Category: World
All word Telugu news updates
-

Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 75కి చేరిన మృతుల సంఖ్య! | | ACTPnews
Last Updated:Jul 29, 2026 7:45 PM IST అసోంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 75కి చేరింది. ఏడు జిల్లాల్లో 3.32 లక్షల మంది బాధితులు ఉండగా, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. News18 అసోం రాష్ట్రాన్ని వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో శివసాగర్ జిల్లాలోని నజీరా రెవెన్యూ సర్కిల్లో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం…
-

Tamil Nadu: గుండు కొట్టించుకుంటే రూ. 45 వేలు.. తమిళనాడులో విక్రమార్కుడు లాంటి సీన్! | | ACTPnews
Last Updated:Jul 29, 2026 6:07 AM IST Tamil Nadu: నకిలీ పథకాలు, ఫోన్ కాల్స్ పేరుతో జనాన్ని మోసం చేసే కేటుగాళ్లు రోజుకో కొత్త దారి వెతుక్కుంటున్నారు. ఉచితాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆశ చూపి జనాలను ముంచడం వరకు చూశాం. ప్రతీకాత్మక చిత్రం కానీ, “గుండు కొట్టించుకుంటే రూ. 45 వేల ఆర్థిక సాయం ఇస్తాం” అని నమ్మించి ఓ గ్రామానికి చెందిన అమాయక మహిళల జుట్టు తీయించిన విచిత్ర సంఘటన తమిళనాడులో…
-

Japan Earthquake: జపాన్ని కుదిపేసిన భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు, లక్షల మంది తరలింపు | | ACTPnews
ఈ ప్రకృతి విపత్తు కారణంగా జపాన్ దక్షిణ ప్రాంతంలో లెక్కలేనన్ని భవనాలు కుప్పకూలాయి, ప్రధాన రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు కూడా సంభవించాయనీ, రోడ్లు పగుళ్లు ఇవ్వడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ విధ్వంసం కారణంగా స్థానిక రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇలా జరుగుతుందనే ఉద్దేశంతోనే జపాన్లో గ్యాస్ సిలిండర్లను ఇళ్ల బయట.. గొలుసులతో బంధించి ఉంచుతారు. తద్వారా గ్యాస్ లీకైనా,…
-

వందేమాతరం పాడేటప్పుడు ఈ తప్పు చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష.. కొత్త చట్టం వచ్చేసింది.. | | ACTPnews
Last Updated:Jul 29, 2026 4:53 PM IST రాజ్యసభలో ‘రాష్ట్ర గౌరవ అవమాన నివారణ (సవరణ) బిల్లు–2026’కు ఆమోదం లభించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వందేమాతరం గానం సమయంలో ఉద్దేశపూర్వకంగా అంతరాయం కల్పించడం లేదా అవమానించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి చర్యలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఏఐ చిత్రం Vande Mataram Bill: పార్లమెంట్లో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ…
-

Parliament: లోక్సభలో సంచలన నిర్ణయం.. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం.. | | ACTPnews
Last Updated:Jul 29, 2026 3:29 PM IST దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. parliment నేడు యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం వచ్చింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు పాసైంది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నివారించడానికి కఠినమైన నిబంధనలను అమలు చేయడమే లక్ష్యంగా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు 2026 రూపొందించారు.…
-

Manmohan Singh: కోల్ స్కాంలో మాజీ ప్రధానికి క్లీన్ చిట్.. మరణించిన రెండేళ్లకు కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు! | | ACTPnews
Last Updated:Jul 29, 2026 3:00 PM IST మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన దాదాపు రెండేళ్ల తర్వాత ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తలబిరా-2 బొగ్గు గనుల కేటాయింపు కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇస్తూ, ఈ వివాదాస్పద కేసును కోర్టు శాశ్వతంగా మూసివేసింది. News18 మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు సంబంధించిన పదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది. తలబిరా-2 బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం (కోల్గేట్) కేసులో ఆయనపై ఎలాంటి…
-

Lok Sabha: కేంద్రం తీరుపై రాహుల్ తీవ్ర విమర్శలు.. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రచ్చ! | | ACTPnews
Last Updated:Jul 29, 2026 1:55 PM IST Lok Sabha: యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కానీ ఆయన వ్యాఖ్యలపై అధికారపక్షం భగ్గుమంది. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం తీరుపై రాహుల్ తీవ్ర విమర్శలు.. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రచ్చ! యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. “విద్యార్థులు చేసింది హింస కాదు, అది కోపం…
-

PM Modi: ప్రధాని కర్ణాటక టూర్ షెడ్యూల్ ఇదే.. మోదీ ప్రారంభిచనున్న స్వామి వివేకానంద యువ కేంద్రం | | ACTPnews
Last Updated:Jul 29, 2026 12:11 PM IST Karnataka: 1892 నవంబర్లో సంచార సన్యాసిగా స్వామి వివేకానంద మైసూరును సందర్శించినప్పుడు ఇక్కడే బస చేశారు. అప్పటి మైసూరు దివాన్ సర్ కె. శేషాద్రి అయ్యర్.. బెంగళూరులో కలిసి.. మైసూరుకి రావాలని ఆహ్వానించడంతో ఆయన అక్కడికి వెళ్లారు. ప్రధాని కర్ణాటక టూర్ షెడ్యూల్ ఇదే.. మోదీ ప్రారంభిచనున్న స్వామి వివేకానంద యువ కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 1 మధ్యాహ్నం 3:30 గంటలకు మైసూరులోని స్వామి…
-

Global Tiger Day: ప్రజలకు అలర్ట్.. పులుల సంరక్షణ, వన్యప్రాణి రక్షణపై ప్రధాని మోదీ కీలక సందేశం | | ACTPnews
Last Updated:Jul 29, 2026 11:36 AM IST Global Tiger Day: నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA), వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) వంటి ప్రభుత్వ సంస్థలు.. కెమెరా ట్రాప్లు, శాటిలైట్ మ్యాపింగ్, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి పులుల లెక్కనూ, వాటి కదలికలనూ అత్యంత కచ్చితత్వంతో నిర్వహిస్తున్నాయి. ప్రజలకు అలర్ట్.. పులుల సంరక్షణ, వన్యప్రాణి రక్షణపై ప్రధాని మోదీ కీలక సందేశం ఇవాళ ప్రపంచ పులుల దినోత్సవం…
-

Anti-Paper Leak Law: జెన్ జీ ఎదురుచూస్తోంది.. నేడు పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లుపై పార్లమెంట్లో చర్చ | | ACTPnews
బిల్లులోని కీలక ముఖ్యాంశాలు, కఠిన శిక్షలు: ది హిందూ రిపోర్టుల ప్రకారం గతంలో ఉన్న 2024 చట్టాన్ని ఈ కొత్త సవరణ బిల్లు ద్వారా మరింత కఠినతరం చేశారు. * పేపర్ లీకేజీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్పడే వ్యక్తులకు గరిష్ట జైలు శిక్షను ఐదేళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. అలాగే, విధించే జరిమానాను రూ.10 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు పెంచారు. * పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసే ప్రైవేట్ లేదా అనుబంధ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












