రసిద్ధ కొల్లూరు శ్రీ…
-

Indian Army: భార్యపై ప్రేమ, దేశంపై భక్తి.. ఆర్మీకి రూ.25.5 లక్షల లైఫ్ సేవింగ్స్ విరాళంగా ఇచ్చిన భారతీయుడు! | | ACTPnews
Last Updated:Jun 15, 2026 10:31 PM IST Indian Army: ఒక వ్యక్తి తన జీవితాంతం పొదుపు చేసిన డబ్బును.. ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇచ్చేయడం చిన్న విషయం కాదు. ఆయనేమీ సంపన్నుడు కాదు. మనలా సామాన్యుడే. మరి ఎందుకు భారీ మొత్తం విరాళంగా ఇచ్చేశాడు? ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. భార్యపై ప్రేమ, దేశంపై భక్తి.. ఆర్మీకి రూ.25.5 లక్షల లైఫ్ సేవింగ్స్ విరాళంగా ఇచ్చిన భారతీయుడు! ప్రేమ, విషాదం, అపారమైన…
-

Fighter Jets: SU-57 vs F-35.. ఏది పవర్ఫుల్? ఏది వేగవంతం? ధరలెంత? ఇండియాకి ఏది బెస్ట్? | | ACTPnews
Last Updated:Jun 15, 2026 10:34 AM IST SU-57 vs F-35: చైనా, పాకిస్థాన్, టర్కీ, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఇండియాపై ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంటాయి. అందువల్ల భారత కేంద్ర ప్రభుత్వం.. తన త్రివిధ దళాల శక్తి, సామర్ధ్యాల్ని క్రమంగా పెంచుతోంది. ఇందులో భాగంగా.. వాయు శక్తిని పెంచేందుకు బలమైన ప్రయత్నం జరుగుతోంది. మోడ్రన్ టెక్నాలజీతో యుద్ధ విమానాల్ని దేశీయంగా తయారుచెయ్యడమే కాదు.. విదేశాల నుంచి మిస్సైళ్లు, ఇతర రక్షణ వ్యవస్థల్ని కొంటోంది. ఇందులో…
-

Top10 News: అమెరికా, ఇరాన్ డీల్.. మెట్రోపై సీఎం ఆరోపణలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయినా ఉద్యమ అమరవీరులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంలో జాప్యం ఎందుకని ఢిల్లీలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వారి త్యాగాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఆయన అన్నారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు గతంలో వెళ్లాలనుకున్నప్పుడు అనుమతి నిరాకరించారని అన్నారు. యువత బలిదానాలతో కొందరు నాయకులు అధికారంలోకి వచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం జనసేన కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. 2. ఇక నుంచి…
-

US-Iran: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్తో నెతన్యాహు అర్జెంట్ మీటింగ్! | | ACTPnews
Last Updated:Jun 15, 2026 11:08 AM IST ప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘సీఎన్ఎన్’ (CNN) కథనం ప్రకారం.. మారుతున్న ఈ వ్యూహాత్మక పరిణామాలు మరియు ప్రాంతీయ భద్రతపై ఇజ్రాయెల్ అభ్యంతరాలను, తమ స్పష్టమైన వైఖరిని ట్రంప్కు వివరించేందుకు నెతన్యాహు ఈ అర్జెంట్ మీటింగ్ కోరుతున్నారు. ట్రంప్, నేతన్యాహూ US-Iran: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











