Category: World

All word Telugu news updates

  • Snake: ఈ పాము కాటు వేస్తే విషం నాడీలోకి వెళ్తుంది.. వర్షాకాలంలో వీటి నుండి మీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి | | ACTPnews

    Snake: ఈ పాము కాటు వేస్తే విషం నాడీలోకి వెళ్తుంది.. వర్షాకాలంలో వీటి నుండి మీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి | | ACTPnews

    ఈ పాము కాటుకు గురి కాకుండా ఉండాలంటే వాటిని నివాస పరిసరాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రిపూట నేల మీద కాకుండా మంచం మీద పడుకోవడం, అటుఇటు తిరిగేటప్పుడు టార్చ్‌లైట్ ఉపయోగించడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఎలుకల సంఖ్యను తగ్గించడం వంటి జాగ్రత్తలు కూడా ఆయన సూచించారు. పాము కాటు వేసినంత మాత్రాన తప్పక మరణం సంభవిస్తుందనేమీ లేదు. అవగాహన, సకాలంలో ఆసుపత్రిలో చికిత్స, శాస్త్రీయ వైద్య విధానాలు ప్రాణాలను కాపాడటంలో అత్యంత ప్రభావవంతమైన…

    Continue Reading

  • Rat Steals Gold: వామ్మో ఇది ఎలుకా లేక గజదొంగ! అర్థరాత్రి షాపులో బంగారం దోచుకుపోయింది.. వాటి విలువ ఎంతో తెలుసా.. | ట్రెండింగ్ | ACTPnews

    Rat Steals Gold: వామ్మో ఇది ఎలుకా లేక గజదొంగ! అర్థరాత్రి షాపులో బంగారం దోచుకుపోయింది.. వాటి విలువ ఎంతో తెలుసా.. | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Jul 30, 2026 3:06 PM IST కర్ణాటకలోని ఓ జ్యువెలరీ షాపులో రూ.10 లక్షల విలువైన బంగారు నగలు మాయమవడంతో కలకలం రేగింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఎలుక గ్లూకు అతుక్కున్న నగలను ఈడ్చుకెళ్లిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. News18 కర్ణాటకలోని తుమకూరులో జరిగిన ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు ఎలుకలు ధాన్యం, నోట్లు లేదా ఇతర వస్తువులను కొరికిన సంఘటనలు చాలానే విన్నాం. కానీ ఈసారి ఏకంగా…

    Continue Reading

  • POK: పాకిస్తానీ కశ్మీర్ కాదు, అది పీఓకే.. అమెరికా పత్రికకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్! | | ACTPnews

    POK: పాకిస్తానీ కశ్మీర్ కాదు, అది పీఓకే.. అమెరికా పత్రికకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్! | | ACTPnews

    Last Updated:Jul 30, 2026 2:02 PM IST పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (PoK) జరుగుతున్న అల్లర్లపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంలోని హెడ్డింగ్‌పై అమెరికాలోని భారత ఎంబసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘పాకిస్తానీ కశ్మీర్’ అనే పదం వాడటాన్ని తప్పుబట్టింది. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. News18 పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (POK) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన తప్పుల తడక కథనంపై అమెరికాలోని…

    Continue Reading

  • Brics Summit India:ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సదస్సు.. పుతిన్, జిన్‌పింగ్‌తో పాటు భారత్‌కు రానున్న ఇరాన్ అధ్యక్షుడు! | | ACTPnews

    Brics Summit India:ఢిల్లీ వేదికగా బ్రిక్స్ సదస్సు.. పుతిన్, జిన్‌పింగ్‌తో పాటు భారత్‌కు రానున్న ఇరాన్ అధ్యక్షుడు! | | ACTPnews

    Last Updated:Jul 30, 2026 12:50 PM IST సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సుకు చైనా, రష్యా, ఇరాన్ అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో వారు ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఈ సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. credit: hindustan times భారత్ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) సదస్సు జరగనుంది. న్యూఢిల్లీలో నిర్వహించే ఈ మెగా…

    Continue Reading

  • Shocking Incident: ఊరిలో పాతికేళ్ల యువకుడి సజీవ సమాధి.. 36 గంటల తర్వాత ఏమైందంటే..? | ట్రెండింగ్ | ACTPnews

    Shocking Incident: ఊరిలో పాతికేళ్ల యువకుడి సజీవ సమాధి.. 36 గంటల తర్వాత ఏమైందంటే..? | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Jul 30, 2026 10:58 AM IST Shocking Incident: కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు. బ్రతకడానికి , కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసే విన్యాసాలు, సర్కస్ ఫీట్లు పక్కవాళ్లకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి కాని చేసే వాళ్లకు మాత్రం కత్తి మీద సాములా ఉంటుందని చాలా మందికి తెలియదు. హర్యానాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. Haryana Live Burial Stunt Shocking Incident: కూటి కోసం కోటి తిప్పలు…

    Continue Reading

  • GK: ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్.. ఏది నిజంగా భారత పౌరసత్వాన్ని నిరూపిస్తుంది? | | ACTPnews

    GK: ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్.. ఏది నిజంగా భారత పౌరసత్వాన్ని నిరూపిస్తుంది? | | ACTPnews

    భారత చట్టాల ప్రకారం ప్రతి సందర్భంలోనూ భారత పౌరసత్వాన్ని నిర్ధారించే ఒకే ఒక్క సార్వత్రిక పత్రం (Universal Document) లేదు. సాధారణంగా ఉపయోగించే పలు గుర్తింపు కార్డులు వ్యక్తి గుర్తింపు, చిరునామా లేదా ఓటు హక్కును నిరూపించినప్పటికీ, అవి ఒక్కటే భారత పౌరసత్వానికి తుది ఆధారంగా పరిగణించబడవు. ఆధార్ కార్డు వ్యక్తి గుర్తింపు, నివాస వివరాలను నమోదు చేసే పత్రం మాత్రమే. ఇది భారత పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రంగా చట్టం గుర్తించలేదు. అదే విధంగా పాన్ కార్డు…

    Continue Reading

  • Shocking News: అమ్మాయిని కాల్చి చంపి.. వాహనంపై ఊరేగించిన నరరూప రాక్షసులు | | ACTPnews

    Shocking News: అమ్మాయిని కాల్చి చంపి.. వాహనంపై ఊరేగించిన నరరూప రాక్షసులు | | ACTPnews

    Last Updated:Jul 29, 2026 9:53 PM IST బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యంపై కొత్త ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైరల్ వీడియో, బలూచిస్థాన్‌లో జరిగిన ఘటనలు, PoKలో ఉద్రిక్తతలు, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. News18 బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం చేపడుతున్న చర్యలపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా అక్కడ ఓ అమాయక యువతిని పాకిస్థాన్ సైనికులు కాల్చిచంపి, అనంతరం ఆమె మృతదేహాన్ని సాయుధ వాహనం ముందు భాగంలో ఉంచి వీధుల్లో…

    Continue Reading

  • మన దేశంలో పెట్రోల్‌పై లీటరుకు రూ. 20 పన్ను విధిస్తున్నారు, అయితే పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఎంత పన్ను వసూలు చేస్తోంది? | బిజినెస్ | ACTPnews

    మన దేశంలో పెట్రోల్‌పై లీటరుకు రూ. 20 పన్ను విధిస్తున్నారు, అయితే పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఎంత పన్ను వసూలు చేస్తోంది? | బిజినెస్ | ACTPnews

    Last Updated:Jul 29, 2026 10:09 PM IST భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్‌లో పెట్రోల్‌పై ఎంత పన్ను వసూలు చేస్తున్నారు? తాజా ధరలు, పన్నుల వివరాలు, ఇంధన ధరల పెరుగుదలకు కారణాలు, రోజువారీ ధరల విధానం వెనుక ఉన్న కారణాలు ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రతీకాత్మక చిత్రం పెట్రోల్ బంక్‌లో వాహనానికి ఇంధనం నింపించుకునే ప్రతి వినియోగదారుడు పెట్రోల్ ధరతో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో కూడా గణనీయమైన మొత్తాన్ని చెల్లిస్తాడు. భారత్‌లో పెట్రోల్‌పై విధించే…

    Continue Reading

  • Donald Trump: ట్రంప్‌కు బిగ్ షాక్.. 70 శాతం సొంత దేశ ప్రజలే ఛీ కొడుతున్నారుగా! | | ACTPnews

    Donald Trump: ట్రంప్‌కు బిగ్ షాక్.. 70 శాతం సొంత దేశ ప్రజలే ఛీ కొడుతున్నారుగా! | | ACTPnews

    Last Updated:Jul 29, 2026 8:27 PM IST అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరుపై దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణత, పెరుగుతున్న ధరలు, ఇరాన్ యుద్ధం కారణంగా ఆయన రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని సీఎన్ఎన్ తాజా సర్వేలో స్పష్టమైంది. News18 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎస్ఎస్ఆర్ఎస్ సంస్థతో కలిసి సీఎన్ఎన్ జూలై 23 నుంచి 27 వరకు…

    Continue Reading

  • Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 75కి చేరిన మృతుల సంఖ్య! | | ACTPnews

    Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 75కి చేరిన మృతుల సంఖ్య! | | ACTPnews

    Last Updated:Jul 29, 2026 7:45 PM IST అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 75కి చేరింది. ఏడు జిల్లాల్లో 3.32 లక్షల మంది బాధితులు ఉండగా, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. News18 అసోం రాష్ట్రాన్ని వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో శివసాగర్ జిల్లాలోని నజీరా రెవెన్యూ సర్కిల్‌లో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం…

    Continue Reading

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed